Home Search
టెస్టు సిరీస్ లో - search results
If you're not happy with the results, please do another search
కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవచ్చు…
ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు....
రాహుల్కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా టూర్కు టీమిండియా ఎంపిక
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం సోమవారం టీమిండియాను ఎంపిక చేశారు. వన్డే, ట్వంటీ20, టెస్టు సిరీస్లో భారత్ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరుగనున్న సిరీస్ కోసం మూడు వేర్వేరు జట్లను భారత క్రికెట్...
క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం
ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు
భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్లను అందించిన ఘనత సొంతం
ప్రపంచ క్రికెట్లో భారత్ను నెం.1...
పూర్వ వైభవం దిశగా క్రికెట్!
సౌతాంప్టన్: ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ విజయవంతంగా ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్లో కొత్త జోష్ నెలకొందని చెప్పాలి. కరోనా భయం పట్టిపీడిస్తున్న ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు...
క్రికెట్కు వేళాయె..
సౌతాంప్టన్: కరోనా కారణంగా పూర్తిగా చతికిల పడిన ప్రపంచ క్రికెట్కు వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న టెస్టు సిరీస్ కొత్త దిశను చూపుతుందనడంలో సందేహం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ...
విండీస్ టీమ్ వినూత్న నిర్ణయం
మాంచెస్టర్ : ఇంగ్లండ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికాలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మృతి చెందిన విషయం తెలిసిందే....
రోహిత్కు పరీక్షలాంటిదే..
లండన్: రానున్న ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు పరీక్షలాంటిదేనని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసేర్ హుస్సేన్ పేర్కొన్నాడు. ఇతర క్రికెటర్లతో పోల్చితే ఓపెనర్గా దిగే రోహిత్కు ఇది క్లిష్టమైన సిరీస్...
అశ్వినే అత్యుత్తమ స్పిన్నర్: సక్లైన్ ముస్తాక్
కరాచీ: భారత క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ను మించిన పెద్ద స్పిన్నర్ ఎవరూ లేరని పాకిస్థాన్ స్పిన్ దిగ్గజం సక్లైన్ ముస్తాక్ పేర్కొన్నాడు. స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్లలో అశ్విన్ను ఎదుర్కొవడం ఎంత బ్యాట్స్మన్కైన...
అనుష్క నా లవర్.. గుర్తుపెట్టుకో: కోహ్లి
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఓ టెస్టు సిరీస్లో భాగంగా అనుష్క శర్మ అంశాన్ని టార్గెట్ చేసి విరాట్ కోహ్లిని స్లెడ్జింగ్ చేయాలని భావించినట్లు ఆనాటి ఇంగ్లండ్ బ్యాట్స్మన్ నిక్ కాంప్టన్ వెల్లడించాడు....
భారత్-ఆస్ట్రేలియా వార్.. పూర్తి షెడ్యూల్ను ప్రకటించిన సిఎ
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో దాదాపు అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆర్థికకలాపాలతోపాటు క్రీడా రంగంపై కరోనా పంజా విసిరింది. ఈ వైరస్ కారణంగా పలు అంతర్జాతీయ టోర్నమెంట్స్ వాయిదా...
ఇంగ్లండ్ పర్యటనకు పాక్ ఓకే!
లాహోర్ : ఇంగ్లండ్లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమ్మతించింది. సిరీస్లో భాగ ంగా పాకిస్థాన్ మూడు టెస్టులు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక, తమ దేశంలో పర్యటించే పాకిస్థాన్...
ఐసిసిపై గంభీర్ ఫైర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అనుసరిస్తున్న ర్యాంకింగ్స్ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్థం పర్థంలేని ర్యాంకింగ్స్ పద్ధతి వల్ల చాలా జట్లకు తీవ్ర నష్టం...
భారత్కు ఈజీ కాదు.. కోహ్లీకి సవాల్ విసిరిన ఇయాన్ చాపెన్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ భారత్కు పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్...
కుంబ్లే కోసం నా జీవితాన్నిస్తా
మరోసారి అభిమానం చాటుకున్న గంభీర్
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తనకు కుంబ్లే ఎంతో ఇష్టమన్న గంభీర్.. అతని...
టాప్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాకు అగ్రస్థానం, ఐసిసిటెస్టు ర్యాంకింగ్స్
ముంబై: సుదీర్ఘ కాలం పాటు టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్వన్గా కొనసాగిన టీమిండియా ప్రస్తుతం మూడో ర్యాంక్కు పడి పోయింది. 2016 అక్టోబర్లో టాప్ ర్యాంక్ను అందుకున్న భారత జట్టు...
షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్
దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వరల్డ్కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఐసిసి...
క్రికెట్పై కరోనా పిడుగు!
ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్...
రెండో స్థానానికి పడిపోయిన కింగ్ కోహ్లీ..
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని మంగళవారం ఐసిసి విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్...
న్యూజిలాండ్ క్లీన్స్వీప్
చేతులెత్తేసిన విహారి, పంత్, రాణించిన లాథమ్, బ్లండెల్, చివరి టెస్టులోనూ భారత్ ఓటమి, న్యూజిలాండ్ క్లీన్స్వీప్
క్రిస్ట్చర్చ్: న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ టీమిండియాకు క్లీన్స్వీప్ తప్పలేదు. రెండో టెస్టు మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్...
తీరు మారని టీమిండియా
జామిసన్ మ్యాజిక్, భారత్ 242 ఆలౌట్, కివీస్ 63/0, రెండో టెస్టు
క్రిస్ట్చర్చ్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో కూడా టీమిండియాకు ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓడి ఒత్తిడిలో...