Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….
భోపాల్: లాక్డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో మంత్రులు కెటిఆర్, ఈటెల...
ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి..
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో పిజి డాక్టర్లపై దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఉస్మానియాలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వాళ్ళను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.అయితే,...
తొమ్మిదో తరగతి బాలికపై పది మంది అత్యాచారం…
చెన్నై: తొమ్మిదో తరగతి బాలికపై పది మంది అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
మామకు కరోనా… పరామర్శించిన అల్లుడిపై కేసు
అమరావతి: కరోనా సోకిన వ్యక్తిని రహస్యంగా ఓ బంధువు కలవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
తెలంగాణలో మరో కానిస్టేబుల్కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో వరుస కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సైఫాబాద్లో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి మర్కజ్కు వెళ్లి వచ్చిన విషయం...
ప్రేమ…. యువకుడిపై పెట్రోల్ పోసి…
అమరావతి: ప్రియుడిపై ప్రియురాలు పెట్రోల్పోసి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ముత్తాలపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు అనే యువకుడు, ఓ యువతితో ప్రేమలో పడ్డారు. గత రెండు...
చెట్టుకు ఉరేసుకున్న ఇద్దరు యువతులు
మేడ్చల్: ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డెంటల్ కాలేజీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు చెత్తవేయడానికి జిహెచ్ఎంసి కార్మికులు వెళ్లారు....
లాక్డౌన్: ఆపినందుకు పోలీస్ చేయి నరికేశారు.. (వీడియో)
హర్యానా: పంజాబ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై కొంత మంది దుండగలు దాడి చేసి అతని చేయి నరికిన ఘటన పటియాలలోని కూరగాయల మార్కెట్ సమీపంలో...
పసిబిడ్డను కాపాడిన వైద్యుని సాహసం
ముంబై : ముంబైకి సమీపాన ప్రఖ్యాత బీచ్గా పేరుపొందిన అలిబౌగ్ లో వైద్యసదుపాయాలు చాలా తక్కువ. వెంటిలేటర్లు లేక చాలామంది రోగులను ఇక్కడ నుంచి ముంబై ఆస్పత్రులకు తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో అలిబౌగ్...
ఫస్ట్ నెగిటివ్, సెకండ్ పాజిటివ్
వివాదాస్పదంగా కొత్తగూడెం డిఎస్పి డిశ్చార్జ్
మళ్లీ ఆసుపత్రికి పోలీస్ అధికారి
మొదటిసారి నెగిటివ్, రెండోసారి పాజిటివ్
అప్పటికే కొత్తగూడెం వెళ్లిపోయిన డిఎస్పి
మళ్లీ తిరిగి హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రికి రప్పించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్/ కొత్తగూడెం : కరోనా వైరస్తో చికిత్స...
కామెడీ విలన్ నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమం..
హైదరాబాద్: తెలుగు సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నిన్న(గురువారం) ఇంట్లో ఉన్నటుండి కుప్పకూలడంతో ఆయనను వెంటనే సోమాజిగూడాలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని,...
ధూమపానం వద్దన్నందుకు… ప్రాణాలు వదిలాడు
చెన్నై: సిగరెట్ తాగడం మానుకోవాలని భార్య మందలించినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాలిగ్రామం మదియళగణ్కు చెందిన నరసింహన్ (72) తమిళనాడు ప్రభుత్వ రవాణా...
ఏప్రిల్ 22 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ: ఈటెల రాజేందర్
హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 18 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల వెల్లడించారు. ఈ రోజు 665 శాంపిల్స్ లో 18 మందికి పాజిటీవ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో...
మాదాపూర్ లో మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటీవ్..
హైదరాబాద్:నగరంలోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. మాదాపూర్ లో సాయినగర్ లోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటీవ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెడికల్...
అనుమానస్పదంగా యాంకర్ శాంతి మృతి
హైదరాబాద్: బుల్లితెర నటి శాంతి అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన హైదరాబాద్లోని ఎన్ఆర్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలో శాంతి చనిపోవడంతో పొరుగింటివారు పోలీసులకు...
మూడేళ్ల పాపపై అఘాయిత్యం
శ్రీనగర్: మూడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన జమ్ము కశ్మీర్లోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
పురుగుల మందు కలిపిన బోండాలు తిని.. దంపతుల మృతి
చెన్నై: తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలో ఓ దంపతులు పొరపాటున నూనెకు బదులుగా పురుగుల మందు మైదా పిండిలో కలిపి బోండాలు తయారు చేశారు. ఆ బోండాలు తినడంతో దంపతులు మృతి చెందారు....
ఇలాంటి పరిస్థితులను నా జీవీతంలో చూడలేదు: సిపి అంజనీకుమార్
హైదరాబాద్: కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ల సేవలు అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కింగ్ కోఠిలోని కరోనా ఐసెలేషన్ ఆస్పత్రిని బుధవారం ఆయన...