Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
పోలీసులనూ వెంటాడుతున్న కరోనా
పోలీస్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 1600 మందికి కరోనా
హైదరాబాద్ : కోవిడ్ 19 వైరస్ నిర్మూలనలో 24 గంటలూ శ్రమిస్తున్న పోలీసులు కరోనా బారిన పడుతుండటం వారికి, వారి కుటుంబాలకు, తోటి సిబ్బందికీ ఇబ్బందికర...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,092 కొత్త కోవిడ్-19 కేసులు, 13 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
సుశాంత్ కేసుపై సిబిఐ దర్యాప్తు..
న్యూఢిల్లీ: బలవన్మరణానికి పాల్పడ్డ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన ఆత్మహత్య ఉదంతంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ(సిబిఐ) దర్యాప్తునకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం...
దేశంలో కరోనా రికార్డు మరణాలు
ఒక్క రోజే 803 మంది వైరస్కు బలి
39 వేలకు చేరువలో మొత్తం మరణాలు
కొత్తగా మరో 52 వేల మందికి పాజిటివ్
12 లక్షలు దాటిన రికవవరీలు
ఒక్క రోజే 44 వేల మంది డిశ్చార్జి
66.31 శాతానికి...
తొలి ‘మౌస్’ తయారు చేసిన ఇంజినీర్ కన్నుమూత
కాలిఫోర్నియా: కంప్యూటర్ మౌస్ సృష్టించడానికి తీవ్రంగా శ్రమించిన వారిలో ఒకరైన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ విలియమ్ బిల్ ఇంగ్లీష్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న ఆయన జూలై 26న కాలిఫోర్నియాలో మృతిచెందారు. కొంతకాలంగా...
తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,286 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన 24గంటల్లో హైదరాబాద్ లో...
వంగపండు ప్రసాదరావు ఇకలేరు
హైదరాబాద్: ప్రముఖ జానపద గాయకుడు వంగపండు ప్రసాదరావు(77)కన్నుమూశారు. పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వందలాది జానపదపాటలకు వంగపండు ప్రసాదరావు రచించారు. ''ఏం...
మాజీ ఎంఎల్ఏ సున్నం రాజయ్య కన్నుమూత
భద్రాద్రి కొత్తగూడెం: సిపిఎం మాజీ ఎంఎల్ఎ సున్నం రాజయ్య (59) కన్నుమూశారు. కరోనాతో ఎంఎల్ఎ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సున్నం రాజయ్య. నిన్న నిర్వహించిన...
కరోనా మృతురాలి ఒంటిపై నగలు మాయం
సెంచూరి ఆసుపత్రిలో దారుణం
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లోని సెంచూరి ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందిన మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల...
రోడ్డుప్రమాదంలో ఇండిగో పైలెట్ దుర్మరణం
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ కారు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా...
వచన కవితా వైతాళికుడు వాల్ట్ విట్మన్
విట్మన్ కు భాషపై ఉన్న ప్రేమ అపారం. అతనికి పదాలంటే కేవలం కాగితం మీద పొడి అక్షరాల పొందికకాదు. అవి అతనికి ‘three dimensional physical objects’. చేత్తో పట్టుకుని ఇష్టానుసారం మలచుకో...
కరోనాతో యుపి మంత్రి కన్నుమూత
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమలారాణి కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమలారాణి చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జులై...
భారత్లో 17లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ కేసులు 17లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 54,736 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 853 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
కొడుకు మృతదేహాన్ని కడసారి చూద్దామని…
అమరావతి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన స్కార్ఫియో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే...
తెలంగాణలో కొత్తగా 1,891 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,891 కొత్త కోవిడ్ -19 కేసులు 10 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు...
అనంతపురంలో దంపతుల ఆత్మహత్య
అమరావతి: అనంతపురం జిల్లాలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ధర్మవరం పెరువీధిలో చెందిన దంపతులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఎస్కేయూ క్వారంటైన్లో...
దంచికొట్టిన వాన
రాజధాని సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్లో రెండుగంటల పాటు వాహనదారులకు నరకం
నేలకొరిగిన చెట్లు, పలు జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లు
ఉధృతంగా గాలులు, తగ్గని ఉక్కపోత, ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు...
కల్తీ సారా విషాదం
పంజాబ్లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...
దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స...