Home Search
ఎయిమ్స్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్ వైద్యశాలలు: మాండవీయ
న్యూఢిల్లీ : ఆరోగ్యరంగంలో ఎయిమ్స్ లైట్హౌజ్ లాంటిదని, ప్రజలకు ఎయిమ్స్పై నమ్మకం బాగా ఉన్నందున అన్ని రాష్ట్రాలు ఎయిమ్స్ వైద్యశాలల కోసం పోటీ పడుతున్నాయని, ఈ కారణంగా దేశ వ్యాప్తంగా 22 ఎయిమ్స్...
మాఫియానేత చోటా రాజన్కు ఎయిమ్స్లో చికిత్స
న్యూఢిల్లీ: మాఫియా నేత చోటా రాజన్(61)ని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించినట్టు జైళ్ల అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. కడుపులో నొప్పి రావడంతో రాజన్ను మంగళవారమే ఎయిమ్స్కు తరలించినట్టు ఆయన తెలిపారు. రాజన్కు...
‘కొవాగ్జిన్’ ట్రయల్స్కు ముందుకొచ్చిన ఎయిమ్స్ డాక్టర్ దంపతుల చిన్నారులు
పాట్నా: కరోనా టీకా తీసుకోవడానికి పెద్ద వాళ్లే భయపడుతూ ఉంటే భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై కోవాగ్జిన్ టీకా ప్రభావానికి సంబంధించి నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనడానికి పాట్నాలోని అఖిల భారత వైద్య...
రాందేవ్ వ్యాఖ్యలపై ఎయిమ్స్లో బ్లాక్డే
న్యూఢిల్లీ : బాబా రాందేవ్ వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు మంగవారం నిరసనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా తాము జూన్ 1వ తేదీని బ్లాక్డేగా...
వర్చువల్ అటాప్సీ విధానం ఢిల్లీ ఎయిమ్స్లో ప్రారంభం
న్యూఢిల్లీ: మృతదేహంపై ఎటువంటి కోతలు లేకుండా, మరణానికి కారణాన్ని మరింత కచ్ఛితత్వంతో తెలుసుకునేందుకు వీలు కల్పించే వర్చువల్ అటాప్సీ సౌకర్యాన్ని ఇక్కడి అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)లో శనివారం ప్రారంభించారు. ఐసిఎంఆర్...
క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్కు తరలింపు
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ (72) ఆరోగ్యం క్షీణించింది. దీంతో శనివారం ఢిల్లీ లోని ఎయిమ్స్కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో...
స్కూలు పిల్లలకు నాసికా టీకా ఇవ్వడం చాలా సులువు : ఎయిమ్స్ డైరెక్టర్
న్యూఢిల్లీ : స్కూలుకు వెళ్లే పిల్లలకు కరోనా స్వల్ప లక్షణాలున్నా వారు కుటుంబం లోని తల్లిదండ్రులకు, ఇతరులకు ఈ వైరస్ను సంక్రమింప చేస్తారని, అందువల్ల ముక్కు ద్వారా వారికి టీకా ఇవ్వడం చాలా...
దేశంలో మొదటి టీకా ఎయిమ్స్ పారిశుధ్య కార్మికుడికి
న్యూఢిల్లీ: దేశంలో మొదటి టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్లో పారిశుధ్య కార్మికుడిగా పని చేసే మనీశ్కుమార్(34)కు ఇచ్చారు. ఢిల్లీలోని నజఫ్గఢ్లో నివాసముందే మనీశ్ను దేశంలోనే మొదటి టీకాకు ఎంపిక చేయడం పట్ల ఆయన సహోద్యోగులు...
ఆరు నెలల్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట : ఎయిమ్స్ డైరెక్టర్
న్యూఢిల్లీ : భారత్లో తగిన సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ పొందడానికి దాదాపు ఆరు నెలల కాలం పడుతుందని, అలాగే కరోనా వైరస్ వ్యాప్తి గొలుసుకట్టను తెంచడానికి అంతే సమయం పట్టవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్...
బిబినగర్ ఎయిమ్స్ ను సందర్శించిన కిషన్ రెడ్డి (వీడియో)
భువనగిరి: బిబినగర్ ఎయిమ్స్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బిబినగర్ ఎయిమ్స్ పురోగతిపై...
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి..
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇటీవల రెండో సారి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం...
మళ్లీ ఎయిమ్స్లో చేరిన అమిత్షా..
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరినట్టు ఆస్పత్రివర్గాలు ఆదివారం వెల్లడించాయి. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఒకటి, రెండు రోజులపాటు పూర్తిస్థాయి వైద్య పరీక్షల నిమిత్తం అమిత్షా...
కరోనా నివారణలో ప్లాస్మా థెరపీ నిష్ప్రయోజనం: ఎయిమ్స్
న్యూఢిల్లీ: కరోనా రోగుల్లో మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ఎలాంటి ప్రయోజనం చూపించడం లేదని ఎయిమ్స్లో నిర్వహించిన మధ్యంతర విశ్లేషణలో బయటపడింది. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి యాంటీబాడీలను...
రాష్ట్రం కోరితే ఎయిమ్స్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కోరితే రాష్ట్రంలోని ఎయిమ్స్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపేథ్యంలో వైరస్ను నియంత్రించేందుకు...
కరోనా అనుమానిత వ్యక్తి… ఎయిమ్స్కు తరలింపు
మన తెలంగాణ/మోత్కూరు: కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంగడిబజార్కు చెందిన పోచం యాదగిరిని ఆదివారం 108లో బీబీనగర్ ఎయిమ్స్కు తరలించారు. యాదగిరి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండగా పిహెచ్సి...
ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి సోకిన కరోనా..
దేశరాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో...
కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ మృతి..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ మరో డాక్టర్ని బలి తీసుకుంది. నోవల్ కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాత్ పాండే శనివారం మృతిచెందారు. ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్...
ఎయిమ్స్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
న్యూఢిల్లీః ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. గత ఆదివారం జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు కోవిడ్-19...
మన్మోహన్సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నది: ఎయిమ్స్ వైద్యులు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, చికిత్సకు స్పందిస్తున్నారని సోమవారం ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మన్మోహన్సింగ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు...
భీమ్ ఆర్మీ చీఫ్కు ఎయిమ్స్లో తక్షణ వైద్యం
తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : తీహార్ జైలులో పోలీసైథీమియా (రక్తసంబంధ వ్యాధి) తో బాధపడుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్కు తక్షణం ఢిల్లీ ఎయిమ్స్లో వైద్యం...