Home Search
వ్యవసాయ బిల్లు - search results
If you're not happy with the results, please do another search
రైతుల చిత్రవధ బాధాకరం : రాహుల్
న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను కేంద్రం వెంటనే వెనకకు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైతుల పంటలకు కనీసమద్దతు ధరల భరోసా కల్పించాల్సి ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా...
పంజాబ్లో రైతుల ”రైలు రోకో” ఆందోళన ప్రారంభం
అనేక చోట్ల రైలు పట్టాలపై రైతుల బైఠాయింపు
3 రోజుల పాటు రైలు సర్వీసులు రద్దు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు తమ మూడు రోజుల ''రైలు రోకో'' నిరసనను...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
రైతుని కాపాడటం మా కర్తవ్యం: కేశవరావు
ఢిల్లీ: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మొదటి సారి ప్రతిపక్షాల అన్ని కలిసి మార్చ్ నిర్వహించాయని ఎంపి కె కేశవరావు తెలిపారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కొనసాగుతోంది. గాంధీ...
పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపిలు నిరసన తెలిపారు. రైతంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో టిఆర్ఎస్ ఎంపిలు...
ఉభయసభలను బాయ్కాట్ చేసిన ప్రతిపక్షాలు
రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల నుంచి టిఆర్ఎస్ సహా విపక్షాల వాకౌట్
డిమాండ్లు ఆమోదించేవరకు బహిష్కరణ
ఒకే రోజు 7బిల్లులకు ఆమోదం
నేడు పార్లమెంట్ నిరవధిక వాయిదా?
న్యూఢిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ...
ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ ఎంపిల ఫైర్
న్యూఢిల్లీ: బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు వచ్చేలా కృషి చేయాలని వారు అరవింద్ కు సూచించారు. ఈ సందర్భంగా...
సంపాదకీయం: అప్రజాస్వామికం
రాజు తలచుకుంటే ఎటువంటి బిల్లులనైనా శాసనాలు చేయించుకోడం ఓ లెక్కా! ఆదివారం నాడు రెండు అత్యంత వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యసభ ఆమోద్ర ముద్ర వేయించుకున్న తీరు గమనించే...
సంస్కరణల వరం.. 21వ శతాబ్దానికి అవసరం
వ్యవసాయ బిల్లులపై ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్ధపు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇవి వ్యవసాయ రంగ సంస్కరణలకు ఉద్ధేశించిన కీలక అంశాలని,...
రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవడంలేదు: కెటిఆర్
హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల చారిత్రాత్మకమైతే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడంలేదని మంత్రి కెటిఆర్ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో వ్యవసాయ బిల్లుపై ట్వీట్ చేశారు. ఎన్డిఎ...
మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం: తలసాని
హైదరాబాద్: రాజ్యసభలో అధికార పక్షానికి బలం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తలసాని మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో బలంలేకున్నా మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజ్యసభ ప్రత్యక్ష...
8 మంది రాజ్యసభ ఎంపిలపై సస్పెన్షన్
అరాచకం సహించమంటూ వేటు
మూజువాణి తీర్మానంతో వెంకయ్య చర్య
వాయిదా వరకూ సభ్యులు సభలోనే తిష్ట
న్యూఢిల్లీ : ఎనమండుగురు ఎంపిలపై రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది. టిఎంసి నేత డెరెక్ ఒ...
కార్పోరేట్ సంకలోకి సాగు!
ఓటింగ్కు నై... మూజువాణికి జై
విపక్షాల వ్యతిరేకత, రాజ్యసభలో రచ్చ నడుమ వ్యవసాయ బిల్లులకు ఆమోదం
దేశవ్యాప్తంగా ఒకవైపు రైతుల నిరసన ప్రదర్శనలు.. ఆందోళనలు.. మరోవైపు పార్లమెంట్ ఎగువసభలో 14విపక్ష పార్టీలు ప్రజల పక్షాన గొంతు...
కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం
మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్తోమార్ ప్రవేశపెట్టిన...
రాజ్యసభలో రచ్చ.. రచ్చ
వ్యవసాయ బిల్లులపై ఓటింగ్కు విపక్షాల పట్టు
తోసిపుచ్చిన డిప్యూటీ చైర్మన్, మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం
వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు
బిల్లు ప్రతులను చించేసి చైర్మన్పైకి విసిరేసిన టిఎంసి సభ్యుడు ఒ బ్రియాన్
మైకులను...
డిప్యూటీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం..
డిప్యూటీ చైర్మన్పై 12 పార్టీల అవిశ్వాస తీర్మానం
ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తూట్లు పొడిచారని ఆరోపణ
తీర్మానం ప్రతిపై కాంగ్రెస్, టిఆర్ఎస్తో పాటు పలు పార్టీల సంతకాలు
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్పై ప్రతిపక్ష...
రైతులను బానిసలుగా మార్చుతారా?: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని రైతు విరోధిగా రాహుల్ అభివర్ణించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను నాశనం చేసిన...
ఉల్లి రైతులకు కేంద్రం తీపి కబురు
లోక్సభ ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉల్లి ఎగుమతులపై గతంలో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన...
సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్తు పాలసి
సంక్షేమమే లక్షంగా విద్యుత్తు పాలసి
రైతాంగ ప్రయోజనాలకే పెద్దపీట
పేదల బతుకుల్లో వెలుగులు నింపే పాలసి
సంక్షోభం నుంచి విద్యుత్తు రంగం పరిరక్షణ
జెన్కో పరిధిలో జల విద్యుత్తు కేంద్రాలు
ఖరీదైన థర్మల్ విద్యుత్తుకు చెల్లుచీటి
సోలార్, పవన విద్యుత్తుకు ప్రోత్సాహం
ఎన్నికల...
చట్టసభల్లో రైతు ప్రాతినిధ్యమేది?
భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం. దేశ జనాభాలో సుమారు 60% మంది వ్యవసాయం లేదా దాని అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రభుత్వ పాలనా పరంగా అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న...