Tuesday, May 21, 2024
Home Search

ప్రతిపక్షాలు - search results

If you're not happy with the results, please do another search
8 MPs are suspended from Rajya sabha

8 మంది రాజ్య‌స‌భ ఎంపిల‌పై స‌స్పెన్ష‌న్‌

 అరాచకం సహించమంటూ వేటు  మూజువాణి తీర్మానంతో వెంకయ్య చర్య  వాయిదా వరకూ సభ్యులు సభలోనే తిష్ట   న్యూఢిల్లీ : ఎనమండుగురు ఎంపిలపై రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది. టిఎంసి నేత డెరెక్ ఒ...
Farmers strike against Agriculture bill

కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం

మద్ధతు ధరలపై కేంద్రం హామీ ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం బలం లేకున్నా బిల్లులకు ఆమోదం అప్రజాస్వామికం : కె. కేశవరావు మన తెలంగాణ/హైదరాబాద్:  రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌తోమార్ ప్రవేశపెట్టిన...
Opposition to Denied Farm Bill in Rajya Sabha

అన్నదాతల పాలిట డెత్‌వారంట్: వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం

అన్నదాతల పాలిట డెత్‌వారంట్ వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇవి రైతులు పాలిట డెత్ వారంట్‌లుగా అభివర్ణించాయి. ఆదివారం రాజ్యసభలో...
MPs created ruckus tore papers in rajya sabha

రాజ్యసభలో రచ్చ.. రచ్చ

వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌కు విపక్షాల పట్టు తోసిపుచ్చిన డిప్యూటీ చైర్మన్, మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు బిల్లు ప్రతులను చించేసి చైర్మన్‌పైకి విసిరేసిన టిఎంసి సభ్యుడు ఒ బ్రియాన్ మైకులను...
Rajnath Singh made statement on India-China border

చైనాది ‘హద్దు’ల్లేని అగౌరవం

న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లడఖ్ వద్ద పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. లడఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల...

నేనున్నంతకాలం ఆందోళన వద్దు: సిఎం కెసిఆర్

హైదరాబాద్: కరోనా వైరస్ పై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. అసెంబ్లీలో సిఎం కరోనా మహమ్మారిపై మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. వైద్యరంగంలో నిధులు పెంచాలని కేంద్రాన్ని...
when Osmania hospital Renaissance ever

ఉస్మానియాకు పునరుజ్జీవం ఎప్పుడో!

100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ఈ రోజు వివాదాలకు కేంద్ర బిందువయ్యింది. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులను ప్రపంచానికి అందించిన ఈ వైద్యశాల నేడు విమర్శల పాలవ్వడం...

కరోనాపై చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు: ఈటెల

  నిజామాబాద్: కరోనాపై చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వైద్య శాఖ అధికారులతో మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షలు జరిపారు. ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు...
TRS

కెసిఆర్ మార్గదర్శకత్వంలో కెటిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ 1996లో ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గంలో సమగ్ర తాగు నీటి పథకం ద్వారా ప్రజలందరికీ ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగు నీరు అందించిన మానవాతవాది. అదే స్ఫూర్తితో మిషన్ భగీరథకు...
KTR Fires on Opposition over Corona

విశ్వ విపత్తుపై రాజకీయాలా?

మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాలపై మంత్రి కెటిఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వ విపత్తు అయిన కోరనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ నిరంతరం...
BJP Congress leaders speech like as andhra leaders

బిజెపి, కాంగ్రెస్ నేతలు ఆంధ్రా నేతల్లా మాట్లాడుతున్నారు: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల తీరుతోనే తెలంగాణ వెనుకబాటుకు గురైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బిజెపి...
BJP Congress leaders speech like as andhra leaders

ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి: శ్రీనివాస్ గౌడ్

  హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు...
Rahul Gandhi criticizes Narendra Modi

నరేంద్ర కాదు, సరెండర్ మోడీ అంటూ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

  న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం పెట్టిన పోస్ట్‌లో ‘నరేంద్రమోడీ వాస్తవానికి సరెండర్(లొంగిపోయే) మోడీ’ అంటూ ఘాటుగా...

చైనా మోసం

  నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
Modi indirect warning to China

రెచ్చగొడితే బద్‌లా తప్పదు

సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక గుంపులతోనే సమస్య వైరస్ పట్ల పారాహుషార్ రాష్ట్రాల సిఎంలతో పిఎం ముగిసిన సమీక్షల ఘట్టం న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
Country is getting into a Financial crisis

సంక్షోభం మాటున సంస్కరణలు!

  ఇందిర, మోడీ -2   గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
BJP Congress leaders speech like as andhra leaders

తెలంగాణకు అన్యాయం జరిగితే సిఎం కెసిఆర్ ఊరుకోరు: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ఎపి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 203 జీవోలో కోతికి కొబ్బరికాయ దొరికినట్లు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్,...
Srisailam-water

శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం

 ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం ఏపి సర్కార్‌ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...

29 దాకా లాక్‌డౌన్

రాష్ట్రంలో మరోసారి పొడిగింపు కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం 15న లాక్‌డౌన్‌పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం ఆగస్టులో వ్యాక్సిన్ అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం కరోనా కొత్త కేసులు 11...

అడ్డగోలు మాటలతో ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు

  22 మంది డిశ్చార్జ్, 1044కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాం ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటది అర్థరహితమైన ఆరోపణలు చేసి వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు మంత్రి ఈటల రాజేందర్ మన...

Latest News

రుతురాగం