Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఐపిఎల్ను వీడని కరోనా భయం
టోర్నీ నిర్వహణపై నీలి నీడలు!
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొత్త సీజన్కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐపిఎల్ను...
తెలంగాణ ‘సోనా’కు అంతర్జాతీయ ఖ్యాతి
7 రాష్ట్రాల్లో ఈ విత్తనానికి భారీ డిమాండ్
జయశంకర్ వర్సిటీ తయారు చేసిన ఈ వరికి టైప్-2 షుగర్ను తగ్గించే శక్తి
అమెరికన్ జర్నల్లో తెలంగాణ సోనా ప్రత్యేకతపై డిసెంబర్లో కథనం
రాష్ట్రవ్యాప్తంగా...
‘కకా’లకు నో
కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
యధావిధిగానే ఐపిఎల్
సౌరవ్ గంగూలీ
ముంబై: కరోనా వ్యాధి భయం ఉన్నా ఈ ఏడాది భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొనసాగుతుందని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా వ్యాధి...
తమిళనాడు దాహం తీరుస్తాం
ప్రగతి భవన్లో సిఎంతో తమిళనాడు బృందం భేటి
తమిళనాడు సిఎం నుంచి తెలంగాణా, ఎపి సిఎంలకు అధికారికంగా ఒక లేఖ రాయాలని సూచన
తమిళనాడు ప్రతిపాదన అందిన తరవాత మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయి...
మైండ్ స్పేస్ లో డిఎస్ఎమ్ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్?
హైదరాబాద్: మాదాపూర్ లోని మైండ్ స్పేస్ లో ఉన్న డిఎస్ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం డిఎస్ఎమ్ కంపెనీ తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట...
26 మందుల ఎగుమతిపై కేంద్రం నిషేధం
నిషేధిత మందుల జాబితాలో పారాసిటమాల్ తదితరాలు
న్యూఢిల్లీ: ప్రపంచానికి జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో ప్రధాన దేశమైన భారత్ 26 ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలతో తయారయ్యే...
ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు
మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్: ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత ప్రభుత్వ వాణిజ్యశాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ సాప్ట్ వేర్ ఎక్స్పర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా సాప్ట్ పేరుతో హైదరాబాద్లోని నోవాటెల్లో రెండు రోజుల సదస్సు...
రాష్ట్రంలో కరోనా
హైదరాబాద్లో బయటపడిన తొలి కేసు
దుబాయ్లో 4రోజులు పనిచేసి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిలో వ్యాధి లక్షణాలు, గాంధీ ఆసుపత్రిలోనూ, పుణేలోనూ జరిపిన టెస్టుల్లో పాజిటివ్
ఢిల్లీ, రాజస్థాన్లలో మరి రెండు కేసులు నమోదు
బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా...
అఫ్ఘాన్లో శాంతి
తాలిబన్లతో అమెరికా ఒప్పందం
18ఏళ్ల అశాంతికి తెర
క్రమంగా దళాలను ఉపసంహరించుకోనున్న అమెరికా
14నెలల్లో పూర్తిగా వైదొలగనున్న అగ్రరాజ్యం
అఫ్ఘాన్ వ్యవహారాల్లో ఇకముందు విదేశీ జోక్యం ఉండదని హామీ ఇవ్వడం హర్షదాయకం : తాలిబన్లు
శనివారం నాడు దోహా(కతర్)లో అమెరికా...
ట్రంప్ పర్యటనకు రూ.8కోట్లు మాత్రమే ఖర్చు చేశాం: గుజరాత్ సిఎం
గాంధీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు గుజరాత్ రాష్ట్రం ప్రభుత్వం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను రాష్ట్ర ముఖ్యమంత్రి...
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
బిఎస్ 6 ఎఫెక్ట్.. తగ్గుతున్న వాహన ధరలు
హైదరాబాద్ : సాధారణంగా వాహనాల ధరలు ప్రతి సంవత్సరం పండగల సందర్భంలో కాని, సంవత్సరం చివరల్లో కాని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వాహనాల ధరలు తగ్గించే అవకాశం ఉందని ఆయా డీలర్లకు ముందస్తు...
టెలికాం రంగానికి ప్రమాద ఘంటికలు
నిబంధనలను తగ్గించండి
ఎజిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని కోరిన సిఒఎఐ
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలపై ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల చెల్లింపు నిబంధనలను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సిఒఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. సంక్షోభంలో ఉన్న టెలికాం...
ప్రగతి రాష్ట్రాలకు ప్రాధాన్యమివ్వండి
కేంద్ర చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
గురువారం నాడు ప్రగతిభవన్లో
తనను కలుసుకున్న సుబ్రహ్మణ్యంతో మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో రాష్ట్ర...
నష్టాలు ఆగడం లేదు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
ఎవరైనా అద్దె తల్లి కావచ్చు
సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...
బ్యాంకుల విలీనం కొనసాగుతుంది
న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై...