Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు
కేంద్రం పాత్ర పరిమితమే
ఆ 30 మున్సిపాలిటీల్లో మాత్రం మరింత కఠినంగా ఆంక్షలు
ప్రార్థనా మందిరాలు , మెట్రో సర్వీసులపైనా రాష్ట్రాలకే నిర్ణయాధికారం
లాక్డౌన్ సడలింపులపై కేంద్ర అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ: జూన్ 1వ తేదీ తర్వాత లాక్డౌన్ను...
ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు సమస్యల పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. తాజాగా శ్వేతసౌధం వేదికగా మరోసారి ఈ అంశాన్ని...
లడక్ లడాయికి రెడీ?
యుద్ధ తంత్ర దళాలతో భారత్ సిద్ధం
డొక్లామ్ టీంతో ప్రధాని సమాలోచనలు
అపసవ్యం వద్దని చైనాకు హెచ్చరిక
న్యూఢిల్లీ / లడక్ : చైనా సరిహద్దులలో వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంబడి భారతదేశం...
70 ఏళ్లు అన్నపానీయాలు లేకుండా జీవించిన యోగి కన్నుమూత
గాంధీనగర్: 70 ఏళ్లుగా అన్న పానీయాలు ముట్టుకోకుండా కేవలం గాలితోనే జీవించిన యోగి ప్రహ్లాద్ జాని మంగళవారం ఉదయం గాంధీనగర్ జిల్లాలో తుది శ్వాస విడిచారు. భక్తుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని...
లోకల్ మంత్రం మాటవరసకేనా!
మే 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ గురించి చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లాక్డౌన్ విధించారు....
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
ప్యాకేజీ పెద్దదేమీ కాదు
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవానికి చిన్నదే, జిడిపిలో 1 శాతానికి సమానం: ఫిచ్ సొల్యూషన్స్
న్యూఢిల్లీ: కోవిడ్ -19 సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ...
మన్మోహన్ ‘మన్రేగా’యే దిక్కయ్యె
మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా మోడీ చెప్పిన పథకమే ఇప్పుడు నిరుపేదలను ఆదుకునే ఏకైక మార్గంగా మిగిలింది. కరోనా వైరస్ రావడం, దాంతో పాటు లాక్డౌన్ విధించడంతో దేశంలో పేదసాదలు ఆకలితో...
కశ్మీర్ ఎప్పటికీ భారత్దే
న్యూఢిల్లీ: కశ్మీర్పై నోరు పారేసుకున్న పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదిపై భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్పై, భారత ప్రధాని నరేంద్ర మోడీపై అఫ్రిది...
అదనంగా రూ.14,450 కోట్ల రుణం
ఎఫ్ఆర్బిఎం పరిమితి 5శాతానికి పెంచడంతో రాష్ట్రానికి వెసులుబాటు
నిబంధనలకు సులభంగా అర్హత సాధించనున్న తెలంగాణ
అయినా క్లిష్ట సమయంలో నిబంధనలు పెట్టడంపై అసంతృప్తి
నెల కిందటే ఎఫ్ఆర్బిఎం పెంపుపై ప్రధానికి సిఎం కెసిఆర్ సూచన
మన తెలంగాణ/హైదరాబాద్...
ప్రై’వేటు’
కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...
మనమే మాయం చేశాం.. సిగ్గుతో తలదించుకోవాలి
యుపి ప్రమాదంలో వలస కూలీల మృతిపై ఆనంద్ మహింద్ర ఆవేదన
ముంబయి: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన ఘోర దుర్ఘటనలో 24 మంది వలస కార్మికులు దుర్మరణం పాలవడంపై ప్రముఖ...
రాష్ట్రంలో మరిన్ని సడలింపులు?
కరోనాతో కలిసి జీవించే అంశంపై సుదీర్ఘ చర్చ
బస్సుల రవాణాపై కీలక నిర్ణయం
లాక్డౌన్పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీపై చర్చ
రేపు ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షా...
బ్యానర్ ఇచ్చితిరి… మ్యాటర్ మరిచితిరి
ప్రధాని ప్యాకేజీపై చిదంబరం విసుర్లు
న్యూఢిల్లీ : మన దేశ ప్రధాని పత్రికలకు పతాక శీర్షికను ఇచ్చి, ఖాళీ పేజీని మిగిల్చారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం చురకలు పెట్టారు.
రూ 20 లక్షల...
రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
శ్రామిక్కు ‘ఎస్’.. ప్యాసింజర్కు ‘నో’
రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు
ప్రయాణికుల ట్రైన్లను పునరుద్ధ్దరిస్తే వైరస్ను కంట్రోల్ చేయలేం
వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి
ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్
కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా...
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్డౌన్తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా...
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
రెండో ప్యాకేజీ రెడీ
ఎప్పుడైనా ప్రకటించే అవకాశం, ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన ప్రధాని
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్ పార్ట్ 3 వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి...
చైనాను వీడే కంపెనీలకు ‘భారత్ గాలం’
లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు
దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు
నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు
విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా,...