Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్డౌన్తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా...
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
రెండో ప్యాకేజీ రెడీ
ఎప్పుడైనా ప్రకటించే అవకాశం, ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన ప్రధాని
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్ పార్ట్ 3 వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి...
చైనాను వీడే కంపెనీలకు ‘భారత్ గాలం’
లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు
దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు
నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు
విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా,...
ఆర్థికవేత్తల నోట.. కెసిఆర్ మాట
హెలికాప్టర్ మనీపై విస్తృత చర్చ
20 రోజుల కిందే ప్రధానికి సూచించిన సిఎం కెసిఆర్
దేశ జిడిపిలో 5 శాతం నిధులు తీసుకురావాలని లేఖ
శాస్త్రీయంగా పంపిణీ చేపడితే మేలని సూచనలు
ప్రస్తుతం కొవిడ్ 19 నుంచి ఉపశమనం...
తాళం తీస్తారా?
ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
లాక్డౌన్పై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ
సిఎం కెసిఆర్ తీసుకునే నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన ప్రగతి భవన్లో...
ఆర్థిక పునరుద్ధరణ ఎలా?
మంత్రులు అధికారులతో ప్రధాని సమీక్ష
పెట్టుబడుల వ్యూహాలే కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. పెట్టుబడులపై సమీక్షించారు. గురువారం ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా...
విత్తశుద్ధి ఏదీ?
లాక్డౌన్తో ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలపై కేంద్రం శీతకన్ను
ఎఫ్ఆర్బిఎం, అప్పుల వాయిదాపై నోరు మెదపని వైనం
ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టిన పలు రాష్ట్రాలు
ఆర్థిక గండం నుంచి గట్టెక్కడంపై మల్లగుల్లాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : విపత్కర...
హాట్స్పాట్లలో పొడిగింపు!
లాక్డౌన్తో వేలాది మంది ప్రాణాలను కాపాడాం
ఇదే స్ఫూర్తితో ముందుకు, ఆర్థిక వ్యవస్థకూ ప్రాధాన్యత
రాష్ట్రాలవారీగా ప్రణాళికలు రూపొందించాలి
సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీ స్పష్టీకరణ
లాక్డౌన్ కొనసాగించేందుకు మొగ్గుచూపిన ముఖ్యమంత్రులు వీరే
ఒడిశా - నవీన్పట్నాయక్
మేఘాలయ -...
ఇంకో ఇరువై ఏండ్లు సారూ..కారే
సోషల్మీడియా ఫీడ్బ్యాక్ చూస్తుంటే ప్రజల్లో ఆ అభిప్రాయం బలంగా ఉంది
కెసిఆర్పై నమ్మకంతోనే ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు
నేడు టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన కార్యకర్తలు ఇండ్లపైనే జెండాలు ఎగురవేయాలి
విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది,...
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు
లక్షనుంచి రూ.5 లక్షల దాకా జరిమానా
బెయిలుకు అవకాశం లేని కేసులు
ఆస్తినష్టం కలిగిస్తే రెట్టింపు వసూలు
కఠిన ఆర్డినెన్స్కు కేంద్రమంత్రివర్గం
ఆమోదం n కరోనా వారియర్స్కు
రూ.50 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై యావద్దేశం...
ఆదుకునేవారు అన్నదాతలే
ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్డౌన్లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
లాక్డౌన్… పుట్టింట్లో భార్య… మాజీ ప్రియురాలితో ప్రియుడు పెళ్లి
పాట్నా: లాక్డౌన్ కారణంగా భార్య తన అమ్మగారింట్లో ఉండిపోయింది. దీంతో భర్త తన మాజీ ప్రియురాలును పెళ్లి చేసుకున్న సంఘటన బీహార్లోని పాలీగంజ్లో చోటుచేసుకుంది. దీంతో ఆ భర్తను పోలీసులు అరెస్టు చేసి...
స్నానం వద్దు…. సంభోగం కావాలి… భర్త వేధింపులు
బెంగళూరు: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో భర్తలు ఇంటి వద్ద ఉండి భార్యాలను వేధిస్తున్నారు. దేశంలో గృహ హింసకు పాల్పడుతున్నారని కేసులు చాలా నమోదు...
కరోనా కోసం భవాని మాతా దేవాలయంలో నాలుక కోసుకున్నాడు…
గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ కట్టడి కావాలని దేవుడి గుడిలో ఓ యువకుడు నాలుక కోసుకున్న సంఘటన గుజరాత్లోని బనాస్కాంతా జిల్లాలోని సుయిగమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్య...
మే 3 అర్ధరాత్రి దాకా విమానాలు రద్దు : కేంద్రం
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయంగా నడుస్తున్న అన్ని వాణిజ్యపరమైన పౌర విమానాలన్నింటినీ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మే...
లాక్ డౌన్ను మరో రెండు వారాలు కొనసాగించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు....
లాక్ డౌన్ పొడిగించిన పంజాబ్.. మే 1వరకు కర్ఫ్యూ కొనసాగింపు..
ఛండీఘర్: మహమ్మారి కరోనా వైరస్ ను ఆరికట్టేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు...
లాక్డౌన్… భార్య పుట్టింట్లో… భర్త ఆత్మహత్య
లక్నో: లాక్డౌన్ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండిపోయిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర...