Home Search
రైల్వే మంత్రి - search results
If you're not happy with the results, please do another search
మాస్టర్ప్లాన్లో మార్పులు
జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు
నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలి
ప్రభుత్వపరంగా వారికి పునరావాసం కల్పించాలి
లాక్డౌన్లోనూ నగరంలో పెద్దఎత్తున రోడ్ల నిర్మాణ పనులు
ఈ అవకాశాన్ని చక్కగా...
ఎక్కడ దిగినా టికెట్ రూ.50 మాత్రమే!
వలస కూలీల కోసం నేటి నుంచి 300 రైళ్లు అందుబాటులోకి
రాష్ట్రాల కోరిక మేరకే లాక్డౌన్ను పొడిగించాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల...
లాక్డౌన్ 3.0
మే 17వరకు పొడిగింపు
కరోనా వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా జిల్లాల విభజన
కేంద్రం ఉత్తర్వులు.. నిర్ణీత సడలింపులు.. బస్సులు, రైళ్లకు బ్రేక్లే
రెడ్ జోన్లలో ఆంక్షలు యథాతథం
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కాస్త సడలింపులు
గ్రీన్ జోన్లోని...
పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్
కరోనాకు ముందు జాగ్రత్తే మందు
మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
వైరస్పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...
కరోనా పై వదంతుల వ్యాప్తిని అడ్డుకోండి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో సాగుతున్న కార్మికుల వలసలకు అడ్డుకట్ట వేయాలని, వదంతులు వ్యాపించకుండా సరైన సమాచారం సరైన సమయంలో అందించేందుకు 24 గంటల్లో ప్రత్యేక పోర్టల్ , ప్యానెల్ ఏర్పాటు...
రైస్ బౌల్ మనదే
త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా
మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం
ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు
ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల
ధాన్యం...
గడిచిన 24 గంటల్లో 106 కరోనా కేసులు నమోదు: లవ్ అగర్వాల్
న్యూఢిల్లీ:దేశంలో మొత్తం 979 కరోనా కేసుల నమోదయ్యాయని, ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్(కోవిడ్-19)పై హెల్త్ బులిటెన్ ను...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
కలిసి తరిమేద్దాం
కరోనాపై ప్రధాని మోడీతో వీడియో ముఖాముఖీలో సిఎం కెసిఆర్
హైదరాబాద్లోని సిసిఎంబిని వైరస్ నిర్ధారణకు ఉపయోగించాలి. ఒకేసారి 1000 శాంపిల్స్ పరీక్షించొచ్చు. విదేశీ విమానాలను నిలిపివేయాలి. అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబయి,...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
పట్టణాలు.. ఇక మోడల్ టౌన్లు
ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్రూంలు, పబ్లిక్ టాయిలెట్లు
పిపిపి పద్దతిలో నిర్మాణం... ప్రతి 100 మందికి ఒకటి
బస్, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు
ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు
వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు...
రయ్.. రయ్..
రోడ్లు, భవనాలకు రూ. 3493.67 కోట్లు
గత ఏడాది రూ. 1411.94 కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్ల, రవాణాభివృద్ధికి 2020_21 వార్షిక బడ్జెట్లో రూ. 3493.67 కోట్లుగా కేటాయింపులు జరిపారు. గత ఏడాది...
వదంతులు నమ్మి ఆగం కావొద్దు
24గంటల కరోనా హెల్ప్లైన్ 104
కరోనా గాలి ద్వారా సోకదు
నోటి తుంపర్ల ద్వారా అంటుతుంది
కరచాలనం, కౌగిలింతలు వద్దు
వైరస్ గాలిలో 12గంటల పాటు బతికి ఉంటుంది
వ్యాధిగ్రస్థులు వాడిన వస్తువులను ముట్టుకుంటే సోకుతుంది
చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా...
సడన్ సందర్శన
హైదరాబాద్ దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్
జూబ్లీహిల్స్ రోడ్.నం. 45 నుంచి ఇనార్బిట్మాల్ వరకు కాలినడకన పర్యటన
ఫ్లైఓవర్ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి పనులు త్వరితంగా, నాణ్యంగా...
భిన్నత్వంలో ఏకత్వమే
విధి నిర్వహణలో అంకిత భావం అవసరం
మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి
పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి
20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...
రైలు కూతతో సిరిసిల్లకు కొత్త రూపు
నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్షలో మంత్రి కెటిఆర్
2022 నాటికి
పట్టాలపై బండి వస్తుంది
ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది
మిడ్మానేరు బ్యాక్వాటర్పై రోడ్ కమ్ రైలు బ్రిడ్జి
సిరిసిల్ల : సిరిసిల్లకు రైలు రాకతో...
2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత
సిరిసిల్ల : సిరిసిల్లకు రైల్వేలైన్ రాకతో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారనుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల...
గజ్వేల్లో రైలు కూత
గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు శనివారం ట్రయల్ రన్తో రైలు వచ్చేసింది. ఈ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల సిఎం కెసిఆర్ చొరవతో సాకారమైంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో...
వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక
సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...
తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...