Home Search
ఐసిఎంఆర్ - search results
If you're not happy with the results, please do another search
గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి ప్లాస్మాథెరపీ
హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి ప్లాస్మా థెరిపీ చికిత్స అందించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న 15మంది ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. గాంధీ వైద్యులు వారి నుంచి...
ముప్పును జయించిన ముగ్గురు
కోలుకున్న కరోనా హైరిస్క్ గ్రూప్లోని 75ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైరస్ సోకిన 27 ఏళ్ల మహిళ
గాంధీ వైద్యుల ప్రత్యేక చొరవతో సురక్షితంగా ఇంటికి చేరుతున్న బాధితులు...
అడ్డగోలు మాటలతో ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు
22 మంది డిశ్చార్జ్, 1044కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాం
ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటది
అర్థరహితమైన ఆరోపణలు చేసి వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
మంత్రి ఈటల రాజేందర్
మన...
మే 8 వరకల్లా కరోనా ఫ్రీ
ఐసిఎంఆర్ నిబంధనల మేరకే టెస్టులు చేస్తున్నాం
కేసుల సంఖ్య సింగిల్ డిజిట్లో పడిపోయింది
3 నుంచి 5 వేల టెస్టులు చేసే మిషన్ ఆర్డర్ ఇచ్చాం
కొత్తగా ఆరు కేసులు నమోదు, 42 మంది డిశ్చార్జ్
1009కి...
ప్లాస్మాథెరపీ ప్రమాదకరం
నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం
కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...
రెండు కేసులే
ఆ రెండు పాజిటివ్లు జిహెచ్ఎంసిలోనే
1003కు చేరిన కరోనా బాధితులు 16 మంది డిశ్చార్జి, చికిత్స తీసుకుంటున్న 646 మంది ప్లాస్మా ఇచ్చేందుకు 15 మంది అంగీకారం
గాంధీ ఆసుపత్రిలో మాంసాహారానికి అనుమతి...
జిల్లాలకు కదలండి
కరోనాపై ప్రభుత్వ నిర్ణయాల అమలుతీరును పరిశీలించండి
ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
నేడు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న అధికారుల బృందం
కేసులు పెరుగుతున్న
ప్రాంతాలపై సిఎం ప్రత్యేక దృష్టి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని...
రక్షణ కిట్లు వేగంగా అందించండి: ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా రక్షణ కిట్లను వేగంగా అందించాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర వైద్యసహాయ మంత్రిని కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న సమస్యలపై మంత్రి ఈటల సోమవారం కేంద్ర...
అందరూ అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. (ఆస్క్ టిఎస్ గవర్నర్) ట్విట్టర్ వేదికగా ప్రజలు...
కరోనా ప్రతికృతి వ్యవస్థ నిరోధంలో రెమ్డెసివిర్ డ్రగ్ సామర్థ్యం
న్యూఢిల్లీ : ఎబోలా వైరస్ వ్యాపించినప్పుడు ఉపయోగించిన యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ కరోనా వైరస్కు కారణమైన సార్స్ కొవ్2 ప్రతికృతి వ్యవస్థను ఆపడంలో సమర్థంగా పనిచేస్తుందని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్...
దేశంలో 10వేలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 31 మంది మృతి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 10,360కి పైగా కరోనా కేసులు నమోదయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈరోజు కొత్తగా 1,211 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 31 మంది చనిపోయారని ఆరోగ్య...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
కరోనా ప్రతాపం
ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు
ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు
తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు
రాజస్థాన్లోనూ పెరుగుతున్న బాధితులు
11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి
అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...
పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి
శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం
కంటైన్మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు
బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్
వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు
వ్యవసాయ,...
శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...
కోరలు చాస్తున్న కరోనా
24 గంటలు... 773 కొత్త కేసులు
వైరస్తో 32 మంది మృతి
దేశంలో మొత్తం కేసులు 5149
149కి చేరిన మరణాలు
సరిహద్దుల బంద్తో కట్టడి
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...
సర్కారు ఆసుపత్రులకు సలామ్
కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా
‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా..
ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...
పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్
కరోనాకు ముందు జాగ్రత్తే మందు
మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
వైరస్పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...
ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత
కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు
ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ,
ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...