Tuesday, May 7, 2024
Home Search

గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Covid 19

కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం

  88 మంది అనుమానితులకు పరీక్షలు ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...

నేర చరిత్ర నేతల పై సుప్రీం తీర్పు హర్షనీయం

  హైదరాబాద్: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నేరచరిత్ర కలిగిన నేతలు 48 గంటల్లో వివరాలు వెల్లడించాలనే తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ ఎంపి.హనుమంతరావు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.....
rahul-gandhi

పుల్వామా దాడి వల్ల ఎవరు లాభపడ్డారు?: రాహుల్

న్యూఢిల్లీ:  పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సంధించారు. 40 మంది జావాన్లను బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు...
Telangana

సిఎఎకు వ్యతిరేకం: కెటిఆర్

    ఢిల్లీ: ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. టైమ్స్ నౌ సమ్మిట్‌లో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం కీలకం కానుందని వివరించారు. బలమైన రాష్ట్రాలతోనే బలమైన దేశం...
modi-trump

ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది....

నాన్‌వెజ్ అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్

  హైదరాబాద్ : కరోనా వైరస్ ఎఫెక్ట్ నాన్ వెజ్ అమ్మకాలపై పడింది. జంతువుల వల్లే వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాంసాహారం తినేవారు భయపడుతున్నారు. ఉన్నపళంగా చికెన్, మటన్‌తో పాటు...

భారత కోకిల పుట్టినిల్లు …

  హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం సరోజినీ నాయుడు నివాస గృహం. ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ ఛటోపాథ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్...

ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆందోళన

న్యూఢిల్లీ: దేశంలో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లను నీరుకార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ పార్టమెంట్ లో ఆందోళనకు దిగింది. ఉద్యోగాలు, ప్రమోషన్లు ప్రాథమిక హక్కుకాదన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలను కాంగ్రెస్ సభలో ప్రస్తావించింది....

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం

  2.5కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు...
Cylinder-Blast

వారాసిగూడలో పేలిన గ్యాస్ సిలిండర్…

హైదరాబాద్: సికింద్రాబాద్ వారాసిగూడలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
Delhi-election-2020

‘బుల్లెట్‌పై బ్యాలెట్‌తో పోరాడతాం’

‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’ ‘అభివృద్ధికే ఓటు’ ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్‌కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో...
 Chemical box blast

ముషీరాబాద్‌లో పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

  హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్‌లో శనివారం పేలుడు సంభవించింది.ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాంనగర్‌లో ఓ చెత్తకుప్ప వద్ద కెమికల్ డబ్బా పేలింది. పేలుడు సమయంలో చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర...
Rahul-gandhi

ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదు: రాహుల్‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ చేసిన ‘ట్యూబ్‌లైట్’ వ్యాఖ్యను కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. ఒక దేశ ప్రధానిలా ఆయన వ్యవహరించడం లేదన్నారు. తను ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడానికే లోక్‌సభలో పథకం ప్రకారం గందరగోళాన్ని...
Student

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి

  హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్డు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న కాలేజీ విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరొకరు...
Modi

దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా

  న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన...

నిరుద్యోగులు మోడీని కర్రలతో కొడతారు

    న్యూఢిల్లీ: రానున్న ఆరు నెలల్లో దేశంలోని యువజనులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో చితకబాదుతారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. దేశాన్ని షహీన్‌బాగ్(సిఎఎకు వ్యతిరేకంగా గడచిన రెండు...

మద్యం మత్తులో గొంతు కోసుకున్న మందుబాబు

  హైదరాబాద్: మందుబాబు మద్యం మత్తులో గొంతుకోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయికుమార్ (33) అనే వ్యక్తి క్యాటరింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. హైదరాబాద్ లోని సీతారాంబాగ్‌లోని కృపాకాంప్లెక్స్ మద్య మత్తులో టీ...
Coronaviruse

కొత్తగా మరో తొమ్మిది మంది కరోనా అనుమానితులు

హైదరాబాద్ : రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా బుధవారం కరోరా వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో ఐదు మంది,...
Cartoon 05-02-2020

Cartoon 05-02-2020

కరోనా కంటే ఘోరమైన వైరస్ సోకింది, ఆ మాస్కు తొలగిస్తే గాంధీని తిడతాడు! Cartoon 05-02-2020

Latest News