Home Search
రోగులకు చికిత్స - search results
If you're not happy with the results, please do another search
ఏలూరులో వింత వ్యాధి
250 మందికి ఆసుపత్రులలో చికిత్స
ఒకరి మృతి, మరికొందరి పరిస్థితి విషమం
వింత వ్యాధిపై అప్రమత్తం కావాలని సిఎం జగన్ ఆదేశాలు
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్
మమనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా...
ఫీవర్కు విష జ్వరాల రోగుల తాకిడి
హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన వానలకు ముంపు ప్రాంతాలు జలమయంగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్దాయిలో సేవలు...
కరోనా నుంచి కోలుకున్న తగ్గని సైడ్ఎఫెక్ట్
హైదరాబాద్: నగర ప్రజలు గత ఏడు నెలల నుంచి కరోనా వైరస్తో పోరాటం చేసి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలతో బయటపడ్డారు. వైరస్ ముప్పు తప్పిందని భావించిన కొంతమంది రోగులకు సైడ్ఎఫెక్ట్...
కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్లాస్మానే వ్యాక్సిన్
కరోనా జయించిన ఒకవ్యక్తి ప్లాస్మాతో 48 మంది ప్రాణాలు కాపాడవచ్చు
ఒకరు ఏడాదిలో 24 పర్యాయాలు ప్లాస్మా దానం చేయవచ్చు
ఒక్కరి ప్లాస్మాతో ఇద్దరికి ప్రాణదానం
ది ప్లాస్మా డోనర్ సాంగ్ ఆవిష్కరణ సభలో రాజ్యసభ సభ్యుడు...
వర్షాలతో విష జ్వరాల కాటు
హైదరాబాద్: నగరంలో కురుసున్న వర్షాలకు విషజ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. గత ఆరునెల నుంచి కరోనా మహమ్మారితో బాధపడుతున్న ప్రజలు సీజనల్ వ్యాధులు రావడంతో అవస్దలు పడుతున్నారు. వానలు కురుస్తుండటంతో రోడ్లపై మురునీరు, చెత్త...
ముందస్తు లాక్డౌన్ గ్రేట్.. అన్లాక్ నిర్లక్ష్యంతో చేటు
కొవిడ్పై భారత్ వైఖరి పట్ల లాన్సెట్ మిశ్రమ స్పందన
అత్యధిక జనాభా దేశం అయినా నియంత్రణ బాగుంది
మితిమీరిన విశ్వాసంతో ముప్పు పొంచి ఉంది
లండన్/న్యూఢిల్లీ : భారతదేశంలో కోవిడ్ 19 నివారణ, పరిస్థితి...
హోంక్వారంటైన్ గడవక ముందే రోడ్లపైకి రోగులు
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి ఆరు నెలలుగా విశ్వరూపం దాల్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. వైద్యశాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారి ఏదో ఒకరూపం తన ఉనికి చాటుకుంటుంది. గత వారం రోజుల...
కరోనా టెస్టుల ధరలు పెంచిన ప్రైవేటు ఆసుపత్రులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులకు వైద్య సేవలు చేసేందుకు అనుమతి ఇచ్చి వైద్యశాఖ ధరలు ప్రకటించింది. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఇదే అవకాశంగా...
రాష్ట్రంలో రికవరీ రేటు బాగుంది
ఎప్పటికప్పుడు కేంద్రం సంప్రదింపులు
ప్లాస్మా చికిత్సపై అవగాహన కల్పించాలి
రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా రికవరీ శాతం బాగానే ఉందని, అయితే టెస్టుల...
50% డైలమా!
కరోనా రోగులకు పడకలపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టతనివ్వని ప్రైవేటు యాజమాన్యాలు
సిఎం తుది నిర్ణయం తీసుకుంటారని వైద్యాధికారుల వెల్లడి
సోమవారమే జరగాల్సిన చర్చలు రద్దు
మన తెలంగాణ/హైదరాబాద్:ప్రభుత్వంతో కలిసి కరోనా వైద్యం అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్...
