Sunday, June 2, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
1196 New Covid-19 Cases Reported in Telangana

పోలీసులనూ వెంటాడుతున్న కరోనా

పోలీస్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 1600 మందికి కరోనా హైదరాబాద్ : కోవిడ్ 19 వైరస్ నిర్మూలనలో 24 గంటలూ శ్రమిస్తున్న పోలీసులు కరోనా బారిన పడుతుండటం వారికి, వారి కుటుంబాలకు, తోటి సిబ్బందికీ ఇబ్బందికర...

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,092 కొత్త కోవిడ్-19 కేసులు, 13 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు...
11831 New Corona Cases Registered In India

39 వేలు దాటిన కరోనా మరణాలు

 దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్  24 గంటల్లో 857 మంది మృతి  కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ  బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి న్యూఢిల్లీ: దేశంలో...
Central Govt Accepted CBI probe into Sushant Death

సుశాంత్ కేసుపై సిబిఐ దర్యాప్తు..

న్యూఢిల్లీ: బలవన్మరణానికి పాల్పడ్డ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన ఆత్మహత్య ఉదంతంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ(సిబిఐ) దర్యాప్తునకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం...
57982 Covid 19 cases and 941 deaths reported in India

దేశంలో కరోనా రికార్డు మరణాలు

  ఒక్క రోజే 803 మంది వైరస్‌కు బలి 39 వేలకు చేరువలో మొత్తం మరణాలు కొత్తగా మరో 52 వేల మందికి పాజిటివ్ 12 లక్షలు దాటిన రికవవరీలు ఒక్క రోజే 44 వేల మంది డిశ్చార్జి 66.31 శాతానికి...
Computer mouse co-creator Bill English death

తొలి ‘మౌస్’ తయారు చేసిన ఇంజినీర్ కన్నుమూత

కాలిఫోర్నియా: కంప్యూటర్ మౌస్ సృష్టించడానికి తీవ్రంగా శ్రమించిన వారిలో ఒకరైన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ విలియమ్ బిల్ ఇంగ్లీష్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న ఆయన జూలై 26న కాలిఫోర్నియాలో మృతిచెందారు. కొంతకాలంగా...
238 New Corona Cases Registered in AP

తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,286 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన 24గంటల్లో హైదరాబాద్ లో...
Singer Vangapandu Prasada Rao passed away

వంగపండు ప్రసాదరావు ఇకలేరు

హైదరాబాద్: ప్రముఖ జానపద గాయకుడు వంగపండు ప్రసాదరావు(77)కన్నుమూశారు. పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వందలాది జానపదపాటలకు వంగపండు ప్రసాదరావు రచించారు. ''ఏం...
Former MLA Sunnam Rajaiah passes away due to Corona

మాజీ ఎంఎల్ఏ సున్నం రాజయ్య కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం: సిపిఎం మాజీ ఎంఎల్ఎ సున్నం రాజయ్య (59) కన్నుమూశారు. కరోనాతో ఎంఎల్ఎ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సున్నం రాజయ్య. నిన్న నిర్వహించిన...
Jewellery goes missing from COVID 19 Patient

కరోనా మృతురాలి ఒంటిపై నగలు మాయం

సెంచూరి ఆసుపత్రిలో దారుణం హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లోని సెంచూరి ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందిన మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల...
Indigo pilot killed in road accident at ORR

రోడ్డుప్రమాదంలో ఇండిగో పైలెట్ దుర్మరణం

హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ కారు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా...
Analysis of Walt Whitman's I am the poet of the Body

వచన కవితా వైతాళికుడు వాల్ట్ విట్మన్

విట్మన్ కు భాషపై ఉన్న ప్రేమ అపారం. అతనికి పదాలంటే కేవలం కాగితం మీద పొడి అక్షరాల పొందికకాదు. అవి అతనికి ‘three dimensional physical objects’. చేత్తో పట్టుకుని ఇష్టానుసారం మలచుకో...
Uttar Pradesh Cabinet Minister Kamala Rani Dies

కరోనాతో యుపి మంత్రి కన్నుమూత

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమలారాణి కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమలారాణి చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జులై...

భారత్‌లో 17లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ కేసులు 17లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 54,736 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 853 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
Three killed in road accident at srikakulam district

కొడుకు మృతదేహాన్ని కడసారి చూద్దామని…

అమరావతి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన స్కార్ఫియో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే...

తెలంగాణలో కొత్తగా 1,891 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,891 కొత్త కోవిడ్ -19 కేసులు 10 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు...
panchayat secretary commits suicide in sangareddy

అనంతపురంలో దంపతుల ఆత్మహత్య

అమరావతి: అనంతపురం జిల్లాలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ధర్మవరం పెరువీధిలో చెందిన దంపతులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఎస్కేయూ క్వారంటైన్‌లో...

దంచికొట్టిన వాన

  రాజధాని సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు హైదరాబాద్‌లో రెండుగంటల పాటు వాహనదారులకు నరకం నేలకొరిగిన చెట్లు, పలు జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లు ఉధృతంగా గాలులు, తగ్గని ఉక్కపోత, ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు...

కల్తీ సారా విషాదం

  పంజాబ్‌లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...
Director sekhar kammula father passed away

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స...

Latest News