Home Search
జల విద్యుత్ కేంద్రం - search results
If you're not happy with the results, please do another search
దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’
బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు
పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక
బెంగాల్, ఒడిశా అప్రమత్తం
సురక్షిత ప్రాంతాలకు లక్షల...
ప్రజాస్వామ్యమా, రాచరికమా?
కప్పం కట్టి కాలు మొక్కే సామంత రాజ్యాలకు, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియని ఫ్యూడల్ దురహంకార ప్రదర్శనలో ప్రధాని మోడీ ప్రభుత్వం అలనాటి నిరంకుశ చక్రవర్తులకంటే మూడాకులు ఎక్కువే చదువుకున్నది....
పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం
రైతులు, పేదలు, దళితులను అంధకారంలోకి నెట్టే విద్యుత్ ముసాయిదాను గట్టిగా వ్యతిరేకిస్తాం
కేంద్రం డ్రాఫ్ట్తో ఏవరికి ఎంత నష్టమంటే..
రైతులు నెలకు రూ.5వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం....
రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
రాష్ట్రాల అధికారాలకే కత్తెర!
కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు?
హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు
దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...
రండి.. నేడు దీపాలు వెలిగించండి
వాజపేయి కవితను
ట్వీట్ చేసిన ప్రధాని
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు, లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా...
శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించవద్దు
న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు కేవలం ఇళ్లల్లోని లైట్లు స్విచ్ఛాఫ్ చేయాలని కేంద్రం తెలిపింది. కరోనాపై పోరుకు సంఘీభావంగా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రజలంతా తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
క్వారంటైన్ ఏర్పాటుకు డబుల్ బెడ్రూంల ఎంపిక
త్వరితగతిన అన్ని వసతులు సిద్ధం చేయాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు జిల్లా యంత్రాం గం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఇ ందుకు ప్రజలు...
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
హైదరాబాద్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి జరుగనున్న ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి...
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ
ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు
మానవీయ కోణంలో బడ్జెట్ను పెట్టాం
ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం
అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
‘కకా’లకు నో
కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్...
కెసిఆర్ మైనారిటీల బాంధవుడు
వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్లో
రూ. 2వేల కోట్లు కేటాయించారు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది
అందుకే రెండో సారి కూడా కెసిఆర్కు జై కొట్టారు
శాసనసభలో అక్బరుద్దీన్
హైదరాబాద్...
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…
పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి
వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి
పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...
ఆదివాసీల ఆత్మగౌరవ జాతర
మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....