Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
నడి రోడ్డులో అక్కచెల్లెళ్లపై అమానుషం
సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లా ఫటానగర్ గ్రామంలో శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి ఈడ్చివేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. తమకు చెందిన...
మాజీ ఎంపి, తొలిదశ తెలంగాణ ఉద్యమ నేత నారాయణ రెడ్డి కన్నుమూత
పౌర సన్మానానికి సిద్ధమవుతుండగా హఠాన్మరణం
సిఎంకెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం. నారాయణ రెడ్డి(88) అనారోగ్యంతో నిజమాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస...
14,562 మందికి కరోనా
25 దేశాలకు వైరస్ వ్యాప్తి
ఢిల్లీకి 323మంది భారతీయులు
ఫిలిపీన్స్లో ఒకరి మృతి
ఇప్పటి వరకు 305 మరణాలు
బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...
చైనీయులకు ఇ-వీసా బంద్
బీజింగ్: కరోనా వైరస్ భయాల నేపథ్యంలో చైనా పౌరులకు భారతదేశం ఇ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనావారికి, చైనాలోని విదేశీయులకు ఈ చర్యతో ఇప్పుడు వీసాలు ఇవ్వబడవు. విస్తరిస్తోన్న కరోనా వైరస్తో...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
చండీగఢ్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పుండ్రీ ధంద్ రహదారిలో వీరు ప్రయాణిస్తున్న ఎస్యువి వాహనాన్ని మరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని జిల్లా పోలీసులు...
విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి హిందూ ప్రతినిధుల పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ ను దుండగులు కాల్పిచంపారు. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం...
కరోనా ఎమర్జెన్సీ
అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్ఓ
213కు చేరిన మృతుల సంఖ్య
చైనా అత్యవసర చర్యలు
లోహియా ఆస్పత్రిలో అనుమానితులు
బ్రిటన్లో రెండు కరోనా కేసులు
బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
కాలువలో పడిన కారు: ఇద్దరు జలసమాధి
అమరావతి: కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జలసమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల...
దేశంలో తొలి కరోనా కేసు
చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు
ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...
మద్యం మత్తులో.. భార్యను కొట్టి చంపిన కిరాతకుడు
హైదరాబాద్ : కట్టుకున్న భార్యను మద్యం మత్తులో కిరాతకంగా హత్యచేసిన సంఘటన లంగర్హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం ముసిరఫా గ్రామానికి...
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
కరోనాపై అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
హైదరాబాద్: చైనాలో కరోనా వైరస్ మరణమృదం మోగిస్తోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, కరోనాపై అప్రమత్తమైయ్యాయి. దీంతో కేంద్రం నుంచి ప్రత్యేక వైద్య బృందం హైదరాబాద్ కు చేరుకుంది. అయితే, నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు...
ఆ నలుగురికీ సోకలేదు
కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్
హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ...
బాస్కెట్బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం
ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి
శోక సంద్రంలో క్రీడాభిమానులు
కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...
హైదరాబాద్ లో మూడు ‘కరోనా వైరస్’ అనుమానిత కేసులు..
హైదరాబాద్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతకరమైన కరోనా వైరస్, మరికొన్ని దేశాలల్లోనూ శరవేగంగా వ్యాపిస్తుండడంతో హై అలర్ట్ ప్రకటించాయి. ఇండియాలోనూ పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పడు హైదరాబాద్ కు కూడా కరోనా...
రాజస్థాన్లో కరోనా వైరస్ కలకలం
జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా...
80కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య…
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 80 మంది మృతి చెందారు. చైనాలో మొత్తం 2,744 మంది బాధితులు ఈ వైరస్ బారినపడి,...
భారీ సంఖ్యలో బస్తీ దవాఖానాలు
హైదరాబాద్లో డివిజన్కు రెండు వంతున, బలహీనవర్గాల కాలనీల్లో విరివిరిగా, నెల రోజుల్లో ఏర్పాటుకు సిఎం ఆదేశాలు
హైదరాబాద్ : బస్తీ దవాఖానాలను పెంచి పేద ప్రజలకు వైద్య సేవలను మరింతగా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి...