Home Search
క్రికెటర్ - search results
If you're not happy with the results, please do another search
రోహిత్ను కెప్టెన్గా నియమించాలి: గంభీర్
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించడమే మేలని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అలా చేయకపోతే భారత జట్టుకే సిగ్గే చేటని ఘాటు విమర్శలు...
ఆ విషయంలో నిర్లక్ష్యం వద్దు
ముంబై: హెల్మెట్ను వాడే విషయంలో ఏ క్రికెటర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఇటీవల కాలంలో కొంత మంది ఆటగాళ్లు హెల్మెట్ను వాడకుండా బ్యాటింగ్...
నేడు మహిళల ఫైనల్ సమరం
షార్జా: మహిళల టి20 చాలెంజ్ 2020 టోర్నీలో భాగంగా సోమవారం జరిగే ఫైనల్లో సూపర్ నొవాస్, ట్రయల్ బ్లేజర్స్ జట్లు తలపడనున్నాయి. మూడు జట్ల టోర్నమెంట్లో ఇరు జట్లు ఫైనల్కు చేరుకున్న విషయం...
ఆసీస్తో చివరి రెండు టెస్టులకు కోహ్లీ దూరం!
ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆమె వద్దే ఉండేందుకు...
వార్నర్ సేనపై ప్రశంసల వర్షం
దుబాయి: అసాధారణ ఆటతో ప్లేఆఫ్కు చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి నాకౌట్ రేసుకు చేరుకోవడంతో అభిమానలు ఆనందానికి అవధులు లేకుండా...
బిసిసిఐపై సెహ్వాగ్ ఫైర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్కు రోహిత్ శర్మను పక్కన బెడుతూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని...
ఆ నిబంధన తప్పనిసరి చేయాలి: సచిన్ టెండూల్కర్
ముంబై: క్రికెట్లో బ్యాట్స్మన్ హెల్మెట్ వాడాలనే నిబంధనను తప్పనిసరి చేయాల్సిందేనని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐసిసికి సూచించాడు.ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు హెల్మెట్ను ఉపయోగించడంలో నిర్లక్షం కనబరుస్తున్నారని సచిన్ ఆందోళన...
సూర్యకుమార్కు పెరుగుతున్న సానుభూతి
దుబాయి: ఐపిఎల్లో పరుగుల వరద పారిస్తున్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్లలో సూర్యకుమార్కు చోటు దక్కలేదు....
సెలెక్టర్ల తీరు సరికాదు: వెంగ్సర్కార్
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్కు టీమిండియా ఎంపికలో సెలెక్టర్లు వ్యవహరించిన తీరు ఏమాత్రం సమంజసంగా లేదని భారత మాజీ క్రికెటర్ దిలిప్ వెంగ్సర్కార్ విమర్శించాడు. జట్టు ఎంపికలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందన్నాడు. ముఖ్యంగా...
రాహుల్ సేనపై ప్రశంసలే ప్రశంసలు
దుబాయి: వరుస విజయాలతో ఐపిఎల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక దశలో వరుస ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు వైదొలిగిన...
కోలుకుంటున్న కపిల్దేవ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ గుండెపోటుకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ తెలియజేశాడు. ఆస్పత్రిలో...
ధోనీపై తగ్గని విమర్శలు
దుబాయి: ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా పేరు తెచ్చుకు న్న మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపిఎల్ సీజన్ కలిసి రాలేదనే చెప్పాలి. అతని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి...
హైదరాబాద్కు చావోరేవో
హైదరాబాద్కు చావోరేవో.. నేడు రాజస్థాన్తో కీలక పోరు
దుబాయి: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ చావోరేవోగా తయారైంది. ఇపట్పికే 9 మ్యాచుల్లో ఆరింటిలో ఓడిన హైదరాబాద్...
పంజాబ్ హ్యాట్రిక్ విజయం
పంజాబ్ హ్యాట్రిక్ విజయం
ధావన్ సెంచరీ వృథా, పురాన్ మెరుపులు, ఢిల్లీపై కింగ్స్ గెలుపు
దుబాయి: ఐపిఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా మూడో విజయం సాధించింది. హ్యాట్రిక్ గెలుపుతో రాహుల్ సేన ప్లేఆఫ్ అవకాశాలను...
ధోనీ అలా అనడం తప్పే: కృష్ణమాచారి శ్రీకాంత్
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమా చారి శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. ఈ సీజన్లో చెన్నై పేలవమైన ప్రదర్శనకు యువ క్రికెటర్ల వైఫల్యమే...
మనీష్పై అభిమానులు ఫైర్
అబుదాబి : ఈ ఐపిఎల్ సీజన్లో పేలవమైన ఆటతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మన్ మనీష్ పాండేపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక సమయంలో జట్టును ఆదుకోవడంలో మనీష్...
తెలంగాణ వర్షాలపై యువరాజ్ విచారం
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీవర్షాలపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయని ఆయన ఆకాంక్షించారు. ''తెలంగాణలో భారీవర్షాలు, వరదలు తగ్గుమఖం పట్టాలని.. నష్టం జరగకూడదని...
పంజాబ్కు చావోరేవో
నేడు కోల్కతాతో పోరు
దుబాయి: వరుస ఓటములతో సతమతమవుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు శనివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగే మ్యాచ్ చావోరేవోగా మారింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం ఒక...
చాహల్ ఓ అద్భుత బౌలర్: గౌతం గంభీర్
న్యూఢిల్లీ: బెంగళూరు స్టార్ బౌలర్ యజువేంద్ర చాహల్పై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఐపిఎల్లో చాహల్ అసాధారణ రీతిలో రాణిస్తున్నాడన్నాడు. క్లిష్ట సమయాల్లోనూ మెరుగైన బౌలింగ్తో...
ఐపిఎల్ నుంచి భువనేశ్వర్, మిశ్రా ఔట్..
దుబాయి: సీనియర్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్ (సన్రైజర్స్), అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్) గాయాల వల్ల యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు....