Home Search
కోవిడ్ మరణాల సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
24 గంటల్లో 38,902 కరోనా కేసులు.. 543 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 38,902 కొత్త కోవిడ్-19 కేసులు, 543 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
24 గంటల్లో 34,884 కొత్త కేసులు.. 671 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 34,884 కేసులు, 671 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
24 గంటల్లో 32,695 కొత్త కేసులు.. 606 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో అత్యధికంగా 32,695 కొత్త కోవిడ్-19 కేసులు, 606 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
ఎపిలో కొత్తగా 553 కరోనా కేసులు.. ఏడు మరణాలు
అమరావతి: ఎపిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,085 శాంపిళ్లను పరీక్షించగా మరో 553 కొత్త కోవిడ్-19 కేసులు 7మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్యశాఖ పేర్కొంది. విదేశాల నుంచి...
ఒక్కరోజే 2003 కరోనా మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 1409 మంది మృత్యువాత
ఢిల్లీలో కొత్తగా మరో 437 మంది బలి
తాజాగా 10,974 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు: 3,54,065
న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారి అత్యధికంగా 2003 కరోనా...
దేశంలో కొత్తగా 10,974 కరోనా కేసులు.. 2003 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 2003 మరణాలు 10,974 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
కోవిడ్తో ఆడవారే ఎక్కువగా బలి
న్యూఢిల్లీ : దేశంలో మగవారి కన్నా ఆడవారే ఎక్కువ సంఖ్యలో కోవిడ్తో మృతి చెందే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇందుకు విరుద్ధంగా పురుషులే ముప్పు స్థాయిలో ఉన్నారు. కోవిడ్తో దేశంలో చనిపోతున్న...
24 గంటల్లో 9,851 కొత్త కేసులు.. 273 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 9,851 కొత్త కోవిడ్-19 కేసులు, 273 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
ఇండియా కరోనా మరణాలు @6,075
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,304 కొత్త కోవిడ్-19 కేసులు, 260 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
24గంటల్లో 8,171 కొత్త కేసులు.. 204 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 8,171 కొత్త కోవిడ్-19 కేసులు, 204 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
దేశంలో కొత్తగా 6,566 కరోనా కేసులు.. 194 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 194 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
రష్యాలో తగ్గుతున్న రోజువారీ కేసులు, పెరిగిన మరణాలు..!
మాస్కో: రష్యాలో ఒకే రోజు కోవిడ్19 వల్ల ౩541మంది మృతి చెందారు. క్రితంరోజుకన్నా ఇది 153 అధికం. గతంలోకన్నా ఇది రికార్డు. గత రికార్డు 150. అయితే, కొత్త కేసుల విషయంలో ఇటీవలి...
దేశంలో కొత్తగా 5,611 కరోనా కేసులు.. 140మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 5,611 కోవిడ్-19 కేసులు, 140 మరణాలు నమోదయ్యయయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
గడిచిన 24గంటల్లో 4,970 కేసులు.. 134 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ వేగంగా కొనసాగుతోంది. భారత్ లో ఇప్పటికే కోవిడ్ 19 కేసులు లక్ష దాటాయి. గడిచిన 24గంటల్లో 4,970 కొత్త కేసులు, 134 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య,...
భారత్లో 78వేలు దాటిన కరోనా కేసులు.. 134 మరణాలు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ మహమ్మారి విస్తరణ మాత్రం ఆగడం లేదు. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,722 కొత్త...
ఎపిలో కొత్తగా 43 కరోనా కేసులు.. 3మరణాలు
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య...
మరణాలు భారత్లోనే తక్కువ
3.2శాతం మాత్రమే కొవిడ్ మృతులు, కోలుకున్న 10,633 (26.59%) మంది రోగులు
అగ్రరాజ్యాలతో పోలిస్తే మనమే బెటర్
నిలకడగా కరోనా బాధితుల పెరుగుదల రేటు
10లక్షలకుపైగా టెస్టులు చేశాం, రోజుకు 74వేలకుపైగా...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
తెలంగాణలో మరో 862 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
రెండు లక్షల 60వేలకు చేరువలో కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 60 వేలకు చేరవయ్యాయి. మంగళవారం 42,433 మందికి టెస్టులు చేయగా 948 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 154 మంది...