Monday, April 29, 2024
Home Search

కేంద్రం ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

టైటిల్ గ్యారంటీ లేనట్టే!

  హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్ క్లస్టర్‌గా జీనోమ్ వ్యాలీ

  విస్తరణకు 2.0 మాస్టర్‌ప్లాన్ రెడీ పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా...

ఆర్మీ కమాండ్ విధులకు మహిళలు అర్హులే

  ప్రభుత్వం ఆలోచనధోరణి మారాలి హక్కుల విషయంలో లింగపరమైన తేడా సరికాదు సైన్యంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి కేంద్రాన్ని మందలించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది....

కంది రైతులు ఆందోళన పడొద్దు

  హైదరాబాద్: కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను...

ప్రమాదంలో ప్రమాదం

  మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు...
MLC Karne Prabhakar

అలా చేస్తే కిషన్ రెడ్డికి పౌరసన్మానం చేస్తాం: కర్నెప్రభాకర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం మేరకే కేంద్ర రాష్ట్రాసంబంధాలు కొనసాగుతున్నాయే కానీ రాజకీయ సంబంధాలు కావని రాష్ట్ర ప్రభుత్వ విప్ కర్నెప్రభకర్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు...
Supreme Court approval to Central Vista Project

సెంట్రల్ విస్టాపై డౌట్‌లొద్దు

 అవకతవకలకు తావులేదు అనుభవజ్ఞులకే అప్పగింత కేంద్ర మంతి హర్దీప్ సింగ్ పూరి న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ప్రధాన కార్యాలయాలు ఉండే సెంట్రల్ విస్టా ప్రాంతానికి కొత్త రూపురేఖల విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని కేంద్ర పట్టణ,...

సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం

  ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...

ఆర్థిక ఫెడరలిజం

  5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ మౌలిక వసతుల...

ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్

  పైసా లంచం లేకుండా 21రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతులు బిపాస్, మీ సేవ, కొత్త యాప్ ద్వారా అధికారులను కలుసుకోనక్కరలేకుండానే పర్మిషన్ పొందవచ్చు కొత్త మున్సిపల్ చట్టంలో విప్లవాత్మక నిబంధనలు n అధికారులు చట్టాన్ని...

ఇకపై రైలు టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే

  హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా తొలి దశలో సుమారు వంద మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో...

తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: కెటిఆర్

  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం చాలా తక్కువగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మేకిన్ ఇండియా అంటూనే రాష్ట్రాలకు కేంద్రం సహకరించడంలేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు...
Uddhav-Thackeray

ఉద్ధవ్ థాక్రేపై శరద్ పవార్ మండిపాటు

ముంబయి: ఎల్గార్ పరిషద్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం పట్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...

జైల్లో వినయ్‌శర్మను చిత్రహింసలు పెట్టారు: నిర్భయ దోషి న్యాయవాది

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృషించిన నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న దోషులు శిక్షనుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి తన...

పెట్టుబడుల వెల్లువ

  రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్ దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...

నేడు కలెక్టర్లతో సిఎం కీలక భేటీ

  కొత్త రెవెన్యూ చట్టంపై సమాలోచనలు కలెక్టర్లకు దిశానిర్దేశం పథకాల అమలుపై నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వ శాఖలు హైదరాబాద్: జిల్లాల్లో పాలనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కలెక్టర్ల సదస్సులో దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ...

కోటా తీర్పుపై రభసభ

  రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభలో కేంద్రంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోంది : కాంగ్రెస్ తీర్పుతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు మా...
Nirmala Sitharaman

తెలంగాణకు రూ.85,013 కోట్ల నిధులు ఇచ్చాం: నిర్మలా సీతారామన్

  మన తెలంగాణ/హైదరాబాద్: గడిచిన ఆరేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి వివిధ కేటగిరిల కింద ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి పన్నుల వాటా కింద మొత్తం...

Latest News

నిప్పుల గుండం