Monday, May 13, 2024
Home Search

తెలంగాణ డిజిపి - search results

If you're not happy with the results, please do another search

కరోనా చీకట్లపై కాంతిరేఖలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...
Kishan Reddy

ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు.. వారిపై దాడులు చేస్తే ఉపేక్షించం

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక, భౌతిక దూరం పాటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలను ఉద్దేశించి...
Constables

వనపర్తి దాడి ఘటనపై కెటిఆర్ ఆగ్రహం.. కానిస్టేబుల్ సస్సెండ్

హైదరాబాద్: వనపర్తి దాడి ఘటనలో అతిగా ప్రవర్తించిన కానిస్టేబుల్ అశోక్‌కుమార్‌ను జిల్లా ఎస్పీ అపూర్వరావు సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో బుధవారం ఓ వ్యక్తి తన కుమారుడితో...
Minister KTR greetings to JEE Main exam Toppers

పోలీసుల ఓవర్ యాక్షన్ పై కెటిఆర్ ఆగ్రహం

హైదరాబాద్: వనపర్తి పోలీసులు ఓవర్ యాక్షన్‌పై మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఓ తండ్రి తన కుమారుడితో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని చితకబాదారు. ఆ వీడియోను కెటిఆర్‌కు ఓ...

గవర్నర్‌తో సిఎం భేటీ

  హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...

ఆ 169 మంది ఎక్కడ?

  రాష్ట్రం నుంచి 1200 మంది మర్కజ్ యాత్రికుల్లో 1031 మంది గుర్తింపు, మిగతా వారి కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు ఢిల్లీ వెళ్లొచ్చిన అందరి కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా యాత్రికులు సహా వారి...
KCR

మర్కజ్ యాత్రికులపై సిఎం ఆరా

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి, మర్కజ్ కేసులు, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ...
Telangana cabinet to meet at 2 pm on sunday

రైస్ బౌల్ మనదే

  త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం...

విద్యుత్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించొద్దు

  హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించడానికి పోలీసులు సహకరించాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకరరావు డిజిపి మహేందర్‌రెడ్డిని కోరారు. విద్యుత్ ప్లాంట్‌లు, సబ్‌స్టేషన్‌లు, లైన్లలో విద్యుత్‌సిబ్బంది షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తార...
corona

జర్నలిస్టుకి ‘కరోనా’ వేధింపులు..

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో ఓ యువతికి ‘కరోనా వైరస్’ వచ్చిదంటూ పోకిరీలు వేధించారు. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఓ యువతి చైనీయులను పోలి ఉండటంతో పలువురు యువకులు ఆమెను వేధింపులకు గురిచేశారు. దీంతో తనకు...

వినకపోతే ఖబడ్దార్

  మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి. లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...

పోలీసుల ఓవర్ యాక్షన్ అదుపు చేయండి

  హైదరాబాద్ : రాష్ట్రంలో జర్నలిస్టులపై అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లూజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు. ఆంధ్రజ్యోతి పోలిటికల్ బ్యూరో...

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే ఊరుకోం

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

948 ఆటోలు సీజ్

  లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్ మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం లాక్‌డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు మన...

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

  కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...

మహా సరిహద్దు మూత

  మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్‌పోస్టులు...

జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యతని డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు ముమ్మరం చేశామని, విదేశాల నుంచి వచ్చిన వారు...
DGP Mahender reddy

గ్రామాల్లో గుంపుల నిషేధం

  కరోనా కట్టడికి పోలీసులు సన్నద్ధం మినిస్టీరియల్ స్టాఫ్‌కు వర్క్ ఫ్రం హోం అన్ని జిల్లాల ఎస్‌పిలతో డిజిపి సమావేశం గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ అవగాహనకు శ్రీకారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోలీస్ శాఖ ముందస్తు...

మహిళల రక్షణకు పెద్దపీట

  మహిళా భద్రత సంవత్సరంగా 2020 డిజిపి మహేందర్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోందని, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పోలీసు విభాగంలో మహిళా భద్రతా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు...

Latest News