Home Search
గత ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
మోడీ కాదు.. అమిత్ షా వైఫల్యం ఈ ఓటమి
ముంబయి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి లేదా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యులు కారని, కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్...
మోడీ, అమిత్షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’
హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో...
భారత ఆత్మను గెలిపించారు: ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: ఆప్కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘భారత ఆత్మను ఢిల్లీ ఓటర్లు...
సమాచార కమిషనర్లు
కట్టా శేఖర్రెడ్డి, మైడ నారాయణ రెడ్డి, గుగులోతు శంకర్నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, అమీర్ హుస్సేన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఐదుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...
18న కరీంనగర్ ఐటి టవర్ ప్రారంభం
కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
80 శాతం ఉద్యోగాలు కరీంనగర్ జిల్లా వాసులకే
40 శాతం నాల్గవ తరగతి ఉద్యోగాలు సైతం స్థానికులకే
ఇప్పటికే 506 మంది ఉద్యోగస్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి
26 కార్పొరేట్ సంస్థలతో ఐటి...
ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!
2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
‘బుల్లెట్పై బ్యాలెట్తో పోరాడతాం’
‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’
‘అభివృద్ధికే ఓటు’
ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు
న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో...
ఆప్ కార్యకర్తకు కాంగ్రెస్ అభ్యర్థి చెంపదెబ్బ
న్యూఢిల్లీ: చాందినీచౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆప్ మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా శనివారం తన కుమారుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆప్ కార్యకర్తపై చేయిచేసుకున్నారు. మజ్నూ కా...
రాష్ట్రాల తిరుగుబాటు బావుటా
మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సన్నిహితులే టార్గెట్గా ఐటీదాడులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీనివాస్తో...
లైంగిక వేధింపులు… జెఎన్ యు విద్యార్థి అరెస్టు
ఢిల్లీ: జెఎన్ యు విద్యార్థి మహిళను లైంగికంగా వేధించిన సంఘటన డిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాఘవేంద్ర మిశ్రా గతంలో ఎబివిపిలో చురుకైన కార్యకర్తగా...
నిరుద్యోగులు మోడీని కర్రలతో కొడతారు
న్యూఢిల్లీ: రానున్న ఆరు నెలల్లో దేశంలోని యువజనులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో చితకబాదుతారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. దేశాన్ని షహీన్బాగ్(సిఎఎకు వ్యతిరేకంగా గడచిన రెండు...
గ్రేటర్ పై గులాబీ గురి…
హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ పోరులో విజయడంకా మోగించిన గులాబీ దళం వచ్చే ఏడాదిలో జరుగునున్న బల్దియా ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా రెప్పరెప్పలాడించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మున్సిపల్...
సిఎఎపై షహీన్బాగ్ నిరసన ఓ కుట్ర
సామరస్యానికి హానిచేసే రాజకీయ పన్నాగం
ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక షహీన్బాగ్, జామియా మిలియా ఆందోళనలపై ప్రధాని మోడీ ఆగ్రహం
కాంగ్రెస్, ఆప్లపై తీవ్ర విమర్శ
న్యూఢిల్లీ: సీలంపూర్, జామియా నగర్, షహీన్ బాగ్లలో జరుగుతున్న ‘కా’ వ్యతిరేక...
సహకార కోటా
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు విడుదలైన నోటీసులు
905 సంఘాలలో 11,765 డైరెక్టర్ పదవులు n మహిళలకు 1810,
బిసిలకు 1810, ఎస్సి, ఎస్టిలకు 905 పదవుల రిజర్వేషన్ n 6 నుంచి 8
వరకు...
బిజెపి నేత రఘునందన్ రావుపై లైంగిక దాడి ఆరోపణలు..
హైదరాబాద్: తనపై సిద్ధిపేట జిల్లా బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు లైంగిక దాడికి పాల్పడినట్లు మెదక్ జిల్లా ఆర్ సిపురానికి చెందిన రాధారమణి అనే మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై...
హిందుత్వ అంటే మాట నిలబెట్టుకోవడం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం తన చిరకాల స్వప్నం లేదా వాంఛ కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బిజెపితో మైత్రి కొనసాగడం వల్ల తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయానని,...
దీపం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు
హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో పేద కుటుంబాలు వంట చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం (దీపం ) పథకం ద్వారా గ్యాస్సిలిండర్ల పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ...
కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?
దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...
దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’
పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా
ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి
ఉత్తమ్కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు
వార్డు సభ్యులు, కార్పొరేటర్లు
సిఎం కెసిఆర్లా పనిచేయాలి
నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...