Home Search
వ్యవసాయ - search results
If you're not happy with the results, please do another search
టిఆర్ఎస్ ప్యాక్స్
98% ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తెలంగాణ రాష్ట్రసమితి మద్దతుదారుల కైవసం
747 ప్యాక్స్లకు 79.36% పోలింగ్
904 సంఘాలలో దాదాపు 890 అధికారపార్టీవే
2,017 డైరెక్టర్ల పదవులున్న 157 ప్యాక్స్లు ఏకగ్రీవం
మొత్తం 5,405 మంది డైరెక్టర్లు...
21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19
దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు
సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు
హాల్టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 20...
రాయేసుని కీర్తించే రాజన్నలు
రాజన్నలు నుదుటున విభూది, మెడలో శివలింగం, చేతికి రాయేసుని బేడి, తలపాగా, ధోతి కట్టుకొని భుజాన గొంగడి వేసుకుంటారు. కావడికి ముందుభాగంలో దేవుని గూడను తగిలించుకుంటారు. ఈ దేవుని గూడను త్రిభుజాకారంలో 3...
కొనసాగుతున్న సహకార సంఘాల ఎన్నికలు…
హైదరాబాద్: తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది....
కేంద్రం చేయిస్తే.. రాష్ట్రం చేయూత!
కందుల కొనుగోళ్లపై ప్రభుత్వ యోచన
పరిమితిని లక్ష టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి
హైదరాబాద్: కందులను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి...
ఆర్థిక ఫెడరలిజం
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం
రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి
కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి
భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి
మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ
మౌలిక వసతుల...
నేడు ప్యాక్స్ ఎన్నికలు
హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవం కాగా మిగిలిన 6,248 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ...
తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం చాలా తక్కువగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మేకిన్ ఇండియా అంటూనే రాష్ట్రాలకు కేంద్రం సహకరించడంలేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు...
530 టిఎంసిలు ఎత్తిపోయాలి
అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి
11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ
అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి
సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి
జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...
రైలు కూతతో సిరిసిల్లకు కొత్త రూపు
నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్షలో మంత్రి కెటిఆర్
2022 నాటికి
పట్టాలపై బండి వస్తుంది
ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది
మిడ్మానేరు బ్యాక్వాటర్పై రోడ్ కమ్ రైలు బ్రిడ్జి
సిరిసిల్ల : సిరిసిల్లకు రైలు రాకతో...
సమాచార కమిషనర్లు
కట్టా శేఖర్రెడ్డి, మైడ నారాయణ రెడ్డి, గుగులోతు శంకర్నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, అమీర్ హుస్సేన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఐదుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...
రూ.25వేల వరకు వన్టైమ్ రుణమాఫీ!
నిధులు సమకూరితే రూ.50వేల వరకు ఒకేసారి
ఎస్ఎల్బిసి నివేదికపై ప్రభుత్వం యోచన
హైదరాబాద్: లక్షల రూపాయల లోపు పంట రుణాల్లో కొంత మొత్తాన్ని వన్టైమ్ సెటిల్మెంట్ కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ...
147 ప్యాక్స్లు ఏకగ్రీవం
మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్ఎస్ బలపర్చినవారే
హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత
సిరిసిల్ల : సిరిసిల్లకు రైల్వేలైన్ రాకతో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారనుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల...
అకాల వర్షఘాతం
మరి రెండు రోజులు వర్ష సూచన
తమిళనాడు నుంచి చత్తీస్గఢ్ వరకు ఏర్పడి, బలహీనపడిన వాయుగుండం ఎపిలో కూడా పలుచోట్ల వర్షాలు
వానలకు తోడైన చలిగాలులకు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో...
ఇరు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ...
దండిగా మెతుకు పంట
రాష్ట్రంలో ఐదేళ్లలో 40.7% పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
130 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా
ఖరీఫ్లో 78.68 లక్షలు, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు
అర్థ గణాంక శాఖ రెండో...
ఐటిడిఎల పరిధిలో 3,407 బ్యాక్ లాగ్ ఉద్యోగాల గుర్తింపు
హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని ఐటిడిఎల పరిధిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్...
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...
వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక
సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...