Home Search
మలేసియా - search results
If you're not happy with the results, please do another search
అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా
బీజింగ్ : దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి తమ అనుమతి లేకుండా అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధ నౌకను తరిమి కొట్టామని సోమవారం చైనా ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి...
కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం
రాష్ట్రానికి నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం
తిరునంతపురం: కరోనా సెకండ్వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం డుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో...
టీకా మిక్సింగ్ తో వేరియంట్లకు చెక్
డబ్ల్యుహెచ్ఒ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాధన్
జెనీవా : కరోనా కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న తరుణంలో వేర్వేరు టీకాలని (వ్యాక్సిన్ మిక్సింగ్) ఇస్తే ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పత్తి అయి దీర్ఘకాలిక...
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వా ల్, కిదాంబి శ్రీకాంత్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్కు ఎలాగైనా అర్హత సాధించాలని భావిస్తున్న వీరి ఆశలపై కరో...
బరితెగించిన బతుకు ఖర్చు!
దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల హద్దులు మీరిపోయి ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నట్టు ప్రముఖ ఆర్థిక నిఘా సంస్థ మూడీస్ ఎనలిటిక్స్ మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయదు. చేతి...
సింధును వీడని ఫైనల్ ఫొబియా
మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఫైనల్ బలహీనత మరోసారి బయటపడింది. ఫైనల్ వరకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా దూసుకొచ్చే సింధు తుది మెట్టుపై మాత్రం పేలవమైన ఆటతో నిరాశ...
వాజ్పేయి కపట వైఖరులు
నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...
చైనా అదుపులోని ఒప్పందం
ఎనిమిదేళ్ల చర్చలు, తర్జనభర్జనల తర్వాత మొన్న ఆదివారం నాడు చైనా, మరి 14 ఆసియా పసిఫిక్ దేశాలు కలిసి సంతకాలు చేసిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సెప్ రీజినల్ కాంప్రెహెన్సివ్...
అమెరికాలో హ్యాకింగ్.. చైనా పౌరులపై కేసు
వాషింగ్టన్ : అమెరికాలో ఐదుగురు చైనా పౌరులపై హ్యాకింగ్ కేసులు నమోదు అయ్యాయి. వీరు మెగా హ్యాకింగ్ అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. దాదాపు వందకు పైగా కంపెనీల కీలక సమాచారాన్ని ఈ ఐదుగురు...
నాస్తికోద్యమ వీరుడు పెరియార్
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టు పక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి...
సంస్కృతిలా హరితహారం
సిఎం కెసిఆర్ను మించిన గొప్ప హరిత ప్రేమికుడు లేడు
రాష్ట్రంలో అర్బన్పార్కుల అభివృద్ధి, మున్సిపాలిటీల్లో 10% గ్రీన్బడ్జెట్కే
రాష్ట్రంలో 24% నుంచి 29 శాతానికి పెరిగిన గ్రీన్కవర్
అసెంబ్లీలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అర్బన్...
ఇండోనేషియాలో డి614జి వైరస్..
జకర్తా: ప్రపంచమంతా కరోనా వైరస్తో అల్లకల్లోలం అవుతుండగా, దీనికన్నా పది రెట్లు తీవ్రత కలిగిన పరివర్తనం చెందిన కరోనా వైరస్ ఇండోనేషియాలో ఇప్పుడు బయటపడింది. దీన్ని డి614జి వైరస్గా పిలుస్తున్నారు. ఇది ఇటీవలనే...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
శ్రీలంకలో 2400 మంది భారతీయుల నిరీక్షణ
న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు...
ఈ నెల 16 నుంచి 22 వరకు వందేభారత్ మిషన్-2
16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ
31 దేశాల నుంచి 149 విమానాల్లో రానున్న భారతీయులు
మొదటి దశలో చేరుకున్న 6000 మంది
న్యూఢిల్లీ : ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న...
విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు
మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు
లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...
పారిపోతూ పట్టుబడిన తబ్లిగీ సభ్యులు
న్యూఢిల్లీ: మలేసియాకు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఎనిమిది మంది విదేశీయులు ఆదివారం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పట్టుబడ్డారు. వీరందరినీ మలేసియా జాతీయులుగా గుర్తించారు. ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్...
తబ్లీగ్ ఎఫెక్ట్: అమెరికన్లు, చైనీయుల వీసాలు కట్
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం బ్లాక్లిస్టులో పెట్టిన వారిలో నలుగురు అమెరికన్లు, తొమ్మండుగురు బ్రిటిష్వారు, ఆరుగురు చైనావారు కూడా ఉన్నారు. తబ్లీగ్ సదస్సుకు హాజరైన 960 మంది విదేశీయుల వీసాను కేంద్ర హోం...
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
హాట్ టాఫిక్గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’
మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది
ఇప్పటికే ఆరుగురు మృత్యువాత
ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ
పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్...