Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
ఎంపి అర్వింద్పై రైతుల కన్నెర్ర
చేతకాకపోతే ఎంపి పదవికి రాజీనామా చేయి
నీవ్వు తప్పకుంటే కేంద్రంతో తామే తాడోపేడో తేల్చుకుంటాం
ఎంపి అరవింద్పై నిజామాబాద్ పసుపు రైతుల ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ : పసుపు బోర్డు తేలేకపోయిన ఎంపి అరవింద్ వెంటనే తన...
దిగ్విజయ్సింగ్కు ఆయన నాలుకే శత్రువు
బిజెపి నాయకురాలు ఉమాభారతి
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్కు ఆయన నాలుకే శత్రువని బిజెపి నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సిఎం ఉమాభారతి అన్నారు. పుస్తకాలు బాగా చదివే దిగ్విజయ్కి ఎంతో నాలెడ్జ్ ఉన్నదని,...
మహిళలకు చౌహాన్ ‘హితవు’!
మహిళల రక్షణకు పాటించవలసిన ‘సూక్తి ముక్తావళి’ ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల బహిరంగంగానే ప్రవచించారు. ఇంటి నుంచి బయట అడుగు పెట్టే ముందు ప్రతి మహిళ ఆ విషయాన్ని...
బండిసంజయ్ దూషణలను టిఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది
బండి సంజయ్ ఒక్కడే హిందువా? మేము కాదా?
హైదరాబాద్: బండిసంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడక పోతే మాస్పందన తీవ్రంగా ఉంటుందని, ఆయన వాడుతున్న పదజాలానికంటే తీవ్రమైన పదజాలంతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని టిఆర్ఎస్...
కెటిఆర్ సిఎం అయితే తప్పేముంది: తలసాని
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ సిఎం అయితే తప్పేముందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అన్నారు. తగుసమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బుధవారం తలసాని మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై...
కొత్త చట్టాల రద్దుతోనే పరిష్కారం: రాహుల్
కష్టాలు నష్టాలపై బుక్లెట్ల విడుదల
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు దేశంలో వ్యవసాయాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బాగా సాగే వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగానే...
కక్ష సాధింపు!
కక్షకు, పదునైన కత్తికి తేడా ఉండదు. అది పాలకుల మెదడులో చేరి తిష్ట వేసుకుంటే ప్రజాస్వామిక వ్యవస్థలను, సంస్థలను కూడా ఆవహించి జాతి హితానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక రాజ్యాంగం...
డ్రాగన్ దుస్సాహసం
అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల్లో మరో గ్రామాన్ని నిర్మించిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా డ్రాగన్ మరో దుస్సాహసానికి దిగింది. అరుణాచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర...
అమేజాన్ ఇండియా చీఫ్పై కేసు
‘తాండవ్’ వెబ్సిరీస్లో హిందూ దేవుళ్లను అవమానించారని ఆరోపణ
లఖ్నో: ‘తాండవ్’ వెబ్సిరీస్లో హిందూ దేవుళ్లను అవమానకరంగా చూపించారంటూ అమేజాన్ ఇండియా చీఫ్ అపర్ణా పురోహిత్పై లఖ్నోలో కేసు నమోదైంది. ఆదివారం రాత్రి ఓ గుర్తు...
కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలం: సైదిరెడ్డి
huzurnagar mla saidi reddy
హైదరాబాద్: కరోనా సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం కోసం లక్షలాది మంది ఎదురుచూశారని హుజూర్నగర్ ఎంఎల్ఎ శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్...
బండి… తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలి: గాదరి
హైదరాబాద్: 26 మంది కేంద్రమంత్రులపై కేసులు ఉన్నాయని తుంగతుర్తి ఎంఎల్ఎ గాదరి కిషోర్ తెలిపారు. సోమవారం కిషోర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై గుజరాత్లో గతంలో కేసులున్నాయని, హైకోర్టు...
‘దడ’ పుట్టిస్తున్న సాగర్ ఉప ఎన్నిక
పరువు కోసం ప్రధాన పార్టీల పాకులాట
మన తెలంగాణ/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ‘దడ’ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలను పరువు కోసం పరుగులు పెట్టిస్తోంది. గెలిస్తే ఊపిరి పీల్చుకోగలం. అదే ఓటమి...
జిహెచ్ఎంసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో గెజిట్ నోటిఫికేషన్ ఎస్ఇసి జారీ చేసింది. డిసెంబర్ 4న జిహెచ్ఎంసి...
మోడీ డైరెక్షన్లో మసకబారిన సుప్రీం ప్రతిష్ట..
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మరో మార్గం లేదు...
కేంద్రం దిగి రావలసిందే
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్: రైతులతో ప్రభుత్వం జరపాల్సిన చర్చలు ఈ నెల 19కి వాయిదా పడిన నేపథ్యంలో...
టిఎంసికి ఎంపి శతాబ్ది రాయ్ గుడ్బై?
బెంగాల్లో తృణమూల్కు వరుస ఎదురుదెబ్బలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వలసల పర్వం ఆగడం లేదు. తాజాగా.. తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యురాలు శతాబ్ది రాయ్ సొంత పార్టీలో తనకు...
కర్నాటక కేబినెట్ విస్త’రణం’.. యడ్యూపై రగులుకున్న అసమ్మతి
కర్నాటక కేబినెట్ విస్తరణం
యడ్యూపై రగులుకున్న అసమ్మతి
ఎమ్మెల్సీలకు అందలంపై నిరసన
పిఎం మోడీ జోక్యానికి ఎమ్మెల్యేల వినతి
బెంగళూరు: కర్నాటకలో కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పట్ల అసంతృప్తి, అసమ్మతికి దారితీసింది. రాష్ట్ర మంత్రివర్గంలోకి యడ్యూరప్ప...
రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!
2004 డిసెంబరు 13న నం. 164తో లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు...
హర్యానా రైతు ఆగ్రహం
హర్యానాలో రైతుల కన్నెర్ర.. సిఎం ఖట్టార్ వేదిక ధ్వంసం
కిసాన్ పంచాయత్ భగ్నం
హెలీపాడ్లో నిరసనకారులు, పారిపోయిన పోలీసుబలగాలు
కర్నాల్: వ్యవసాయ చట్టాలపై తమ నిరసనలను హర్యానాలో రైతులు చేతల్లో చూపారు. ముఖ్యమంత్రి ఖట్టార్...
మాజీ సిఎం ఫడ్నవీస్, రాజ్ఠాక్రేలకు భద్రతను తగ్గించిన ‘మహా’ సర్కార్
ముంబయి: మహారాష్ట్రలోని ఉద్ధవ్ఠాక్రే ప్రభుత్వం పలువురు రాజకీయ నేతలకు కల్పిస్తున్న భద్రతలో మార్పులు చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ఠాక్రే, యుపి మాజీ గవర్నర్ రామ్నాయక్లకు...
దమ్ముంటే వరంగల్ కార్పొరేషన్కు రండి: మంత్రి ఎర్రబెల్లి
బిజెపి నేతలకు మంత్రి ఎర్రబెల్లి సవాల్..
వరంగల్: : బండి పోతే బండి ఇస్తానన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బండి ఇచ్చాడా.. ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు...