Monday, May 20, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search

మోడీ, రాహుల్ సహా ఎవరికీ భయపడం

  లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఉత్తమ్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చాం సోషల్ మీడియాతో కెటిఆర్ హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎవరికీ భయపడే...

యువత్రయం సంతోష సమయం

  ఎపి ముఖ్యమంత్రి జగన్, మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్‌కుమార్ సెల్ఫీ ఒకే దుస్తులతో సిఎం జగన్, కెటిఆర్ హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో తెలు గు రాష్ట్రాల ముఖ్యమంత్రు లు కెసిఆర్,జగన్ సమావేశంలో ఆసక్తి కరమైన అంశాలు...

మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులదే విజయం

  హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండమైన విజయం సాధిస్తారని టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల పేర్కొన్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐలు తమవంతు కృషి చేస్తారని...
CM KCR, tamilisai

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సిఎం సంక్రాంతి శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సిఎం కెసిఆర్‌లు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు. ప్రాచీన,...

నేడే భేటీ

  ప్రగతిభవన్‌లో ఉ.11గం.కు తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల సమావేశం ఇంకా మిగిలిన విభజన సమస్యలపై దృష్టి, గోదావరి నీళ్ల మళ్లింపు, ఎపి మూడు రాజధానుల వివాదం చర్చకు వచ్చే అవకాశం హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు...

రైతుగా మారిన మంత్రి ఎర్రబెల్లి

  వరంగల్ : పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతు అవతారమెత్తారు. తన స్వగ్రామమైన పర్వతగిరి మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో రబీ సాగు పనులు కొనసాగుతున్నాయి. తన కొడుకు ప్రేమ్‌చందర్‌రావుతో కలిసి...

ఒప్పించండి.. తప్పించండి

  టిఆర్‌ఎస్ అదనపు నామినేషన్ల సమస్య పరిష్కారంలో కెటిఆర్ తలమునకలు వైదొలిగితే నామినేటెడ్ పదవులు లేకపోతే కఠిన చర్యలు, బిఫాం పొందే వారే పోటీలో ఉండాలి పండగల్లోనూ ప్రచారం చేయాలి అంతటా గెలుపు ఖాయం, అధిక మెజారిటీల కోసమే కృషి హైదరాబాద్...

గులాబీ హోరు ఏకగ్రీవాల బోణీ

  హైదరాబాద్: పురపోరు నామినేషన్ ఘట్టంలోనే అధికార టిఆర్‌ఎస్ బోణి కొట్టింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డును టిఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ వార్డు అభ్యర్థిగా సుదర్శన్ బరిలోకి దిగారు....

మల్లన్నసాగర్‌కు నీటిని తరలించేందుకు.. విద్యుత్ సరఫరా పనులు పూర్తి

  హైదరాబాద్ : ఈ ఏడాది నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ వరకు తరలించడానికి అవసరమైన పంపింగ్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్దం చేస్తున్నట్టు ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి...
CM-KCR

అసంఖ్యాక ఆశావహులు

ఆచితూచి బి ఫారాలివ్వండి ఆరేళ్ల టిఆర్‌ఎస్ పాలన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది అందుకే మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థిత్వాల కోసం ఈ డిమాండ్  ప్రతిపక్షాలు మన దరిదాపుల్లో లేవు గెలిచే సత్తా గలవారు చాలా మంది ఉంటారు అన్ని కోణాల్లో ఆలోచించి...

ఐటి విశ్వరూపం

  రాష్ట్రంలోని అన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకూ విస్తరణ కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండలో ఈ ఏడాదే ఐటి పార్కులు గత ఐదేళ్లలో రాష్ట్రానికి 12వేల పరిశ్రమలు వచ్చాయి సిఎం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలే కారణం ఐటి పురోగతితో...

తెలుగు సిఎంల భేటీ

  హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్‌లు ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది....

ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగనీయం

  ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చిన్న పొరపాటు కూడా జరుగకుండా చర్యలు మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు శిక్షణ ఇంటర్ ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం (బిఐజిఆర్‌ఎస్) ప్రారంభంలో సిఎస్ హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో...

త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ

  రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని,...
KTR

వరంగల్ మరో పూణేగా మారుతోంది: గుర్నాని

  వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్ డెస్టినేషన్‌గా మారిందని టెక్ మహీంద్రా సిఇఒ గుర్నాని తెలిపాడు. వరంగల్‌లోని మడికొండ ఐటి పార్క్‌లో టెక్ మహీంద్రా, సైయెంట్ క్యాంపస్‌లను మంత్రి కెటిఆర్ తో కలిసి గుర్నాని...

ఉపాధికి రూటు ప్రైవేటు

  ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు పెట్టుబడులను...

సిఎఎ, ఎన్‌ఆర్‌సి ముస్లింలకు వ్యతిరేకం కాదు

  హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) భారత ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లిం సమాజంతో పాటు దేశంలోని ఇతర మైనారిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం...

ఈ ఎన్నికల్లో విపక్షాల డిపాజిట్లు గల్లంతే

  సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా ఆర్‌ఎంపి, పిఎంపిల సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిదిగా హాజరైన హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ వైద్యులతో 15...

దైవ సన్నిధి

  తిరుమలలో స్వామివారి ఏకాదశ దర్శనం కోసం సకుటుంబంగా మంత్రి కెటిఆర్ తిరుపతి/హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి...

అటవీ భూముల లెక్కలపై ఆరా!

  గ్రామ సభల ద్వారా మరింత సమాచార సేకరణ, అటవీ సంపద సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు కొత్త తరహా ప్రచార సాధనాలు, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని నిర్ణయం హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల లెక్కలపై...

Latest News