Sunday, May 26, 2024
Home Search

రోగులకు చికిత్స - search results

If you're not happy with the results, please do another search
Baba Ramdev Patanjali launches ayurvedic medicine for corona

కరోనాకు పతంజలి వైద్యం

  విడుదల చేసిన బాబా రాందేవ్ 7 రోజుల్లో వంద శాతం రికవరీ కరోనా కిట్ ధర రూ. 545 నివారణ కోసమూ వాడవచ్చు హరిద్వార్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు...

కరోనాయేతర రోగుల వేదన

  ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం కరోనా నుంచి కాపాడుకోడం ఒక్కటే అనే వాతావరణం అంతటా నెలకొన్నది. మిగతా రోగాలు, శారీరక బాధలేవీ పరిగణనలోకి రావడం లేదు. ఆసుపత్రులలోని వనరులు, వసతులన్నింటినీ కరోనాతో పోరాటం...
Corona for ENT and Fever Hospital Superintendent

ఈఎన్‌టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు పాజిటివ్

  భయం నీడలో వైద్యం సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్ ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...
Dexamethasone Improves Survival From coronavirus

కరోనా కారుచీకట్లో కాంతిరేఖ.. డెక్సమెథసోన్

డ్రగ్‌ను పరిశీలించి ఫలితాలు ప్రకటించిన లండన్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తుంది యుకెలో ప్రారంభం నుంచి డ్రగ్‌ను వాడితే 5 వేల మరణాలు ఆగేవి లండన్: కరోనా వైరస్‌కు మందు లభించేసింది. కరోనా వైరస్ కారణంగా...
57982 Covid 19 cases and 941 deaths reported in India

కార్పొరేట్‌కు.. కరోనా రోగులు.!

క్యూ కడుతున్న వైరస్ లక్షణాల బాధితులు  భారీగా ఫీజులు వసూల్ చేసేందుకు సిద్ధమైన యాజమాన్యాలు కరోనా స్పెషల్ స్కాన్ పేరిట సిటీ స్కాన్ చేస్తున్న వైనం ఒక్కో బాధితుడి వద్ద రూ. 20వేలు వసూల్ సాధారణ చికిత్సకు రోజుకు...
Hospitals become hotspots as Covid care

ఆస్పత్రులే హాట్‌స్పాట్లు

 ఇతర సమస్యలతో వస్తున్న రోగులకు తేలుతున్న పాజిటివ్ వైద్యుల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళనలు హైరిస్క్ గ్రూప్ వాళ్లకు ప్రమాదమంటున్న నిపుణులు శానిటేషన్‌ను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశాలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పరిమితి పరుపులతో వైద్యం హైదరాబాద్ : రాష్ట్రంలో వైరస్...
129 New Corona Cases Reported in Telangana

మూడు వేలు దాటిన కరోనా కేసులు

  వందకు చేరువలో మరణాలు కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్ జిహెచ్‌ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...
Telangana-logo

వైద్యసేవల్లో దేశంలో మూడో స్థానం

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో సుమారు రూ.40409 కోట్లు ఖర్చు పెట్టి సర్కార్ దవాఖానలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా...
Corona situation in Delhi is under control

ఢిల్లీలో కరోనా పరిస్థితి అదుపులో ఉంది : కేజ్రీవాల్

  న్యూఢిల్లీ : నాలుగోదశ లాక్‌డౌన్‌లో అనేక సడలింపులు చేసి వారం రోజులైనా ఢిల్లీలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని వైరస్ కేసుల్లో అసాధారణ పెరుగుదల ఏదీ లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం చెప్పారు....
Etela Rajender fires on JP Nadda Comments

450 పడకల హాస్పిటల్‌ను 20 రోజుల్లో ప్రారంభిస్తాం: ఈటల

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా రోగుల చికిత్స కొరకు హైదరాబాద్ నాచారంలో నూతనంగా నిర్మిస్తున్న ఇఎస్‌ఐ ఆసుపత్రిని ప్రత్యమ్నయంగా వాడుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిడ్ నోడల్ సెంటర్లుగా...
Basti Dawakhana Inaugurated by Minister

