Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర...
పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై
యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
గల్వాన్ ఘర్షణకు కొన్ని వారాలముందే చైనా పక్కా ప్రణాళిక..
గల్వాన్ ఘర్షణకు కొన్ని వారాలముందే చైనా పక్కా ప్రణాళిక..
పోరాటం ద్వారానే ప్రాదేశిక సుస్థిరత అంటూ
సైన్యాన్ని ప్రోత్సహించిన ఆ దేశ రక్షణమంత్రి
అమెరికా ఆర్థిక భద్రతా నివేదిక
వాషిగ్టన్: ఈ ఏడాది జూన్లో జరిగిన గల్వాన్...
ఎపిలో 7వేలకు చేరిన కరోనా మృతులు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కరోనాతో 7 మంది మృతి చెందారు. దీంతో ఎపిలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,003 కి చేరింది....
ప్రతి వందలో 96 మంది కోలుకుంటున్నారు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో ఏకంగా 96 మంది ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో...
నోముల ఇకలేరు
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల ఇకలేరు
* కామ్రేడ్ ఎర్ర గులాబీ కన్నుమూత
* దివికేగిన ధృవతార
* హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నోముల
* ఈ నెల 3 ( గురువారం) న నకిరేకల్ మండలం...
భారత్లో కొత్తగా 31,118 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24గంటల్లో 31,118 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 482 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం...
తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 502 కరోనా కేసులు, ముగ్గురు మృతిచెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 894 మంది కోలుకున్నారు....
టీకా ఎప్పుడు?
2020 కరోనా సంవత్సరంగా చరిత్రలో అత్యంత హేయమైన స్థానాన్ని పొందనుంది. పరమ భయానక ముఖ చిత్రంతో నమోదు కానుంది. తలచుకుంటేనే భయపెట్టే మహమ్మారిగా చిరస్థాయిని గడిస్తుంది. అను దినం, అనుక్షణం పలువురు...
టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల ఇకలేరు
హైదరాబాద్: నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో నోములు తుదిశ్వాస విడిచారు. 1956 జనవరి 9న నల్గొండ...
విషాహారం ఇచ్చి తల్లిని, చెల్లిని కడతేర్చాడు
మనతెలంగాణ/ మేడ్చల్ : క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడి అప్పులు చేసి చివరికి కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని అన్నంలో విషం పెట్టి కడతేర్చాడు ఓ కుమారుడు. కడుపులో తిప్పినట్లు అవుతుంది, ఆసుపత్రికి తీసుకెళ్లాలని కన్న...
దేశంలో మరో 41,810 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 41,810 కొత్త కోవిడ్-19 కేసులు, 496 మంది మరణించారు. అదే సమయంలో 42,298 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో...
తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 805 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 948 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్...
రాష్ట్రంలో మరో 753 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 753 కరోనా కేసులు, ముగ్గురు మృతి చెందారు. అదే సమయంలో మరో 952 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం...
దేశంలో కొత్తగా 41,322 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 41,322 కరోనా పాజిటివ్ కేసులు, 485 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 41,452 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య...
ఇరాన్ అణు శాస్త్రవేత్త ఫక్రీజాదే హత్య
సాయుధ ఉగ్రమూకల దాడిలో మృతి చెందినట్లు ప్రభుత్వ టీవీ ప్రకటన
టెహరాన్: ఇరాన్ మిలిటరీ అణు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఒకరు శుక్రవారం దుండగులు ఆయనను లక్షంగా చేసుకుని జరిపిన పేలుడు...
53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
తెలంగాణలో మరో 862 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
సిటీలో 40 వేల రోహింగ్యాలు ఉంటే అమిత్షాను సస్పెండ్ చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పరిస్థితులపై కరీంనగర్లో ఉండే ఎంపి బండి సంజయ్కు ఏం తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అవగాహన లేని బిజెపి నేతల బాష చూస్తుంటే ఇవి...
రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 161 మంది ఉండగా ఆదిలాబాద్లో 2, భద్రాద్రి 67, జగిత్యాల 39, జనగాం 8, భూపాలపల్లి 12, గద్వాల...