Sunday, June 16, 2024
Home Search

ప్రధాన మంత్రి - search results

If you're not happy with the results, please do another search

యాసంగిలో 77.73లక్షల టన్నుల వరి ధాన్యం

  కొనుగోళ్లకు విస్తృత ఏర్పాట్లు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. అధికారులకు ఆదేశాలు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్,...

ఏకపక్షం ఏకగ్రీవం

  డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులన్నీ టిఆర్‌ఎస్ మద్దతుదారులకే కెటిఆర్ సీల్డ్‌కవర్ వ్యూహంతో అన్ని చోట్లా ఏకగ్రీవాలు 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక మన తెలంగాణ/హైదరాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), జిల్లా సహకార...
Manpreet-Singh-Badal

పదవీ విరమణ వయస్సును తగ్గించిన పంజాబ్

చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న దాన్ని 58 ఏండ్లకు కుదిస్తున్నట్టు...

ప్రతి నీటి బొట్టూ ప్రాణ సమానం

  ఇంకుడు గుంతలతో వాన నీటిని నిల్వ చేద్దాం : జలమండలి సమావేశంలో మంత్రి కెటిఆర్ మనతెలంగాణ / హైదరాబాద్ : నేడు నీటిని సంరక్షిస్తేనే రానున్న రోజుల్లో నీటి ఇక్కట్లు తప్పుతాయని, భవిష్యత్ తరాలకు...

అజ్మీర్ దర్గాకు గిలాఫ్

  హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉత్సవాలకు ముస్లిం సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన గిలాఫ్‌ను సిఎం కెసిఆర్ శుక్రవారం పంపించారు. ప్రగతిభవన్‌లో గిలాఫ్‌కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్ఫ్‌బోర్డు ప్రతినిధులు,ముస్లిం మత పెద్దల...

సీల్డ్ కవర్లలో డిసిసిబి అభ్యర్థులు

  భిన్న సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం పరిశీలకులతో మంత్రి కెటిఆర్ భేటీ, సీల్డ్ కవర్లు అందజేత మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), డిసిసిబి వైస్ ఛైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ ఛైర్మన్...

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మఫూలే మహా విగ్రహం

  హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలేకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సముచిత గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ఇస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. నగరంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో, హుస్సేన్...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
Nitish

నితీష్ వైఖరితో బిజెపి కలవరం!

పాట్నా: బీహార్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బిజెపి నిశితంగా గమనిస్తోంది. రెండు రోజుల్లో ప్రతిపక్ష ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్‌తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో...
Sonia-Gandhi

అమిత్ షాను తప్పించండి

సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...

నైతిక విలువలు నేర్పించడం అవసరం

  అతిషి మార్‌లెన ...ఆధునిక భావాలుగల మహిళ. పేరులోనే ఓ ప్రత్యేకత గలది. కార్ల్‌మార్క్, లెనిన్‌ల స్ఫూర్తితో అతిషికి చివర మార్‌లెన అని చేర్చారు ఆమె తల్లిదండ్రులు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, సిద్ధాంతాల...
yadadri

యాదాద్రి రహదారి.. అత్యంత సుందరం

30 కి.మీ.లు 3.72 లక్షల మొక్కలు వ్యయం రూ. 5.55 కోట్లు హైదరాబాద్ : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు...
Sonia Gandhi

హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర

  న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...
Ravi shanker Prasad

న్యాయమూర్తి సమ్మతితోనే బదిలీ

  న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టని ఢిల్లీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను కొద్ది గంటలకే బదిలీ చేయడంపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర...

ఢిల్లీ మృతులు 27

  అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
Ajit Doval

ఢిల్లీలో త్వరలోనే పూర్తి ప్రశాంతత

  ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ హామీ  అల్లర్ల ప్రాంతాల్లో అధికారులతో అర్ధరాత్రి పర్యటన  పోలీసుల విధి నిర్వహణకు ప్రశంసలు న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని, పోలీసులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని జాతీయ భద్రతా...
‘Unmarried women’ now in MPT Act

ఎవరైనా అద్దె తల్లి కావచ్చు

  సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...

ఈశాన్య ఢిల్లీ హింస

  దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
Delhi Violence

భద్రంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పించాలి: ఢిల్లీ హైకోర్టు

    ఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు అదుపులోకి వస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....
Cong

అమిత్ షా రాజీనామా చేయాలి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...

Latest News