బస్తీ దవాఖానాల్లో.. నాణ్యమైన వైద్యసేవలు
త్వరలో ప్రతి వార్డుకు రెండు చొప్పున ఏర్పాటు, మొత్తం 300 దవాఖానాలను ఏర్పాటు చేయడమే లక్షం
నగరంలో బస్తీదవాఖానాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్
పలు ప్రాంతాల్లో దవాఖానాలను ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ,...
ప్రైవేట్లో ప్రభుత్వ వైద్యం
ప్రతి ఆసుపత్రిలో కరోనా రోగులకు 50శాతం పడకలు ఇచ్చేందుకు యాజమాన్యాలు ఓకే
ప్రత్యేక యాప్ ద్వారా పేషెంట్లను పంపనున్న ఆరోగ్యశాఖ
వైద్యశాఖ నిబంధనల ప్రకారమే చికిత్స, లేకపోతే కఠిన చర్యలు
ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాలకు మంత్రి...
సంబంధాలున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
తెలంగాణ రాష్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం
కృష్ణాజలాల చట్టబద్ధ హక్కులపై ప్రభుత్వ పోరాటం కొనసాగుతుంది
కరోనా రోగుల నుంచి భారీగా చార్జీలు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు ఇక ముందు కొనసాగుతాయ్
సిటీ...
ప్రతి 100లో 70 మంది కోలుకుంటున్నారు
ప్రతి100లో 70 మంది కోలుకుంటున్నారు
చత్తీస్ఘడ్ తర్వాత మన దగ్గరే వేగంగా డిశ్చార్జ్లు
సకాలంలో వైద్యం అందడంతో సత్పలితాలు
మరణాలు తగ్గిస్తూ, రికవరీని పెంచేందుకు కృషి చేస్తున్న వైద్యశాఖ
కరోనా కంట్రోల్పై యుద్ధం ఆగదంటున్న హెల్త్ డైరెక్టర్
మన...
సెప్టెంబర్లో కళ్లెం
వచ్చే నెలలోనే రాష్ట్రంలో అదుపులోకి కరోనా
ఈ నెలాఖరు వరకు జిహెచ్ఎంసిలో నియంత్రణలోకి.. వైరస్ సోకినా రెండు వారాల్లో కోలుకోవచ్చు, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు
జిల్లా స్థాయిలోనూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
18వేల...
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా...
కరోనా నివారణలో ప్లాస్మా థెరపీ నిష్ప్రయోజనం: ఎయిమ్స్
న్యూఢిల్లీ: కరోనా రోగుల్లో మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ఎలాంటి ప్రయోజనం చూపించడం లేదని ఎయిమ్స్లో నిర్వహించిన మధ్యంతర విశ్లేషణలో బయటపడింది. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి యాంటీబాడీలను...
అత్యవసరమైతేనే పేషెంట్లను హైదరాబాద్కు పంపించాలి: ఈటల
అక్కడ కూడా కరోనా వైద్యం అందాలి
టిమ్స్, కింగ్కోఠి, మెడికల్ కాలేజీల్లోనూ చికిత్సను ఇవ్వాలి
జిల్లాల్లో అత్యవసరమైతేనే పేషెంట్లను హైదరాబాద్కు పంపించాలి
వైద్యాధికారులను అదేశించిన మంత్రి ఈటల రాజేందర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా పేషెంట్లకు వేగంగా వైద్యం అందించాలని...
బాగానే ఉన్నా.. కరోనాకు భయపడవద్దు: మధ్యప్రదేశ్ సిఎం
భోపాల్: శనివారం తనకు కరోనా నిర్ధారణ అయిందని స్వయంగా వెల్లడించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తాను బాగానే ఉన్నానని వైద్య చికిత్స చేయించుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన...
పొల్లుపోకుండా హైకోర్టుకు అన్నీ చెప్పండి
కోర్టులో దాఖలవుతున్న పిల్స్, దానిపై కోర్టు జారీ చేసిన ఆదేశాలపై ప్రస్తావన
వైరస్ కట్టడికి చిత్తశుద్ధితో యత్నిస్తున్నా...కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు
పిల్స్ కారణంగా వైద్య, ఇతర సీనియర్ అధికారులు కోర్టుల చుట్టే తిరగాల్సి వస్తోంది
దేశంలోని...