Wednesday, May 15, 2024
Home Search

సెల్ ఫోన్ - search results

If you're not happy with the results, please do another search
Drug gang arrested by Police

డ్రగ్స్ ముఠా పట్టివేత

  మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్ ముఠాను బోయిన్‌పల్లి సమీపంలో సోమవారం నాడు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో నిందితుల నుంచి 31 బాటిళ్లలోని 155 గ్రాముల...
Journalist Chases thieves for her Phone

దొంగలతో పోరాడిన జర్నలిస్ట్

  హైదరాబాద్: ఢిల్లీలో నడి వీధుల్లో దొంగలతో పోరాడి సెల్‌ఫోన్ సొంతం చేసుకున్న లేడీ జర్నలిస్ట్‌ను పోలీసులు అభినందించారు. ఆమె ఢిల్లీలోని దూరదర్శన్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తోంది. ఆఫీస్ నుంచి మాల్వియా నగరానికి ఆటోలో...
MLC Candidates Campaigning on social media

సూసైడ్ చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్… యువకుడిని రక్షించిన పోలీసులు

  సూర్యాపేట: తాను చనిపోతున్నానని ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో గ్రామస్థులు సమాచారం మేరకు ఆ యువకుడిని పోలీసులు రక్షించిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీదచందుపట్లలో జరిగింది. పోలీసులు...
New twist in actress Sravani death case

శ్రావణి కేసులో కొత్త మలుపు…

హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిమిషానికో ట్విస్ట్ బయటకొస్తోంది, శ్రావణి ఎపిసోడ్‌లో రోజుకో విషయం బయటికి వస్తోంది. దేవరాజ్, సాయికృష్ణ ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు...

కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి

ప్రజాకవి కాళోజీ కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి. ఆయనను క్షోభపెట్టిన ప్రతి సంఘటనను కవిత్వం చేసిన మహానుభావుడు. జీవితం తడి తెలిసిన వారే సంఘానికి కావాల్సిన రచనలను అందించగలుగుతారు. జీవితంలోని భిన్నకోణాలు చూడగలగాలి...
NIA Chargesheet on Pulwama Attack

స్థానికుల సాయంతో పుల్వామా దాడి

 ఎన్‌ఐఎ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడి  13వేల పేజీల ఛార్జీషీట్ దాఖలు  జైషే అధినేత మసూద్ ఇతరుల పేర్లు  సూసైడ్ బాంబర్ అంతిమక్షణాల వీడియో జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)...
TS DOST Notification 2020 released

దోస్త్ నోటిఫికేషన్ విడుదల

దోస్త్ నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 24 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు ఈ సారి డి.ఫార్మసీ, డిహెచ్‌ఎంసిటి డిప్లొమా కోర్సులు కూడా దోస్త్ ద్వారానే మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు యూనివర్సటీల పరిధిలో...
Keesara MRO Nagraj Arrest by ACB

అవినీతి ‘నాగ’రాజు

 రూ.100కోట్ల పైబడి అక్రమాస్తులు గుర్తింపు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం  బంధుమిత్రులు, కుటుంబసభ్యులపైనా ఎసిబి నజర్  కీసర తహసీల్దార్ నాగరాజుతో పాటు విఆర్‌ఎ సాయిరాజు అరెస్టు, 14రోజుల రిమాండ్ మన తెలంగాణ/హైదరాబాద్: ల్యాండ్ వివాదంలో...
TS Govt to Establish Grievance redressal system

ఫిర్యాదుల కేంద్రం

ఒకే గూటికి సామాజిక మాధ్యమాల ద్వారా అందే కంప్లైంట్లు తక్షణమే వాటికి పరిష్కారం, త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు కాల్‌సెంటర్ మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల ఫిర్యాదులు...
India has banned 59 Chinese mobile applications

సొంత యాప్‌లతో అదరగొట్టాలి!

డ్రాగన్‌పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
Cyber crime increased in Telangana

సైలెంట్‌గా సైబర్ క్రైం

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అరికట్టేందుకు సైబర్ క్రైం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నా అదే స్థాయిలో నేరగాళ్లు సరికొత్త మార్గాలలో సైలెంట్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరాలపై సిసిఎస్, సైబర్ క్రైం,...
online classes effect on poor students

పలక కొనలేనివారికి లాప్‌ట్యాప్‌లెట్లా?

సాపాటే లేనోళ్లకు స్మార్ట్ ఫోన్లెట్లా? విద్యారంగంలో డిజిటల్ అడ్డుగోడలు కరోనా దశ ఆన్‌లైన్‌క్లాసుతో విద్యనాశాయ ఉన్నోళ్లు లేనోళ్లనే వేర్పాటు ఛారికలు ముంబై: కరోనాతో తలెత్తిన ఆన్‌లైన్ విద్యతో దేశంలో అసంఖ్యాకుల చదువుల కలలు చెల్లాచెదరయ్యాయి. ప్రస్తుత పరిణామంతో దేశంలోని...
Woman beggar murder by Daughter in law

నాలుగు ప్లాట్ల కోసం బిచ్చగత్తెను చంపిన కోడలు…..

  ముంబయి: నాలుగు ప్లాట్లు ఉన్న బిచ్చగత్తెను కోడలు చంపిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరం చెంబూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....సంజన్న 70 ఏళ్లు వృద్ధురాలుకు పిల్లలు లేకపోయేసరికి భర్త...

‘మేకిన్ ఇండియా’యే శరణ్యం

  తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
253 New Corona Cases Register in Telangana

రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు

ఒకే ఫ్యామిలీలో 19 మందికి జహీరాబాద్‌లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్ ఎనిమిది మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్ ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్‌ఎతో పాటు ఆయన సతీమణి, గన్‌మన్, వంట...
Online Education with heavy cost

భారమవుతోన్న ఆన్‌లైన్ చదువులు

  పిల్లల కోసం ఫోన్లు, ట్యాబ్‌లు కొంటున్న తల్లిదండ్రులు నెల నెలా డాటా రీఛార్జ్ ఖర్చులు అదనం మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు ఆన్‌లైన్ విద్య భారంగా మారుతోంది. పాఠశాల స్థాయి...
Police to file chargesheet in murder case of IB officer

ఐబి అధికారి శర్మ హత్య కుట్రే

  న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ ఘర్షణలు, ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక తీవ్రస్థాయి కుట్ర ఉందని పోలీసు వర్గాలు స్థానిక కోర్టుకు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన ఈ...
Around the Sun The Rainbow was formed

ఆకాశంలో ఆవిష్కృతమైన మహాద్భుతం

  మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి చుట్టూ సప్త వర్ణాలతో వలయం ఏర్పడింది. సూర్యుడు సప్త వర్ణాలతో మెరిసిపోయాడు. ఈ...
CP Ravindar press meet on warangal deaths

ఒక బిహారీ… పది హత్యలు…

  ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...

Latest News