Sunday, May 19, 2024
Home Search

రోగులకు చికిత్స - search results

If you're not happy with the results, please do another search

రెండు కేసులే

  ఆ రెండు పాజిటివ్‌లు జిహెచ్‌ఎంసిలోనే 1003కు చేరిన కరోనా బాధితులు 16 మంది డిశ్చార్జి, చికిత్స తీసుకుంటున్న 646 మంది ప్లాస్మా ఇచ్చేందుకు 15 మంది అంగీకారం గాంధీ ఆసుపత్రిలో మాంసాహారానికి అనుమతి...

ప్లాస్మాథెరపీపైనే ఆశలు

  నెలరోజుల గడిచిన రోగులపై తగ్గని కరోనా ప్రభావం చికిత్సను ప్రారంభించేందుకు వైద్యులు ఏర్పాట్లు దీనికోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కమిటీ నియమాకం కమిటీ ఎంపిక చేసివారికే ప్లాస్మాథెరెపీ చికిత్స మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా వైరస్ నుంచి...

కొంచెం ఓపికపడితే బైటపడ్తం

  రాష్ట్రంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది, ప్రజలు ఇలాగే సహకరిస్తే త్వరలో కరోనా మాయం జాతీయ సగటుకన్నా తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం ప్రభుత్వ నిర్ణయాలు సరైన దిశలో అమలవుతున్నాయి నేటి ప్రధాని వీడియో...
Corona

హమ్మయ్య… ఏడు కేసులే

  16 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 990కి చేరిన కరోనా బాధితులు, కొవిడ్ రోగులకు పండ్లతో ఇఫ్తార్ గాంధీలో రెండు గంటలకొకసారి శానిటేషన్ రేపట్నించి నల్లగొండ, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ర్యాండమ్ టెస్టులు మన...

ఉత్తిగనే అన్న

  కరోనా రోగుల శరీరంలోకి క్రిమిసంహారకాలు పంపాలన్న వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూ టర్న్ వాషింగ్టన్ : తను చేసిన విపరీత వ్యాఖ్యలు బెడిసి కొట్టి, తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...

ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్

  న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్లాస్మా థెరపీ ప్రక్రియతో కరోనాపై విజయం సాధించారు. కరోనాతో విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు రోగులు ప్లాస్మా థెరపీతో దాదాపుగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి...

కేసులు తగ్గుతున్నాయి

ప్లాస్మాథెరఫీకి అనుమతి వచ్చింది కొత్తగా 13 కేసులు, 29 మంది డిశ్చార్జ్ 983కు చేరుకున్న కొవిడ్ బాధితుల సంఖ్య కొన్ని కుటుంబాలతోనే అత్యధిక కేసులు మీడియా సమావేశంలో మంత్రి ఈటల మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్లాథెరఫీకి అనుమతి...

నిపుణుల సలహా మేరకు ప్లాస్మాథెరపీపై ఆలోచిస్తాం: మంత్రి ఈటల

  ప్లాస్మాథెరఫీకి అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరిన విర్కో బయోటెక్ సంస్థ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు ప్లాస్మాథెరఫీ చికిత్సపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు....

ప్లాస్మా థెరపీ సక్సెస్.. ఢిల్లీలో కోలుకున్న కరోనా బాధితుడు

  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా చికిత్స సత్ఫలితాలనిస్తోంది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. 49 ఏళ్ల...

48 కొత్త కేసులు

  మరో ముగ్గురు కరోనా రోగులు మృతి చికిత్స పొందుతున్న 651 మంది మొత్తం పాజిటివ్‌లు 858 ప్రతి 10లక్షల మందిలో 375 మందికి కరోనా పరీక్షలు కేసులు డబుల్ అయ్యేందుకు 10 రోజుల కంటే ఎక్కువే జాతీయ స్థాయితో పోలిస్తే...

వైద్య సిబ్బందికి ప్రత్యేక బస

  మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తన్న వైద్య సిబ్బందికి హోటళ్లలో ప్రత్యేక బస కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బాధితులకు, అనుమానితులకు నోటిఫైడ్ దవాఖానాలో పనిచేసే రోజుల్లో విధులు ముగించుకున్న...

ఆకలి కేకలు వినిపించొద్దు

  లాక్‌డౌన్‌తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు హైదరాబాద్‌లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి ప్రగతిభవన్...

66 కొత్త కేసులు

  రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18 గ్రీన్‌జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...

అడ్డంకులు తొలగితేనే ప్లాస్మా థెరపీ

  ప్రస్తుత మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు నయమైన దాత ప్లాస్మాతో కనీసం ఇద్దరు.. గరిష్టంగా ఐదుగురికి చికిత్స మూడు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారంటున్న వైద్య నిపుణులు రక్తంలోని ప్లాస్మానే తీసుకుంటారు, మళ్లీ దాతకే బ్లడ్ మన తెలంగాణ/హైదరాబాద్...

ప్రైవేట్ లో “నో” ట్రీట్‌మెంట్

  ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యాలు 90% హాస్పిటల్స్‌లో ఇదే పరిస్థితి ప్రజలను ఆదుకుంటున్న సర్కార్ దవాఖానాలు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే దిక్కు అవుతున్నాయి. దాదాపు 90 శాతం...

20 వేల రైల్ కోచ్‌ల్లో 3.2 లక్షల ఐసొలేషన్ బెడ్స్

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి 20 వేల రైలు కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్పు చేసినట్టు భారత రైల్వే మంగళవారం వెల్లడించింది. ఈ కోచ్‌ల ద్వారా 3.2 లక్షల...
Corona virus

నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...
Telagnana Lock down

లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...
Minister Etela Rajender

వ్యాపించలేదు

తెలంగాణాలో కరోనా లేదు, ప్రజలెవ్వరూ భయపడోద్దు అతిగా స్పందించకండి, అట్లాగని మేము రిలాక్స్‌గా లేము ఇటలీ నుంచి వచ్చిన టెక్కికి, అపోలో శానిటేషన్ వర్కర్‌కు నెగటివ్ రిపోర్టు రాష్ట్రంలో చేపడుతున్న నియంత్రణ చర్యలుపై కేంద్రం ప్రశంస అధిక ధరలకు...

క్లాస్‌మేట్‌పై వైద్యుడు అఘాయిత్యం

బెంగళూరు: క్లాస్‌మేట్‌పై 25 ఏళ్ల వైద్యుడు అత్యాచారం చేసిన సంఘటన కర్నాటకలోని గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హర్యాన్‌లో గురుగ్రామ్‌కు చెందిన దీపక్ రాథీ అనే...

Latest News