Sunday, May 12, 2024
Home Search

వీడియో - search results

If you're not happy with the results, please do another search

కట్టుదిట్టంగా లాక్ డౌన్‌

  ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...

పొడిగింపు తేలేదీ నేడే

  దేశమంతటా ఉత్కంఠ, నేడు రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం చేసే అవకాశం నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం...

ఎస్‌టి గురుకుల విద్యార్థుల కోసం ‘ఓక్స్ యాప్’

  హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఓక్స్(ఆన్‌లైన్ అడాప్టివ్ నాలెడ్జ్...
Chiranjeevi, DGP

పోలీసులకు ‘చిరు’ ప్రశంస.. స్పందించిన డిజిపి

మనతెలంగాణ/హైదరాబాద్‌ః కరోనా కట్టడికి ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారని, పోలీసుల వల్లే లాక్ డౌన్ విజయవంతమవుతోందంటూ ప్రముఖ నటుడు చిరంజీవి ట్వీట్ పై తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి...
etela

వాటిపై మోడీ ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలి: ఈటెల

  ఢిల్లీ: మందులు, వైద్య పరికరాలపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వీడియో...

కోహ్లికి టెన్నిస్ గ్రేట్ ఫెదరర్ ఛాలెంజ్

  లండన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఓ ఛాలెంజ్ విసిరాడు. ప్రపంచ టెన్నిస్‌లో ఫెదరర్, అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి ఉత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే....

11 తర్వాతే తుది నిర్ణయం

  జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత ప్రజల ప్రాణ రక్షణకు లాక్‌డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...
TRS MP KK, Nama Nageswar rao

అదే మన ముందున్న ప్రథమ కర్తవ్యం: కేశవరావు

  హైదరాబాద్:దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడిగింపునకు మించిన మార్గం లేదని, లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధాని మోడీని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కోరింది. ప్రధాని మోడీ బుధవారం...

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి…. మహిళపై పాస్టర్ అత్యాచారం…

  అమరావతి: ఓ మహిళకు పాస్టర్ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమేకాకుండా ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి పలుమార్లు బెదిరించి... లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం కృష్ణా జిల్లా...
Social Media

ఐటి శాఖకు 200 ఫిర్యాదులు

‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’ ప్రారంభించినా ఆగని తప్పుడు ప్రచారాలు నిందితులను గుర్తించే పనిలో ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్‌మీడియా వేదికగా కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటి శాఖకు 200 ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో...
corona

కరోనా కామెంట్స్‌పై ఖాకీల సీరియస్

తప్పుడు న్యూస్ పెడితే కేసుబుక్ గ్యారంటీ   మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారిపై సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారం, న్యూస్ వైరల్ చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్‌మీడియాలో వైరస్‌పై తప్పుడు ప్రచారం...

లాక్‌డౌన్ కొనసాగించాల్సిందే

  మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా జూన్3 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ? కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...

దశలవారీ ఎత్తివేత!

  మంత్రులకు ప్రధాని మోడీ సంకేతాలు నెమ్మదిగా పనుల ప్రారంభానికి ఆయా శాఖల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన దేశంలో కరోనా హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు దేశ చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వర్గం...

ఎస్‌హెచ్‌జిల నుంచే మాస్క్‌లు

  యుద్ధప్రాతిపదికన 3 లక్షల మాస్క్‌లను తయారు చేయాలని ప్రభుత్వ ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ పరిస్థితుల నేపధ్యంలో మున్సిపల్ ఉద్యోగులు, పారిశుద్య సిబ్బంది, పోలీసుల రక్షణ కోసం పెద్ద ఎత్తున మాస్క్‌ల తయారీ...

వర్సిటీలలో ఆన్‌లైన్ బోధన కొనసాగించండి

  హైదరాబాద్ : కరోనా ఆంక్షల కారణంగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మూతపడిన నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా బోధన కొనసాగించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సిటీల రిజిస్ట్రార్లకు సూచించారు. సోమవారం గవర్నర్ తమిళిసై...
Actress Meena

దయచేసి ఇండియాను మరో ఇటలీ చేయొద్దు: మీనా

  హైదరాబాద్: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నకరోనా వైరస్ మహమ్మారిపై పలువురు సినీతారలు, క్రికెట‌ర్స్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కలిసి ఓ వీడియోని రూపొందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటలో...

కిచెన్‌లో సందడి

  కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ బంద్.. సో నో యాక్టింగ్. ఓన్లీ రియాలిటీ. పెద్ద పెద్దవాళ్ల ఇళ్లల్లో పనివాళ్లకు పని కూడా బంద్. సో ఎంతటి వారైనా సరే తమ పని తామే...

రండి.. నేడు దీపాలు వెలిగించండి

  వాజపేయి కవితను ట్వీట్ చేసిన ప్రధాని న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు, లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా...

చిరు, నాగ్, వరుణ్ తేజ్, సాయి తేజ్‌లకు మోదీ అభినందనలు

  ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అయితే మన దేశంలో కరోనా కేసుల పరిస్థితి మిగతా దేశాలతో పోల్చుకుంటే కాస్త తక్కువే అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాప్తి చెందకుండా...

నోట్లను ముక్కుతో తుడుచుకున్న వ్యక్తి అరెస్ట్

  ముంబై : నాసిక్‌కు చెందిన సయ్యద్ జమీల్ సయ్యద్ బాబు(38) ఇటీవల ఓ టిక్‌టాక్ వీడియో రూపొందించాడు. కరెన్సీ నోట్లతో తన నోరు, ముక్కు తుడుచుకున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం దేశంలో తలెత్తిన...

Latest News