Home Search
జరిమానా - search results
If you're not happy with the results, please do another search
రెండు రోజుల్లోనే…!
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు
అతి త్వరలో టిఎస్ బిపాస్ విధానం అమలు
‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ పద్ధతికి సన్నాహాలు
మంత్రి కెటిఆర్ సూచనతో విధుల్లో నిమగ్నమైన అధికారులు
హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు మరింత...
21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19
దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు
సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు
హాల్టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 20...
ఇంటి అనుమతి దరఖాస్తులు.. ఇ సేవల్లోనే.!
మున్సిపాలిటీల పరిశీలనకు అధికార బృందం
తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో దరఖాస్తులు
75 చ.గ.ల ఇంటి నిర్మాణ అనుమతి రుసుం రూ. 1
సెల్ఫ్ డిక్లరేషన్తో అనుమతులు
మనతెలంగాణ/హైదరాబాద్ : మున్సిపాలిటీలందు ఇంటి నిర్మాణ అనుమతుల మంజూరులో పారదర్శకత...
కోహ్లి సేనకు ఐసిసి షాక్
దుబాయి: తొలి వన్డేలో అనూహ్య ఓటమితో డీలా పడిన టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కివీస్తో జరిగిన మొదటి వన్డేలో నిర్ణీత సమయంలో భారత్ ఓవర్లను...
చైన్ స్నాచింగ్ దొంగలకు మూడేళ్ల జైలు
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్స్నాచింగ్ చేసి సంచలనం సృష్టించిన ముగ్గురు సభ్యులు ముఠాకు ఎల్బి నగర్ కోర్టు బుధవారం మూడేళ్ల జైలు, ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు...
మైనర్ పై అత్యాచార కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితులకు త్వరితగతిన...
హైకోర్టును ఆశ్రయించనున్న సమత కేసు దోషులు?
హైదరాబాద్ : సమత కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు న్యాయవాదులతో దోషుల కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సంప్రదింపులు జరుపుతున్నారు....
సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష
రూ.26వేలు జరిమానా
66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
హెచ్డీఎఫ్సీకి కోటి రూపాయల జరిమానా
కేవైసీ నిబంధనలు పాటించలేదని ఆరోపణ
ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసీ)...
అత్యాచారం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి ఎల్బి నగర్ కోర్టు మూడేళ్ల జైలు, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని...
భూ కబ్జాదారులపై చర్యలు!
ప్రభుత్వానికి నివేదిక అందచేసిన అధికారులు
ఖాతాలను పునః పరిశీలించాలని ప్రభుత్వ నిర్ణయం
లీజు భూముల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి
కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూములపై ఆరా
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణల నేపథ్యంలో...
ఫుట్పాత్లను ఆక్రమిస్తే చర్యలు తప్పవు
నిజాంపేట: ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత వ్యాపారస్తులకు హెచ్చరించారు. బుధవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల డివిజన్లో గల పలు ప్రాంతాలలో పలు అభివృద్ధి...
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...
కోటి పది లక్షల ఫాస్టాగ్ల విక్రయం
నేటి నుంచి తప్పనిసరి
జరిమానా తప్పదు
హైదరాబాద్ : జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) శుభవార్త చెప్పింది. టోల్ప్లాజాల దగ్గర ఫాస్ట్ ట్యాగ్లు సరిగ్గా పనిచేయకపోతే వాహన...
మారని మందుబాబులు
హైదరాబాద్: డిసెంబర్ 31కు మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంత చెప్పినా మందుబాబులు వినలేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ మూడు కమిషనరేట్ల పరిధిలో 2,100మంది పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనాలు...
ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు హెల్మెట్ ధరించాల్సిందే
హైదరాబాద్ : నగరంలో ద్విచక్ర వాహనాలపై వెళ్లుతున్న వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల బారినపడ మృతిచెందుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చంటున్నారు. మంగళవారం ఒక...
రథం ముగ్గు
నాగభూషణుడు రాజుగా పరిపాలిస్తూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. రాజ్యంలో న్యాయపరిపాలన సక్రమంగా నిర్వహించాలని ప్రతి గ్రామంలోనూ న్యాయాధికారిని నియమించారు. దోషులకు శిక్షగా వేసిన అపరాధ రుసుములో సగం ఆ గ్రామ అభివృద్ధికి,...
హైదరాబాద్ పోలీసులకు షాకిచ్చిన సామాన్యుడు..
హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాదారులకు పోలీసులు భారీ జరిమానా విధిస్తూ షాకిస్తుంటారు.. కానీ ఇక్కడ ఓ సామాన్యుడే పోలీసులకు షాక్ ఇచ్చాడు. ఏం జరిగిందంటే.. గత బుధవారం నగరంలోని ఉప్పల్ రింగ్...
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి పదేళ్ల జైలు
హైదరాబాద్: పదిహేడేళ్ల మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి)లో పనిచేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగికి పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది....
ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగనీయం
ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
చిన్న పొరపాటు కూడా జరుగకుండా చర్యలు
మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు శిక్షణ
ఇంటర్ ఆన్లైన్ ఫిర్యాదు విధానం (బిఐజిఆర్ఎస్) ప్రారంభంలో సిఎస్
హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో...