Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
ఏం భయం లేదు
రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది
సామాజిక వ్యాప్తి లేదు, కొత్తగా 49 పాజిటివ్ కేసులు, అన్నీ మర్కజ్ లింక్వే, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం
కిట్ల కొరత లేదు, మరో 5లక్షలకు ఆర్డరిచ్చాం :...
కోరలు చాస్తున్న కరోనా
24 గంటలు... 773 కొత్త కేసులు
వైరస్తో 32 మంది మృతి
దేశంలో మొత్తం కేసులు 5149
149కి చేరిన మరణాలు
సరిహద్దుల బంద్తో కట్టడి
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...
ఇండియా@5480… అమెరికా@4 లక్షలు
హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి...
కరోనా… కరెన్సీని సబ్బు నీళ్లలో కడిగారు…
బెంగళూరు: కరెన్సీతో కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఆ నోట్లను సబ్బు నీళ్లలో కడిగిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు ప్రాంతంలోని మండ్యలో జరిగింది. మరనచకనహళ్లి గ్రామంలో ఓ రైతుకు పట్టు గూడు...
40 కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...
పాక్లో 3864కు పెరిగిన కరోనా కేసులు
మృతులు 54 మంది, కోలుకున్నది 429 మంది
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3864కు చేరింది. 54 మంది వరకు మృతి...
తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం
ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమవారం మృతిచెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయన...
యాంకర్ సుమ ఇంట్లో విషాదం
హైదరాబాద్: ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి సోమవారం కన్నుమూశారు. శ్రీలక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీలక్ష్మి...
కరోనా నుంచి దేశాన్ని కాపాడడమే నా లక్ష్యం: మోడీ
ఢిల్లీ: కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. బిజెపి 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. కరోనా కట్టడికి కేంద్రం...
భర్తను లారీతో ఢీకొట్టించి…. ప్రియుడితో ప్రియురాలు మర్డర్ ప్లాన్
అమరావతి: రోడ్డు ప్రమాదంలో భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో చోటుచేసుకుంది. దీంతో భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు...
ఇండియా@4289…. తెలంగాణ@334
భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...
62 కేసులు
n కొత్తవన్నీ మర్కజ్ లింక్వే, రాష్ట్రంలో 333కు చేరిన కరోనా బాధితులు
n వాళ్ల కుటుంబాలు క్వారంటైన్లోకి, 800 మంది శాంపిళ్ల సేకరణ
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో...
4 రోజుల్లో రెట్టింపు
నిజాముద్దీన్ పాజిటివ్లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83
మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్లో
ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...
మర్కజ్ కారణంగా కరోనా కేసులు రెట్టింపయ్యాయి: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, దేశంలో కరోనాతో 79 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మర్కజ్ కారణంగా దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెట్టింపయ్యాయని కేంద్ర ఆరోగ్య...
కాశ్మీర్ లోయలో 9మంది ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కాశ్మీర్ లోయలో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుబెట్టాయి. ఇటీవల దక్షిణ కశ్మీర్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి దిగిన...
పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్
కరోనాకు ముందు జాగ్రత్తే మందు
మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
వైరస్పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...
క్రైం ‘డౌన్’
హత్యలు, అత్యాచారాలు నిల్
ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2
సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1
లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు
సోషల్ మీడియాపై 10కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...
రెండున్నర నిమిషాలకో మరణం
న్యూయార్క్లో దయనీయ పరిస్థితులు
వెంటిలేటర్లు, మాస్క్లకూ తీవ్ర కొరత
అమెరికాలో ఒక్క రోజే 1480 మంది మృతి
న్యూయార్క్: అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో రికార్డు...
ఒక్కరోజే 75
రాష్ట్రంలో 229కి చేరిన కరోనా బాధితులు
వైరస్తో సికింద్రాబాద్ వాసి, షాద్నగర్ మహిళ మృతి
తాజాగా15 మంది డిశ్చార్జి, సిఎం కెసిఆర్ ఆదేశాలతో అనుమానితులకు యుద్ధ ప్రాతిపదికన వైద్య పరీక్షలు
ఆరు ల్యాబ్లలో 24 గంటలు శాంపిల్స్...
విదేశీయులను క్వారంటైన్ చేశాం
రాష్ట్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి
నిజాముద్దీన్కు వెళ్ళొచ్చిన యాత్రికులందరిని గుర్తించాం
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (జిఓ నెంబర్13) మార్చి 20 తేదీ నుంచి...