Friday, May 3, 2024
Home Search

రూపాయి - search results

If you're not happy with the results, please do another search
Country is getting into a Financial crisis

సంక్షోభం మాటున సంస్కరణలు!

  ఇందిర, మోడీ -2   గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
Visakhapatnam gas leak: accident becuase Polymerisation

పాలిమరైజేషన్ తోనే ప్రమాదం: జగన్

  విశాఖపట్నం: గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరగటంతోనే విష వాయువులు వెలువడ్డాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కెజిహెచ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు....

రెండు రోజుల నష్టాలకు బ్రేక్

  232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై: రెండు రోజుల స్టాక్‌మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24...

విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…

  కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...

ఐపిఎల్ జరగకపోతే భారీ నష్టం ఖాయం!

  ముంబై: కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించే అవకాశాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపిఎల్ జరగడం దాదాపు అసాధ్యంగా మారింది. కరోనా...
Lockdown extension in Telangana

సడలింపుల్లేవ్.. పొడిగింపే

మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్ మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు 92 % మంది లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు సర్వేలు చేశాకే...

మహావీర్ జీవితం అందరికీ ప్రేరణ

  మనతెలంగాణ/హైదరాబాద్ : మహావీర్ జయంతి సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ రాష్ట్రంలోని జైన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్‌భవన్‌లో మహావీర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు. మహావీర్...

కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు

ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

  కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...

పెట్రోల్‌పై ఎక్సైజ్ పెంపు!

  అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్ర మోడీ సర్కార్ జనానికి...

రూ.1700 కోట్లతో మంచినీరు

  పట్టణాలు, శివారు గ్రామాలలో మంచినీటికి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు, పకడ్బందీ చర్యలు, పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని విజయవంతం చేశాం. ఒక్క రూపాయి అవినీతికీ అవకాశం లేకుండా త్వరలో టిఎస్...

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

  ముంబయి: స్టాక్ మార్కెట్ ను కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంది. వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం సెన్సెక్స్ 3300 పాయింట్లకు పై నష్టంతో ప్రారంభంకాగా నిఫ్టీ...
Minister Harish Rao

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ

   ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు  మానవీయ కోణంలో బడ్జెట్‌ను పెట్టాం  ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం  అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
Harish rao

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ.. అందుకే రద్దు చేశారు: హరీష్

  హైదరాబాద్: బడ్జెట్‌లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయని, బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు నిరాశ మిగిలిందని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్‌పై రెండో...
Judgment in Akbaruddin case adjourned till tomorrow

కెసిఆర్ మైనారిటీల బాంధవుడు

  వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు కేటాయించారు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది అందుకే రెండో సారి కూడా కెసిఆర్‌కు జై కొట్టారు శాసనసభలో అక్బరుద్దీన్ హైదరాబాద్...

పట్టణప్రగతి కోసం మారుదాం.. మారుద్దాం

  మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి/ నాగర్ కర్నూల్ ప్రతినిధి : మనం మారుదాం-... మన పట్టణాన్ని మారుద్దాం... అనే నినాదంతో ప్రజా ప్రతినిధులు, అధికారులూ ప్రజల ముందుకు వెళ్లాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి...

పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…

  పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...
Home

ఇంటి అనుమతి దరఖాస్తులు.. ఇ సేవల్లోనే.!

 మున్సిపాలిటీల పరిశీలనకు అధికార బృందం తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో దరఖాస్తులు 75 చ.గ.ల ఇంటి నిర్మాణ అనుమతి రుసుం రూ. 1 సెల్ఫ్ డిక్లరేషన్‌తో అనుమతులు మనతెలంగాణ/హైదరాబాద్ : మున్సిపాలిటీలందు ఇంటి నిర్మాణ అనుమతుల మంజూరులో పారదర్శకత...

దిగొస్తున్న పసిడి ధర

ముంబై: బంగారం ధరలు దిగువకు చేరుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్‌మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధర...
Harish Rao Inaugurate Double Bedroom Houses

పొన్నాలలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

మన తెలంగాణ/సిద్దిపేట: రాష్ట్రంలోని నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఘనత సిఎం కేసిఆర్‌దేనని రాష్ట్ర ఆర్ధిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల...

Latest News