Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి
డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభ సభలో
ప్రధాని మోడీ వెల్లడి
లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ...
కివీస్ అదరహో
టేలర్ అజేయ శతకం
నికోల్స్, లాథమ్ మెరుపులు
శ్రేయస్ సెంచరీ వృథా
తొలి వన్డేలో భారత్పై న్యూజిలాండ్ జయభేరి
హామిల్టన్: భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మొదటి...
కోహ్లి సేనకు ఐసిసి షాక్
దుబాయి: తొలి వన్డేలో అనూహ్య ఓటమితో డీలా పడిన టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కివీస్తో జరిగిన మొదటి వన్డేలో నిర్ణీత సమయంలో భారత్ ఓవర్లను...
చారిత్రక విజయమిది
కివీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా
మన తెలంగాణ/క్రీడావిభాగం : న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది....
కుర్రాళ్లు కుమ్మేశారు !
అండర్19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, దాయాది పాక్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్,...
నేడే దాయాదుల సమరం
అండర్ 19 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్-పాక్ ఢీ
రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ
పోచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు మరో సారి అంతర్జాతీయ వేదికగా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్19 ప్రపంచ...
టీమిండియాకు జరిమానా
దుబాయి: కివీస్తో జరిగిన ఐదు టి20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్కు షాక్ తగిలింది. చివరి టి20లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగాఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసిసి...
వైద్యానికి నైవేద్యం
రూ. 69,000 కోట్లు కేటాయింపు
ప్రధాని జన ఆరోగ్యయోజన (పిఎంజెఎవై) కే రూ.6400 కోట్లు
ఆయుష్మాన్ భారత్లో కృత్రిమ మేధస్సుతో వైద్యసేవలు
మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : వైద్య రంగానికి...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
క్లీన్ స్వీప్పై భారత్ కన్ను
కివీస్కు పరీక్ష, నేడు చివరి టి20
మౌంట్ మాంగనూయ్ : వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా ఇక క్లీన్స్వీప్పై దృష్టి సారించింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగే ఐదో, చివరి ట్వంటీ20...
రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
ఇకపై వృద్ధి బాటలో..
మందగమనం తొలగిపోతోంది..
202021కు జిడిపి అంచనా 6.5 శాతం
ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
వన్ మోర్ ‘సూపర్’ విన్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టి20లో భారత్ మరోసారి సూపర్ ఓవర్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో...
గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు
హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...
సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి
ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...
కుట్రపూరిత చట్టం సిఎఎ!
మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం
గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా...
ఇక ప్రయోగాలకు వేళాయె..
ఆత్మవిశ్వాసంతో భారత్, పరువు కోసం కివీస్
నేడు నాలుగో టి-20
వెల్లింగ్టన్: ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ శుక్రవారం న్యూజిలాండ్తో జరిగే నాలుగో ట్వంటీ20లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. హోరాహోరీగా సాగిన...