Wednesday, May 1, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

నేటి అఖిలపక్షానికి కెసిఆర్‌కు ఆహ్వానం

ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి పిలుపు   మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగే అఖిల పక్ష సమావేశంలో పా ల్గొనాల్సిందిగా...
Modi has made it clear that there will be no Lockdowns

అన్నీ అన్‌లాక్‌లే

  దేశంలో ఇక లాక్‌డౌన్‌లు ఉండవని స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై స్పష్టత కోరిన సిఎం కెసిఆర్‌కు జవాబు కరోనా అదుపులోనే ఉందని ప్రధానికి చెప్పిన ముఖ్యమంత్రి మీ హమాలీలను పంపండి,...
Dipika singh mother corona positive

తల్లికి కరోనా…. చికిత్స అందించాలని సిఎంను కోరిన నటి

  హైదరాబాద్: తన తల్లికి కరోనా వచ్చిందని చికిత్స చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఓ నటి విన్నవించుకుంది. బుల్లి తెర నటి దీపికా సింగ్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటున్నారు. ఆమె తల్లికి కరోనా...
Maneka gandhi comments about Elephant death

ఏనుగుపై పీనుగు రాజకీయాలు!

  ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...

కార్పొరేట్ వ్యవసాయం!

 కరవుల కష్ట కాలంలో 65 ఏళ్ల క్రితం అవతరించిన అత్యవసర సరకుల చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు...
Yogi who lived without food and drink died

70 ఏళ్లు అన్నపానీయాలు లేకుండా జీవించిన యోగి కన్నుమూత

  గాంధీనగర్: 70 ఏళ్లుగా అన్న పానీయాలు ముట్టుకోకుండా కేవలం గాలితోనే జీవించిన యోగి ప్రహ్లాద్ జాని మంగళవారం ఉదయం గాంధీనగర్ జిల్లాలో తుది శ్వాస విడిచారు. భక్తుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని...
Local governance is limited to paper

లోకల్ మంత్రం మాటవరసకేనా!

  మే 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ గురించి చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లాక్‌డౌన్ విధించారు....
Country is getting into a Financial crisis

సంక్షోభం మాటున సంస్కరణలు!

  ఇందిర, మోడీ -2   గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
stimulus package

ప్యాకేజీ పెద్దదేమీ కాదు

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవానికి చిన్నదే,  జిడిపిలో 1 శాతానికి సమానం: ఫిచ్ సొల్యూషన్స్ న్యూఢిల్లీ: కోవిడ్ -19 సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ...
jan-dhan-yojana,

మన్మోహన్ ‘మన్రేగా’యే దిక్కయ్యె

  మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా మోడీ చెప్పిన పథకమే ఇప్పుడు నిరుపేదలను ఆదుకునే ఏకైక మార్గంగా మిగిలింది. కరోనా వైరస్ రావడం, దాంతో పాటు లాక్‌డౌన్ విధించడంతో దేశంలో పేదసాదలు ఆకలితో...
Shikhar Dhawan says Kashmir will forever belong to India

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే

  న్యూఢిల్లీ: కశ్మీర్‌పై నోరు పారేసుకున్న పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిపై భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్‌పై, భారత ప్రధాని నరేంద్ర మోడీపై అఫ్రిది...
CM KCR reference to Prime Minister on FRBM hike

అదనంగా రూ.14,450 కోట్ల రుణం

  ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి 5శాతానికి పెంచడంతో రాష్ట్రానికి వెసులుబాటు నిబంధనలకు సులభంగా అర్హత సాధించనున్న తెలంగాణ అయినా క్లిష్ట సమయంలో నిబంధనలు పెట్టడంపై అసంతృప్తి నెల కిందటే ఎఫ్‌ఆర్‌బిఎం పెంపుపై ప్రధానికి సిఎం కెసిఆర్ సూచన మన తెలంగాణ/హైదరాబాద్‌...
Permission for private investments

ప్రై’వేటు’

  కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్‌మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ...
Anand Mahindra grieves for death of Migrant workers

మనమే మాయం చేశాం.. సిగ్గుతో తలదించుకోవాలి

  యుపి ప్రమాదంలో వలస కూలీల మృతిపై ఆనంద్ మహింద్ర ఆవేదన ముంబయి: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన ఘోర దుర్ఘటనలో 24 మంది వలస కార్మికులు దుర్మరణం పాలవడంపై ప్రముఖ...

రాష్ట్రంలో మరిన్ని సడలింపులు?

  కరోనాతో కలిసి జీవించే అంశంపై సుదీర్ఘ చర్చ బస్సుల రవాణాపై కీలక నిర్ణయం లాక్‌డౌన్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీపై చర్చ రేపు ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షా...

రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు

  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...

శ్రామిక్‌కు ‘ఎస్’.. ప్యాసింజర్‌కు ‘నో’

  రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు ప్రయాణికుల ట్రైన్‌లను పునరుద్ధ్దరిస్తే వైరస్‌ను కంట్రోల్ చేయలేం వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్ కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా...

వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం

  నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
economic-package

రెండో ప్యాకేజీ రెడీ

ఎప్పుడైనా ప్రకటించే అవకాశం,  ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన ప్రధాని న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ పార్ట్ 3 వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి...
India-vs-China, India offers land twice Luxembourgs size to firms leaving China

చైనాను వీడే కంపెనీలకు ‘భారత్ గాలం’

లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు  దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా,...

Latest News