Tuesday, May 14, 2024
Home Search

విమానం - search results

If you're not happy with the results, please do another search
Five killed in small plane crash in Georgia

జార్జియాలో విమాన ప్రమాదం: ఐదుగురు మృతి

వాషింగ్టన్ : అమెరికాలోని జార్జియలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఒకే కుటుంంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురిని...
R-K-S-Bhadauria

తేజస్ యుద్ధ విమానాన్ని నడిపిన ఎయిర్‌ చీఫ్

కోయంబత్తూర్ : భారత వైమానిక దళాధిపతి, ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్‌ఎఎస్ భదౌరియా బుధవారం ఎంకె 1 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాన్ని కాసేపు నడిపారు. తమిళనాడు లోని సూలూరు ఎయిర్ స్టేషన్‌లో ఈ...
Air Asia Flight Emergency Landing in HyderabadAir Asia Flight Emergency Landing in Hyderabad

శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్.. ఎయిర్ ఏషియాకు తప్పిన ప్రమాదం..

మనతెలంగాణ/హైదరాబాద్: జైపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్ ఏషియా విమాన పైలట్...
Grand Welcome to Chandrababu in AP

ఎపిలో అడుగుపెట్టిన చంద్రబాబుకు ఘన స్వాగతం..

  అమరావతి: రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఎట్టకేలకు రాష్ట్రంలో అడుగుపెట్టారు. అయితే, మొదట చంద్రబాబు నేరుగా విమానంలో విశాఖకు వెళ్లి, అక్కడ ఎల్జీ పాలిమర్స్ విష...
5yrs old boy travels alone from Delhi to Bangalore

అమ్మ కోసం.. ఒంటరిగా ఢిల్లీ నుంచి బెంగళూరుకు బుడ్డోడు..

బెంగళూరు: లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో దేశీయ విమానయాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో తమ కుటుంబాలకు దూరంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న...
2400 Indians waiting for evacuation flight

శ్రీలంకలో 2400 మంది భారతీయుల నిరీక్షణ

  న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్‌కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు...
TS Govt extends Lockdown till July 31 in Cantonment jones

కరోనా కేసుల్లో చైనాను దాటేశాం

దేశవ్యాప్తంగా 85వేలు దాటిన వైరస్ బాధితులు చైనా కేసులు 82,933 2,649 మంది వైరస్‌కు బలి న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో...

విదేశాల నుంచి వచ్చిన ఎపి ప్రజలను పెయిడ్ క్వారంటైన్‌లకు పంపకండి

  సిఎం కెసిఆర్‌కు ఎపి సిఎం జగన్ విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక విమానాల్లో భారీ సంఖ్యలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన...
Stranded Indians Evacuated from US on 7 flights

7 విమానాలల్లో అమెరికా నుంచి భారతీయుల తరలింపు

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద విమానాల ద్వారా రప్పించడానికి భారత్ సన్నాహాలు ప్రారంభించింది. గల్ఫ్, బ్రిటన్ నుంచి భారతీయులు ఈ పాటికే తరలివచ్చారు....

ఎయిరిండియా పైలట్లకు పాజిటివ్

  హైదరాబాద్ : ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ముంబయిలో ఉండే వీరు ఇటీవల చైనా వెళిల్లి వచ్చిన కార్గో విమానంలో విధులు నిర్వర్తించినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన వైద్య...
Visakha-gas-leak

విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 8మంది మృతి

అమరావతి: విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకైన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుంది. గ్యాస్ లీక్ ఘటన వివరాలను హోం శాఖ అధికారులు  తెలుసుకుంటున్నారు. విశాఖ...
Aeroflot

హైదరాబాద్ విమానాశ్రయానికి తొలిసారిగా ఎయిరోఫ్లోట్ ఫ్రెయిటర్ సర్వీస్ రాక

50 టన్నుల కార్గో మాస్కోకు తరలింపు మన తెలంగాణ/ హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారిగా రష్యాకు చెందిన అతి పెద్ద కమర్షియల్ కార్గో సర్వీస్ ఎయిరోఫ్లోట్ ఫ్రెయిటర్ విమానం దిగింది. మే...
Kishan-reddy

ఈ నెల 7 నుంచి విదేశాల నుండి భారతీయుల తరలింపు

  హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి...

విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…

  కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...

వలస కార్మికుల నుంచి ఛార్జి వసూలుపై అఖిలేష్ ధ్వజం

  లక్నో : ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను తరలించడానికి ఛార్జి వసూలు చేయడంపై కేంద్రం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాల తీరుపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం ధ్వజమెత్తారు. స్వస్థలాలకు వెళ్లడానికి...
Plane

యుఎఇ నుంచి భారత్‌కు 7 టన్నుల వైద్యావసరాలు

న్యూఢిల్లీ: కరోనా పై పోరులో భారత్‌కు సహాయంగా ఏడు టన్నుల వైద్యావసరాలను అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) శనివారం పంపింది. దాదాపు 7000 మంది డాక్టర్లకు సహాయపడడానికి వీలుగా విమానం ద్వారా ఈ సరఫరా జరిగినట్టు...
Warangal Student dead

లండన్ నుంచి వరంగల్ విద్యార్థి మృతదేహం..

మనతెలంగాణ/హైదరాబాద్: బ్రిటన్‌లో గుండెపోటుతో చనిపోయిన వరంగల్ విద్యార్థి మృతదేహం మంత్రి కెటిఆర్ చొరవతో ఏప్రిల్ 20న వరంగల్‌కు తరలించనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన కాగిత సతీశ్ (26)...

కోవిడ్ శాంపిల్స్ టెస్టింగ్‌కు.. తెలంగాణ మైక్రోబయాలజిస్ట్ సాహసం

  న్యూఢిల్లీ/ లక్నో: కోవిడ్ 19 (కరోనా వైరస్) పై పోరాటానికి ఎందరో ‘కరోనా వారియర్లు’ ముందుకొచ్చి సాహసాలు చేస్తున్నారు. అలాంటివారిలో తెలంగాణకు చెందిన రామకృష్ణ ఒకరు. కరోనా బాధితులకు సేవచేసేందుకు ఆయన అన్నింటిని...

భారత్ నుంచి అమెరికాకు చేరిన క్లోరోక్విన్ మాత్రలు

  వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ప్రత్యేక విమానం ద్వారా అమెరికా లోని నెవార్క్ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నాయి. మలేరియా నివారణ...
corona

గాంధీ ఆసుపత్రిలో చికిత్స అద్భుతంగా ఉంది

వైద్య సిబ్బందికి సలామ్ కొవిడ్ 19 రోగులు ఆందోళన చెందవద్దు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది ప్రజలు బాధ్యతగా లాక్‌డౌన్‌కు సహకరించాలి మన తెలంగాణ ఇంటర్వులో కరోనా బాధితుడు 16 అఖిల్ వెల్లడి   మన తెలంగాణ /హైదరాబాద్: “ప్రభుత్వ...

Latest News