Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దు: హరీష్ రావు
సంగారెడ్డి: చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దని మంత్రి హరీష్ రావు సూచించారు. మే నెలలో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని డబ్ల్యుహెచ్ఒ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇదో వింతరోగం చరిత్రలో ఎప్పుడూ...
ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు: ఎర్రబెల్లి
మహబూబాబాద్: సామాజిక దూరం పాటిస్తూ ఉపాధిహామీ పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. చిన్న వంగరలోని కిష్ట తండాలో...
కరోనా బాధితులు 872
సోమవారం 14 పాజిటివ్లు, ఇద్దరు మృతి, జిహెచ్ఎంసి పరిధిలో 12
మేడ్చల్ 1, నిజామాబాద్లో మరొక కేసు నమోదు, 23కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 872కి చేరింది....
ఎపిలో 24 గంటల్లో 75 కొత్త కరోనా కేసులు నమోదు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గత 24 గంటల్లో 75 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది....
ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
అకాల నష్టం
కామారెడ్డి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం
కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం
వరి పంటలకు తీవ్ర నష్టం
పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి
మన తెలంగాణ/న్యూస్నెట్వర్క్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో...
48 కొత్త కేసులు
మరో ముగ్గురు కరోనా రోగులు మృతి
చికిత్స పొందుతున్న 651 మంది
మొత్తం పాజిటివ్లు 858
ప్రతి 10లక్షల మందిలో
375 మందికి కరోనా పరీక్షలు
కేసులు డబుల్ అయ్యేందుకు
10 రోజుల కంటే ఎక్కువే
జాతీయ స్థాయితో పోలిస్తే...
24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...
ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్లో...
43 కొత్త కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 31, గద్వాలలో 7, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున నమోదు
600కు పైగా కేసులు మర్కజ్ లింక్వే, లారీ డ్రైవర్కు, అంబర్పేటలో నర్సుకు, గాంధీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు కరోనా
మహబూబ్నగర్...
నేవీలో కరోనా కలకలం
పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట
దేశంలో 991 కరోనా కొత్త బాధితులు
14,790కి చేరిన బాధితులు, మరణాలు 488
వీరిలో మర్కజ్ లింక్వే 4,291 కేసులు
భారత్లో మరణాల...
66 కొత్త కేసులు
రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు
ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18
గ్రీన్జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...
మలక్ పేటలో ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా: సిఎస్
హైదరాబాద్: కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో సిఎస్ సోమేష్ కుమార్ పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్లలో...
ప్రతి ఆరు రోజులకు కేసులు రెట్టింపు: కేంద్ర ఆరోగ్య శాఖ
ఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13,387 కాగా 437 మంది మృతి చెందారు. 24 గంటల్లో 1007 పాజిటివ్...
ఇండియా@ 13663… తెలంగాణ@706
హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...
కొమరంభీం ఆసిఫాబాద్ లో మరో వ్యక్తికి కరోనా
హైదరాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తితో సెకండరీ కాంటాక్ట్లో ఉన్న జైనూర్కు చెందిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి...
ఎపిలో మరో 9 కొత్త పాజిటీవ్ కేసులు
అమరావతి: ఎపిలో మరో తొమ్మిది కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనాపై గురువారం వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న(బుధవారం) సాయంత్రం 7 గంటల నుంచి గురువారం...
ఇండియా@12,561…. రాష్ట్రాల వారిగా వివరాలు
హైదరాబాద్: భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 12,561 మందికి కరోనా సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి....
నిర్మల్ లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మృతి చెందారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 400 మంది శాంపిల్స్లో 375 మంది రిపోర్ట్లు వచ్చాయని, ఇంకా 75...
స్వీయ నిర్బంధంలోకి సిఎం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అహ్మదాబాద్లో సిఎం నిర్వహించిన సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు హాజరయ్యారు. కరోనా సోకిన కాంగ్రెస్ ఎంఎల్ఎ ఇమ్రాన్ ఖేద్వాలా ఈ భేటీలో...