Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి
ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...
సంపాదకీయం: ‘కా’ గవర్నర్లు!
సంపాదకీయం: వివాదాలకు కరువనేది బొత్తిగా లేని బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ పాలనలో రాష్ట్రాల గవర్నర్ల వ్యవహార శైలి మళ్లీ విమర్శలకు గురి అవుతున్నది. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రానికి మించిన కేంద్ర...
కుట్రపూరిత చట్టం సిఎఎ!
మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
దేశంలో తొలి కరోనా కేసు
చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు
ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...
శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా వైరస్ పరీక్షలు
హైదరాబాద్ : కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానిత లక్షణాలున్న విదేశీయులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. చైనా నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణీకులను కరోనా వైరస్ ఉందా...
రాష్ట్రంలో కరోనా లేదు
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం
పుణె ల్యాబ్కు పంపించాం
అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం
గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం
పౌరులు...
ఫలించిన తారకమంత్రం
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసుకుంది. కెసిఆర్ చూపిన బాటలో కెటిఆర్ అనుసరించిన వ్యూహంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
నా రాష్ట్రం బంగాళ దుంపల హబ్ : మోడీ
గాంధీనగర్: తన సొంత రాష్ట్రం గుజరాత్ గత రెండు దశాబ్దాలుగా బంగాళ దుంపల్ని పండించడం, ఎగుమతి చేయడంలో ఓ హబ్గా మారిందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం చెప్పారు. ఇక్కడ జరిగిన మూడో ప్రపంచ...
106కు చేరిన కరోనా మృతుల సంఖ్య…
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మృతుల సంస్థ 106కు చేరింది. దాదాపు 4వేల మందికిపైగా కరోనా వ్యాదితో బాధపడుతున్నట్టు...
రాజస్థాన్లో కరోనా వైరస్ కలకలం
జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
పద్మభూషణం మన సింధు
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్లో అసాధారణ ఆటతో ప్రకంపనలు సృష్టిస్తున్న స్టార్ షట్లర్, తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ పి.వి.సింధుకు ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డును ప్రకటించారు. కిందటి ఏడాది ప్రపంచ బ్మాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం...
మేరీకోమ్కు పద్మవిభూషణ్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్కు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. తెలుగుతేజం, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డును ప్రభుత్వం...
మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!
ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్పిచాయ్
బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్కార్, రాక్వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
కేజ్రీవాల్కు తీవ్రమైన పోటీ
న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది
సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్
డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం
కేజ్రీవాల్ను ఓడించాలనే కుట్ర : ఆప్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ...
ఆప్ వైపే ఢిల్లీ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఆసక్తికరమైనది. 2015 ఎన్నికల్లో శాసనసభలోని 70 స్థానాలలో 67 గెలుచుకొని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని మళ్లీ...