Monday, May 20, 2024
Home Search

డిఎ - search results

If you're not happy with the results, please do another search

మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత నిర్వర్తించాలి

  హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు యువతరం నడుం బిగించాలని గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగస్వాములై మొక్కలు నాటాలని భూపాలపల్లి డిఎస్పీ సంపత్‌రావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా భూపాలపల్లి...

రెండోసారి ఆడపిల్ల పుట్టిందని…. కన్నతల్లిదండ్రులే కాటికి పంపారు…

  మదురై: మళ్లీ రెండో సారి కూతురు పుట్టిందని.. పురటిలోనే పసికందును కన్నతల్లిదండ్రులు హత్య చేసి ఇంటి వెనక గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చేసిన సంఘటన తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలమ్ పట్టి ప్రాంతంలో...
Minister Etela Rajender

వ్యాపించలేదు

తెలంగాణాలో కరోనా లేదు, ప్రజలెవ్వరూ భయపడోద్దు అతిగా స్పందించకండి, అట్లాగని మేము రిలాక్స్‌గా లేము ఇటలీ నుంచి వచ్చిన టెక్కికి, అపోలో శానిటేషన్ వర్కర్‌కు నెగటివ్ రిపోర్టు రాష్ట్రంలో చేపడుతున్న నియంత్రణ చర్యలుపై కేంద్రం ప్రశంస అధిక ధరలకు...

భయం వద్దు

  కరోనా వ్యాప్తిని కట్టడి చేశాం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం 45 మందిలో నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులకూ సోకలేదు ఇద్దరు శాంపిల్స్‌లో స్పష్టత లేకపోవడంతో పుణేకు పంపాం ఐఎఎస్‌లతో ప్రత్యేక కమిటీలు వేస్తున్నాం, కోఠి డిఎంఇ కార్యాలయంలో...

పుకార్లు నమ్మొద్దు

  వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించవద్దు ఐటి కంపెనీలు మూడు నెలలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి : రాష్ట్ర ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : సైబరాబాద్ పోలీస్...
Karimnagar Civil Hospital Assistant in ACB Net

ఎసిబి వలకు చిక్కిన గిర్దావర్

మనతెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో పని చేస్తున్న గిర్దావర్ సుభాష్ బుధవారం ఓ రైతు నుండి రూ.3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని కొర్పోల్ గ్రామానికి చెందిన బషిరోద్దిన్...
Lok sabha

ఢిల్లీ ఘర్షణ వేడితో లోక్‌సభ వాయిదా

హోలీ తరువాత చర్చ : సర్కారు ఇప్పుడే జరగాలి : ప్రతిపక్షం సభలో బెంచ్‌లు దాటిన సభ్యులు  స్పీకర్ ఆగ్రహం, సస్పెన్షన్ హెచ్చరిక   న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల అంశంపై ప్రతిపక్షాలు, అధికారపక్షం దూషణలు,...

మొక్కలను నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి…

  హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ దేశవ్యాప్తంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుందని చిలకలూరిపేట ఎంఎల్‌ఎ విడదల రజని...

ప్రతి జిల్లాలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్

  హైదరాబాద్: పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలలో ఉన్న సమస్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో మంగళవారం...

విజయ డెయిరీ నష్టాల పాలు

  పాల పౌడర్ విక్రయాల్లో దాదాపు రూ.15 కోట్లు లాస్ మార్కెటింగ్ వ్యూహం లేక తక్కువ ధరకు అమ్ముకోవడంతోనే ! కిలో పౌడర్ తయారీకి రూ.280.. రూ.160కే విక్రయం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్.. నేడు డెయిరీపై మంత్రి సమీక్ష...
Rudravaram SI

‘ఇదే నా చివరి మెసేజ్’ అంటూ ఎస్ఐ మిస్సింగ్

కర్నూలు : జిల్లాలోని రుద్రవరంలో ఆదివారం ఎస్ఐ విష్ణునారాయణ అదృశ్యమయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చాగలమర్రి వద్ద టోల్ గేట్ నుంచి ఎస్ఐ వాహనం వెళ్లినట్టు సిసి...
section-144

ఢిల్లీ షహీన్‌బాగ్‌లో 144 సెక్షన్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనకారులను ఖాళీ చేయించాలని హిందూ సేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  దీంతో వందల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించి...

ఏ చెరువులో ఎంత కాలుష్యం!

  లెక్కించేందుకు సిద్ధమైన పిసిబి తొలివిడతగా హెచ్‌ఎండిఎ పరిధిలో ప్రారంభం వివరాల ఆధారంగా యాక్షన్ ప్లాన్ పూర్తిస్థాయి నివేదికను ఎన్‌జిటికి సమర్పించనున్న అధికారులు కాలుష్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో కాలుష్యాన్ని లెక్కించేందుకు పిసిబి(పొల్యూషన్...
Urea

రాష్ట్రంలో పెరిగిన యూరియా వాడకం

వరిసాగు గణనీయంగా పెరగడంతోనే.. వచ్చే నెలలో 1.20 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి సాగు గణనీయంగా పెరగడంతో యూరియా వినియోగం పెరిగింది. దీంతో గత ఖరీఫ్‌లో తలెత్తిన సమస్యలు...

ఎసిబి వలలో కార్మిక శాఖ అధికారులు

  మన తెలంగాణ/ముషీరాబాద్ : కార్మిక శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూ మౌలాలి ప్రాంతానికి అసిస్టెంట్ లేబర్ అధికారి (ఎఎల్‌ఒ) గా ఇటీవల పదోన్నతి పొందిన అధికారిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు....
Nitish

నితీష్ వైఖరితో బిజెపి కలవరం!

పాట్నా: బీహార్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బిజెపి నిశితంగా గమనిస్తోంది. రెండు రోజుల్లో ప్రతిపక్ష ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్‌తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో...
Yadadri-EO

యాదాద్రి ఇఒగా ఇక ఐఎఎస్ అధికారి..?

 ఈ నెలాఖరులో ప్రస్తుత ఇఒ పదవీ విరమణ ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ ఉన్నత స్థాయి అధికారిని కోరుకుంటున్న భక్తులు యాదాద్రి : సిఎం కెసిఆర్ మహా సంకల్పంతో మహా క్షేత్రంగా అభివృధ్ధి చెందుతున్న యాదాద్రి పుణ్య...

రేవంతు భూతంతు నుంచి ఆదుకోండి

  ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం : ఆర్‌డిఒ భరోసా మన తెలంగాణ/అత్తాపూర్, గచ్చిబౌలి : గోపన్నపల్లి భూముల బాధితుల ఫిర్యాదులు స్వీకరించిన ఆర్‌డిఒ చంద్రకళ మూడు రోజులలో ప్రభుత్వానికి నివేదిక పంపించి బాధితుల కు తగిన...
yadadri

యాదాద్రి రహదారి.. అత్యంత సుందరం

30 కి.మీ.లు 3.72 లక్షల మొక్కలు వ్యయం రూ. 5.55 కోట్లు హైదరాబాద్ : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు...

టిబి వ్యాధి నివారణకు అందరూ కృషి చేయాలి

  హైదరాబాద్ : క్షయవ్యాధి (టిబి) వ్యాధి బారిన పడిన వారిని కాపాడంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చురుకైన పాత్ర పోషిస్తుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు నగరంలో టిబి...

Latest News