Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో తొలి కరోనా కేసు
చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు
ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...
2020 భారత్ సూపర్ విక్టరీ
న్యూజిలాండ్పై భారత్ చరిత్రాత్మక విజయం
న్యూజిలాండ్తో జరిగిన మూడో ట్వంటీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది....
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
సిరీస్పై భారత్ కన్ను
కివీస్కు సంకటం, జోరుమీదున్న కోహ్లి సేన, నేడు మూడో టి20
హామిల్టన్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా బుధవారం న్యూజిలాండ్తో జరిగే మూడో ట్వంటీ20లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇందులో కూడా గెలిచి...
సెమీస్లో యువ భారత్
చెలరేగిన కార్తీక్, క్వార్టర్స్లో ఆస్ట్రేలియా చిత్తు
పొట్చెస్ట్రూమ్: భారత యువ జట్టు అండర్19 ప్రపంచకప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 74 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ముందుగా...
కశ్మీర్కు తిరిగి వచ్చే పండితులను ఏ శక్తీ ఆపలేదు
మంగళూరు : కశ్మీర్కు తిరిగి వచ్చే పండితులను ఏశక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సోమవారం స్పష్టం చేశారు. మేం ఎవరి విషయంలో జోక్యం చేసుకోం. మంగళూరులో ర్యాలీలో ప్రసంగిస్తూ...
భూటాన్తో మరువలేని గాఢమైత్రి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భూటాన్తో ఉన్న చాలా ప్రత్యేక మైత్రిని భారత్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని, రెండు దేశాల మధ్య ఈ మైత్రి కొనసాగ మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి మోడీ సోమవారం పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని...
మళ్లీ మెరిసిన రాహుల్, అయ్యర్
కలిసికట్టుగా రాణించిన బౌలర్లు, కివీస్పై రెండో టి20లో అలవోక విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టి20ల సిరీస్లో...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
ఫుల్ జోష్లో భారత్
కివీస్కు పరీక్ష, నేడు రెండో టి20
ఆక్లాండ్: తొలి టి20లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియా ఆదివారం న్యూజిలాండ్తో జరిగే రెండో మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్లో మరింత పట్టు...
పాకిస్థాన్కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్..
హైదరాబాద్: పాకిస్థాన్కు ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని సిఎం హెచ్చరించారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఘన...
బోణీ అదిరింది..
శ్రేయస్ మెరుపులు, రాహుల్ దూకుడు, రాణించిన క్లాస్, కేన్ శ్రమ వృథా, కివీస్కు షాక్, తొలి టి20 భారత్ ఘన విజయం
ఆక్లాండ్: క్లిష్టమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా కళ్లు చెదిరే విజయంతో ఆరంభించింది....
సంతే పరిణయ వేదిక
కొన్ని పనులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చైనాలో పెళ్లిళ్ల సంతలా... ఆ సంతలో నిత్యావసర వస్తువులు కొనుక్కునే బదులు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. షాంఘై మ్యారేజ్ మార్కెట్ చైనాలో 2005 నుంచి కొనసాగుతుంది....
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
సమరోత్సాహంతో భారత్
కివీస్కు పరీక్ష, నేడు తొలి టి20
అక్లాండ్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్పై కన్నేసింది. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్కు భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవలే సొంత గడ్డపై...
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్
హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...
ప్రపంచకప్పే టీమిండియా లక్ష్యం
ముంబయి: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో ట్రోఫీ సాధించడమే లక్షంగా జట్టు ముందుకు సాగుతోందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈసారి భారత జట్టు కచ్చితంగా...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్
హైదరాబాద్ యువతే భారత్కు బలం
ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం
హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు...