Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
ఆ విద్యార్థులను ఇండియాకు తీసుకరండి: కెటిఆర్
హైదరాబాద్: మనీలా, కౌలాలంపూర్, రోమ్ విమానాశ్రయాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విటర్లో కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ పూరికి తెలంగాణ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు....
కరోనా @ 8971
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్తో ఇప్పటి వరకు 8971 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 19 వేల 548 మందికి కరోనా సోకినట్టు సమాచారం. కరోనాతో చైనాలో 3245,...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
గాంధీ ‘ఆ’పరేషాన్
ప్రసవానికి వచ్చిన మహిళకు బదులు ఏడు నెలల మరో గర్భిణికి ఆపరేషన్ చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు
బిడ్డ మృతి, ప్రాణాపాయ స్థితిలో తల్లి
ప్లేట్లెట్లు తగ్గడంతో చికిత్స నిమిత్తం వచ్చిన మహిళకు ఎదురైన దుస్థితి
పోలీసులకు...
అనాథలైన పిల్లలు
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా ప్రాణాలతో బయటపడిన రాజు, హర్షిత
మన తెలంగాణ/సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని భూ ంపల్లి ,లింగంపల్లి గ్రామాల స్టేజీల మధ్య మంగళవారం జరిగిన...
అత్యాచారం చేసి బండతో కొట్టి
మరో సామూహిక హత్యాచారం
మృతురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగిని n చేవెళ్లలో దారుణ ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద దిశ తరహాలోనే ఓ యువతిని దుండగులు...
కరోనాకు ఫుట్బాల్ కోచ్ బలి
మలాగ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మరి స్పెయిన్కు చెందిన యువ ఫుట్బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా (21)ను బలి తీసుకుంది. కొంతకాలంగా గార్సియా కరోనాతో బాధపడుతున్నాడు. ఒకవైపు కరోనా మరోవైపు లుకేమియా వెంటాడంతో...
పెద్దపల్లిలో విషాదం.. సిలిండర్ పేలి తల్లి, కొడుకు సజీవ దహనం
మనతెలంగాణ/పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం, దొంగతుర్తిలో సోమవారం అర్థరాత్రి సిలిండర్ పేలి తల్లి, కొడుకు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతుర్తికి చెందిన గొట్టె నారాయణకు భార్య యశోద(45)తో పాటు...
కరోనా ఎఫెక్ట్… గో మూత్రం @ రూ. 500
కోల్కతా: గో మూత్రం తాగితే, ఆవు పేడ శరీరానికి రాసుకుంటే కరోనా వైరస్ సోకదని దుస్ప్రచారం చేయడంతో కొందరు ప్రజలు మూఢనమ్మకాలతో గో మూత్రం, ఆవు పేడను కొనుగోలు చేస్తున్నారు. ఓ పాల...
విభజన రాజకీయమా?
సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా!
పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి
లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించదు
60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం
ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...
దారి మృత్యువుకు 9 మంది బలి
13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు
n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర...
హృదయ విదారక సంఘటన.. అమ్మ కళలోకి వస్తుందని యువకుడు ఆత్మహత్య
మనతెలంగాణ/ఇల్లంతకుంట: అమ్మ నువ్వే ఊక కళలకు వస్తున్నవ్, నాకు మంచిగనిపిస్తలేదు... నేను ఇక్కడుండలేను, నీదగ్గరకే వస్తున్న.. చెల్లెమ్య మంచిగుండు.. బాపు మందుతాగుడు పెట్టకు మంచిగుండు... బాపమ్మ ఉంటున్న అంటూ ఓ యువకుడు సెల్ఫీ...
కరోనాపై కత్తి
రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్
కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఎగ్జామ్స్ యధాతథం
ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు
నియంత్రణకు రూ. 500 కోట్లు
మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
ర్యాలీలు,...
5వేల కోట్లైనా వెనుకాడం
బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం
దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే
కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి
కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను
బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది
శంషాబాద్లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు
వందేళ్లకు ఒక...
రూ.4లక్షలు ఎక్స్గ్రేషియా
కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్డిఆర్ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు
రాష్ట్రాల సిఎస్లకు లేఖ
దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు
4వేల మంది అనుమానితులు
ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు...
తల్లిని కలిసి ఓదార్చిన అమృత
హైదరాబాద్ : మారుతీరావు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కన్నతల్లి గిరిజను అమృత శనివారం కలిసి ఓదార్చింది. రెండేళ్లుగా ఉన్న ఊరిలో కన్నబిడ్డను కళ్ళారా చూడని ఆ తల్లి కల నెరవేరింది. ఈ...
‘కరోనా’ను విపత్తుగా ప్రకటించిన కేంద్రం..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా మరణించిన మృతుల కుటుంబాలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్ డిఆర్ఎఫ్) ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం...
ఆసీస్ క్రికెటర్, గూగుల్ ఉద్యోగికి కరోనా
హైదరాబాద్: కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం గడగడ వణికిపోతుంది. సామాన్యులతో ప్రముఖలు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా తాజాగా బెంగళూరులో ఉన్న గూగుల్ ఉద్యోగితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్...
సానుకూల జాతీయవాదం
దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన,...
చేతికి చెయ్యిచ్చిన సింధియా
కాంగ్రెస్కు గుడ్బై... మోడీ, అమిత్షాతో భేటీ
రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్ఎలు
ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు
మధ్యప్రదేశ్లో చరమాంకంలో...