Home Search
హరితహారం కార్యక్రమం - search results
If you're not happy with the results, please do another search
హరితహాసం ‘సంతోష’ సంకేతం
హరితం... సమాజ హితం.. పుడమికి ఆకుపచ్చదనం. మొక్కలు మానవాళికి చేసే మేలు గురించి ఈ రోజు కొత్తగా ఎవరూ చెప్పనవసరంలేదు. కానీ మానవాళి మనుగడకే ముప్పు కలిగించేంత తీవ్రంగా చెట్ల నరికివేత యధేచ్ఛగా...
ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్..
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఆదివారాన్ని ఆహ్లాద వారంగా మార్చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. సీజనల్...
అడవుల సంరక్షణ, అభివృద్ధికి కెసిఆర్ కృషి: ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: పర్యావరణ పరిరక్షణతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ద్యేయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆరో హరితహారం కార్యక్రమంలో భాగంగా గండి రామన్న హరితవనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు...
ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం: జగదీశ్ రెడ్డి
నల్గొండ: ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యమని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని అన్నేపర్తిలో హరితహారంలో భాగంగా అద్దంకి-నార్కట్పల్లి జాతీయరహదారి పరిసరాల్లో మండలి చైర్మన్ గుత్తా...
ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ: హరీష్ రావు
సంగారెడ్డి: తెలంగాణ వ్యాప్తంగా అడవుల్లో 20 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆందోల్ మండలం జోగిపేటలోని బృందావన్కాలనీలో హరితహారంలో భాగంగా మంత్రి హరీష్ రావు, ఎంపి బిబి...
ఈచ్ వన్ ప్లాంట్ వన్: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: పల్లెలు, పట్టణాలు బాగుండాలంటే ఈచ్ వన్... ప్లాంట్ వన్ నినాదంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ పూల మొక్కలు, పండ్ల మొక్కలను ఇళ్లలో, విధుల్లో పెంచుకోవాలని ప్రభుత్వం తరుపున పురపాలక శాఖ మంత్రి...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మణికొండలోని తన నివాసంలో ఆదివారం...
మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత నిర్వర్తించాలి
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు యువతరం నడుం బిగించాలని గ్రీన్ఛాలెంజ్లో భాగస్వాములై మొక్కలు నాటాలని భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా భూపాలపల్లి...
మొక్కలను నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి…
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ దేశవ్యాప్తంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు విశేష ఆదరణ లభిస్తోంది. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుందని చిలకలూరిపేట ఎంఎల్ఎ విడదల రజని...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కలు నాటిన నల్గొండ జిల్లా కలెక్టర్
హైదరాబాద్ : టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మూడు...
‘పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలి’
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ రఘు బొడ్డుపల్లి ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి SYNCHRONY INDIA కార్పొరేట్ హెడ్...
దిగ్విజయంగా దూసుకెళ్తోంది..
హుజూర్నగర్లో మొక్కలు నాటిన మంత్రి జగదీష్రెడ్డి, ఎంపి సంతోష్ సహా పలువురు నేతలు,
మదురై కోయిల్పట్టిలో మొక్కలు నాటిన నటి ప్రియమణి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది
మొదటి సారి ఎంఎల్ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు
ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
నాలుగు నెలల్లో సింగూరుకు జలాలు
పల్లె ప్రగతిలో రాష్ట్రంలో రెండో స్థానం, ప్రజలు స్వచ్ఛత పాటించకుంటే జరిమానా తప్పదు, పల్లె ప్రగతి సమ్మేళనంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి: కాళేశ్వరం నీటిని నాలుగు నెలల్లో సింగూరు ప్రాజెక్టుకు తీసుకొస్తామని ఆర్థికశాఖ...
కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి
నేటి యువ ఐఎఎస్లే రేపటి కార్యదర్శులు,
శాఖాధిపతులు
కలెక్టర్లకు వైర్లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు
స్థానిక సంస్థల అదనపు...
గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే
పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు...
అటవీ భూముల లెక్కలపై ఆరా!
గ్రామ సభల ద్వారా మరింత సమాచార సేకరణ, అటవీ సంపద సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు
కొత్త తరహా ప్రచార సాధనాలు, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల లెక్కలపై...