Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
సావర్కర్ క్షమాపణ అడిగారా!
స్వాతంత్య్ర పోరాటంలో మరెవ్వరితో సాటిలేని వీరోచిత పోరాటం, త్యాగం చేయడమే కాకుండా అసమానమైన రీతిలో చిత్రవధలకు, కఠినమైన నిర్బంధాలకు ఎదుర్కొన్న వీర్ సావర్కార్ మృతి చెందిన 54 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోమారు...
వేటగాళ్ల విషప్రయోగం: ఎనిమిది నెమళ్లు మృతి
మంచిర్యాల: వేటగాళ్ల విష ప్రయోగాలకు మూగజీవాలు కనుమరుగవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో నన్పూర్ మండలం శ్రీరాంపూర్ అటవీప్రాతంలో వేటగాళ్ల విషప్రయోగంతో ఎనిమిది నెమళ్లు చనిపోయాయి. నెమళ్ల మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
అమెరికాలో చదువుకున్నోళ్లకే హెచ్1 బి అందలం
అక్కడి విదేశీ యువతకే అధిక ప్రాధాన్యం
వర్క్ వీసాలు, ఎల్ 1 వీసాల జారీలో భారీ మార్పులు
రెండు చట్టసభలలో బిల్లు ప్రతిపాదన
భారతీయ యువతకు భలే ఛాన్స్?
వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1...
దర్యాప్తులో గుట్టు తేలేనా?
చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....
నిరుద్యోగంలోకి యువత!
అధిక శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన, కిందిమధ్యతరగతి వర్గంగానూ ఉన్న భారతదేశంలో దాదాపు మూడు మాసాల పాటు పనులు, పాట్లు లేని లాక్డౌన్ వల్ల పేదరికం మరెంతగా పేరుకుపోయి వుంటుందో, ఇంకెంతమంది...
అసంఘటిత రంగానికి ముప్పు!
కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
సెప్టెంబర్లోనే వ్యాక్సిన్ వచ్చేస్తోంది!
అమెరికా బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా ప్రకటన
న్యూయార్క్: ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సీన్ కనుగొనే క్రమంలో భారీ ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్కు పూర్తిగా సహకరిస్తామని బయోఫార్మా...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి
రంగుల్లో కలిపే మిశ్రమాన్ని తాగించిన తల్లి
భార్యాభర్తల నడుమ గొడవలే కారణం
మనతెలంగాణ/శామీర్పేట : క్షణికావేశంలో ఓ తల్లి తన పిల్లలకు రంగులలో కలిపే మిశ్రమాన్ని తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకమైన...
కలవరపెడుతున్న మూడు దేశాలు
రష్యా, బ్రెజిల్, భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 4.8 మిలియన్, మృతులు 318000 మంది
ప్రపంచ దేశాల ఆందోళన
మాస్కో : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గందరగోళానికి గురి చేస్తోంది....
ట్రిపుల్ డ్రగ్
కరోనాపై హాంకాంగ్ వైద్యుల అస్త్రం
హాంగ్కాంగ్: కరోనా వైరస్ చికిత్సకు మందు ఆవిష్కరణలో ఓ ఆశారేఖ తళుక్కుమంది. వైరస్ నుంచి రోగులు త్వరితగతిన కోలకునే ట్రిపుల్ డ్రగ్ తయారైంది. ఈ విషయంలో తాము విజయం...
కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం
జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం
సుప్రీంకోర్టు చురకలతో కదలిక
జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు
న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...
అందుబాటులో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్
తక్కువ ధరకే అందజేసేలా సాగుతున్న పరిశోధన : ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్స్
లండన్ : కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్ల తయారీ కోసం కృషి ఎంత జరుగుతున్నా ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే...
ప్రై’వేటు’
కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...
సరికొత్త తరగతి గదులు!
చదువులలో నూతన గాలులు
ఇక ముందు తరగతిలో కిక్కిరిసిన విద్యార్థులు ఉండరు. తరగతిలో విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. పాఠ్యాంశాలు రెట్టింపవుతాయి. విద్యార్థులు ఇంటర్నెట్ పై గడిపే సమయం మూడింతలు పెరుగుతుంది. ఇది...
టాక్స్ హాలిడే మంత్రం
కొత్త పెట్టుబడుల కోసం భారీగా పన్ను మినహాయింపులు
ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు భారత్ ప్రణాళిక
చైనా నుంచి వచ్చే కంపెనీలకు గాలం
కంపెనీలకు భూకేటాయింపు సులభతరం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు...
సమర్థ సారథ్యంలో సమృద్ధ రాష్ట్రం
ఆ రేళ్ల అనతికాలంలోనే పుష్కల సుజల రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సమర్థ రాజకీయ నాయకత్వంలో సాగు రంగంలో వినూత్న ఆలోచనతో దేశానికే కొత్త బాట చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రపంచంలోనే గణనీయమైన...
పెరగనున్న డిగ్రీ పరీక్షా కేంద్రాలు
గదులు పెంచి దూరంగా విద్యార్థుల కేటాయింపు, కొన్ని ప్రాంతాల్లో రెండు షిఫ్ట్లలో పరీక్షలు
హైదరాబాద్ : డిగ్రీ సెమిస్టర్ పరీక్షల కేంద్రాలు ఈ సారి పెరగనున్నాయి. పరీక్షల నిర్వహణలో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని...
పొరపాటున సొంత నౌకపై ఇరాన్ క్షిపణి దాడి: 19మంది మృతి
టెహ్రాన్ః నావికా దళాల విన్యాసాల సందర్భంగా ఇరాన్ సైన్యం పొరపాటున తమ సొంత నౌకపై క్షిపణి దాడికి పాల్పడింది.ఈ ఘటనలో 19మంది మరణించగా, 15మంది గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం టెహ్రాన్కు 1,270 కిలోమీటర్ల...
అవకాశాన్ని అందిపుచ్చుకుందాం
బీ ఇండియన్,
బై ఇండియన్
స్ఫూర్తి చాటుదాం
దేశంలో భారీ టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటు ఆలోచన భేష్
పాలసీల్లో మార్పులతోనే దేశంలోకి భారీ పెట్టుబడులు
చేనేత, జౌళి రంగాల్లోని వారికి 50 శాతం కూలీ మద్దతు...