Thursday, May 2, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search
PM Narendra Modi Says We Are Recovering

కోలుకుంటున్నాం

ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది ఖరీఫ్ సాగు ఆశాజనకం 21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష వైరస్‌పై పోరులో నిర్లక్షం వద్దు నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ అన్‌లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...

బిజెపి పాచికలు

  ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్‌లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు శాసన సభకు రాజీనామా...
Mamata Banerjee reacted sharply to Amit Shah comments

సంస్కృతిపై మీరా మాట్లాడేది?

  కోల్‌కతా : తన హయాంలో పశ్చిమ బెంగాల్‌లో అవినీతి పెచ్చుమీరిందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. భారత్‌లో...
As the First Year of Narendra Modi Ruling

మోడీ తాజా ఏడాది పాలన

అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
Severe damage with Amphon storm

దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’

  బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక బెంగాల్, ఒడిశా అప్రమత్తం సురక్షిత ప్రాంతాలకు లక్షల...
75 BSF jawans corona positive in Delhi

75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా

ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్‌ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
Bollywood Actor Rishi Kapoor passed away

బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత

  బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్ బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్‌లోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారు....

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు

  బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతు న్న ఆయన ముంబయ్‌లోని కోకిలా బెన్...
CM Jagan Review Meeting on Heavy Rains

ఎపిలో లాక్‌డౌన్ సడలింపు గైడ్‌లైన్స్ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఎపి ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్‌ను బుధవారం విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హోంమంత్రి అమిత్ షా...
CM Jagan Review Meeting on Heavy Rains

ఎపిలో లాక్‌డౌన్ సడలింపు గైడ్‌లైన్స్ విడుదల

  మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఎపి ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్‌ను బుధవారం నాడు విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హోంమంత్రి...
Modi

గడువు తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేతపై సలహాలు ఇవ్వండి

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ముగిసిన తర్వాత దశల వారీగా జనజీవనాన్ని పునరుద్ధరించడానికి తీసుకోవలసిన ఉమ్మడి చర్యలను సూచించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. లాక్‌డౌన్‌ను...

కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం

  హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...

అలా జరిగితే.. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: రాజాసింగ్

హైదరాబాద్: సిఎఎ వల్ల ఏ ఒక్క భారతీయ తెలంగాణ పౌరుడు పౌరసత్వం కోల్పోయినా తాను తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ పేర్కొన్నారు. సిఎఎ వ్యతిరేక తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.....
CM KCR Specch

కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా

బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే 'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు * కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు * అప్పుడు కాంగ్రెస్...
Modi

భారత్ మాతంటే వొళ్లుమంటా?

మన్మోహన్‌కు మోడీ చురకలు బిజెపిపిపి భేటీలో మంతనాలు ఎంపిలకు ప్రసంగ బుక్‌లెట్లు   న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
Sonia Gandhi

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నియమించారు. ఈ బృందంలో ముకుల్ వాస్నిక్, తారిఖ్...
Sonia Gandhi

హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర

  న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...
Ajit Doval

ఢిల్లీలో త్వరలోనే పూర్తి ప్రశాంతత

  ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ హామీ  అల్లర్ల ప్రాంతాల్లో అధికారులతో అర్ధరాత్రి పర్యటన  పోలీసుల విధి నిర్వహణకు ప్రశంసలు న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని, పోలీసులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని జాతీయ భద్రతా...
delhi-violence

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...
Kejriwal Holds Meeting with Officials, MLAs

ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు.. అధికారులు, ఎంఎల్ఎలతో కేజ్రీవాల్ సమావేశం

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సిఎఎకు వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఎంఎల్ఎలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మరోసారి సిఎఎకు అనుకూల, వ్యతిరేక...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!