Home Search
బంగారం - search results
If you're not happy with the results, please do another search
ఒంటెపై వరుడు.. చేతిలో ప్లకార్డులు!
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు భిన్న రూపాలలో వ్యక్తమవుతున్నాయి. కేరళలో వినూత్న రీతిలో సిఎఎపై నిరసన వెల్లడైంది. పెళ్లి మండపానికి ఒంటెపై బయల్దేరిన పెళ్లి కొడుకు చేతిలో సిఎఎ వ్యతిరేక...
బంగారానికి తుప్పు ఎందుకు పట్టదు?
మామూలుగా అయితే ఇనుప వస్తువులు కొంత కాలం వాడకపోతే తుప్పు పడుతుంటాయి. తుప్పు పట్టడమనేది ఓ రసాయనిక చర్య. సాధారణంగా ఇనుము, జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. ఇనుము తుప్పు...
జనం నుంచి వనానికి
నాలుగు రోజుల పాటు అశేష జనాన్ని ఉర్రూతలూగించి ఆశీర్వదించి వన ప్రవేశం చేసిన దేవతలు
సమ్మక్క, సారలమ్మలకు వీడ్కోలు పలికిన మంత్రులు
ఆదివాసీ సంప్రదాయ పూజలతో తల్లులకు వీడ్కోలు
ముగిసిన మేడారం జనజాతర
వరంగల్ : మేడారం మహాజాతరలో...
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తాం: కేంద్ర మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. శనివారం ఉదయం మేడారం జాతరకు వచ్చిన అర్జున్...
రాష్ట్రాన్ని సల్లంగ సూడాలె
సమ్మక్క, సారలమ్మలను వేడుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్
అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతి బిడ్డపై ఉండాలని కోరుకుంటూ మేడారంలో మొక్కులు చెల్లించిన సిఎం
అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ
కెసిఆర్తో పాటే దేవతలను సందర్శించుకున్న...
వన దేవతలకు గవర్నర్ల ప్రత్యేక పూజలు
మేడారానికి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళసై, దత్తాత్రేయ
ఘనస్వాగతం పలికిన మంత్రులు
వరంగల్ బ్యూరో: తెలంగాణ కుంభమేళ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతరను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్,...
సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న కెసిఆర్
మేడారం: సమ్మక్క సారలమ్మలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. తల్లులకు నిలువెత్తు బంగారం కెసిఆర్ సమర్పించారు. వనదేవతలకు చీర, సారె సమర్పించిన అనంతరం పగిడిద రాజు, గోవిందరాజులకు మొక్కులు చెల్లించుకున్నారు. కెసిఆర్ వెంట ...
దిగొస్తున్న పసిడి ధర
ముంబై: బంగారం ధరలు దిగువకు చేరుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్లో పసిడి ధర...
ఆదివాసీల ఆత్మగౌరవ జాతర
మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....
మూడు గొడ్డళ్లు
సరయూ నది ఒడ్డున రామశాస్త్రి గురుకుల పాఠశాలను స్థాపించి ఎంతో మందిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ గురుకులానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పక్కనే గలగలమని పారే నది. చుట్టూ కొబ్బరి, అరటి,...
నడి రోడ్డులో అక్కచెల్లెళ్లపై అమానుషం
సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లా ఫటానగర్ గ్రామంలో శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి ఈడ్చివేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. తమకు చెందిన...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు
ములుగు: మేడారం జాతరకు రోజురోజుకు భక్తుల రద్దీ పోటెత్తుతుంది. దేశ నలుమూలల నుంచి భక్త జనం వచ్చి మేడారంలోని సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో దాదాపు 2...
రెండో భర్త అత్యాచారం చేశాడని పిఎస్లో భార్య ఫిర్యాదు
చెన్నై: రెండో భర్త తనపై అత్యాచారం చేశాడని మహిళ పోలీస్ స్టేషన్లో నటీమణి ఫిర్యాదు చేసిన సంఘటన తమిళనాడులోని తిరుమంగళంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ మహిళ మొదటి భర్తతో...
వరంగల్ డిసిసిబిలో అవకతవకలపై సిబిసిఐడి
హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగంపై సిబి సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి బుధవారం...
రేపటి నుండి జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు
పాలకవీడు : హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిన జనం దేవుడు జాన్పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి....
వన దేవతలను దర్శించుకున్న డిజిపి మహేందర్ రెడ్డి
ములుగు : జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి మేడారంలో...
ముస్లిం పెద్దల సాయంతో హిందూ వివాహం
అలప్పుజా (కేరళ) : కేరళ లోని ఒక మసీదు ఆవరణలో అరుదుగా హిందూ వధూవరుల వివాహ కార్యక్రమం ఆదివారం జరిగింది. అలప్పుజాకు సమీపాన చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు లో వధువు అంజుకు,...
గిరిపుత్రుల మహా పండుగ ‘నాగోబా జాతర’
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర నిర్వహిస్తారు. అక్కడి గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి...
గజ దొంగ అరెస్టు…
హైదరాబాద్: భాగ్యనగరంలో చోరీలకు పాల్పడతున్న గజ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగ వల్లపు వెంకటేష్ను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్...