ప్రజల ఆరోగ్యానికి బస్తీ దవాఖానలు భరోసా

  నగరంలో 168 దవాఖానల్లో పేదలకు వైద్య సేవలు రోజుకు 15 వేలమందికి నాణ్యమైన చికిత్సలు మూడు నెలల్లో మరో 132 దవాఖానలకు ఏర్పాట్లు కార్పొరేట్ ఆసుపత్రులు కనుమరుగే ప్రారంభోత్సవంలో మంత్రులు మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో...
AIIMS Delhi Doctor JN Pande Dies due to Covid 19

రికవరీలో రాష్ట్రం హిస్టరీ

  పంజాబ్ తర్వాత రెండో స్థానం చికిత్సపట్ల కోలుకుంటున్నవారి సంతృప్తి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా రికవరీ రేట్‌లో(కోలుకుంటున్న వారు) రాష్ట్రం ముందంజలో నడుస్తుంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న గణాంకాల ప్రకారం కరోనా రికవరీ రేట్‌లో తెలంగాణ రెండవస్థానం(శనివారం...
We provide treatment according to ICMR regulations

పాజిటివ్ ఉన్నా పది రోజుల్లో డిశ్చార్జ్

  ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వలనే కేసులు పెరుగుతున్నాయి కరోనా రోగులకు ఐసిఎంఆర్ నిబంధనలు ప్రకారమే చికిత్స అందిస్తున్నాం  వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ సోకి...

గాంధీలో ప్లాస్మా సేకరణ

   ఇద్దరి నుంచి తీసుకున్న వైద్యులు ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారమే ప్రాణపాయం ఉన్న కరోనా రోగులకే ప్లాస్మా ప్రక్రియ : గాంధీ సూపరింటెండెంట్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుప్రతిలో ప్లాస్మాథెరపీ ట్రయల్ విధానం ప్రారంభమైంది....

75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్ వెల్లడి

  న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్ధారణ అయ్యే కరోనా కేసుల్లో దాదాపు 75 శాతం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు....
corona cases,

కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే

  50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు... కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం 1082కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య జిహెచ్‌ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల...

టీకా వస్తోంది!

    కోతులపై ప్రయోగం సక్సెస్ మనుషులపై గత వారం  రోజులుగా ట్రయల్స్ ప్రారంభం అంతా అనుకున్నట్టు  జరిగితే సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్ పరిశోధనలో ముందున్న ఆక్స్‌ఫర్డ్, సిరం కంపెనీతో  భాగస్వామ్యం రెండో దఫా క్లినికల్ ట్రయల్స్‌లో  రెమ్‌డెసివిర్ చికిత్సలో పాజిటివ్...

ప్లాస్మా ఇవ్వండి, విలన్ ముద్ర చెరిపేయండి

  కొవిడ్ నుంచి కోలుకున్న సభ్యులకు తబ్లీగీ జమాత్ పిలుపు ప్రభుత్వ అనుమతి కోరిన లక్నో మెడికల్ చీఫ్ లక్నో: కరోనా రోగుల చికిత్సకు తమ ప్లాస్మా ఇవ్వాలని ఆ వ్యాధి నుంచి కోలుకున్న తమ సభ్యులకు...
TS Govt support to ancient Indian medical practice: Etela

మే 8 వరకల్లా కరోనా ఫ్రీ

  ఐసిఎంఆర్ నిబంధనల మేరకే టెస్టులు చేస్తున్నాం కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో పడిపోయింది 3 నుంచి 5 వేల టెస్టులు చేసే మిషన్ ఆర్డర్ ఇచ్చాం కొత్తగా ఆరు కేసులు నమోదు, 42 మంది డిశ్చార్జ్ 1009కి...

శుభసూచకం

  కరోనా ప్రభావం బాగా తగ్గింది, నేడు 21 జిల్లాలు కరోనా ఫ్రీ 97 శాతానికి పైగా రోగులు కోలుకుంటున్నారు కంటైన్మెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది మర్కజ్ లింకులన్నీ గుర్తించాం, ఆందోళన చెందొద్దు ఏదైన అనుకోని పరిస్థితి...

Latest News