Home Search
విమానం - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్లో ‘స్కానర్ల’తో నిఘా
బాడీ స్కానర్లతో తనిఖీలు
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాలతో ఏర్పాటు
గోల్డ్, డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్ః శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ట భద్రత దృష్టా అమెరికా, యూరోప్ దేశాలలోని...
ఇకపై రైలు టికెట్స్ అన్నీ ఆన్లైన్లోనే
హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా తొలి దశలో సుమారు వంద మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో...
సూర్య గొప్ప నటుడు
సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాలెంటైన్స్ డేని దృష్టిలో పెట్టుకొని...
టోల్ఫ్రీ నంబరు ఎలా పనిచేస్తుంది?
ఏదైనా అత్యవరసర సమయంలో టోల్ఫ్రీ నెంబర్లకు ఫోన్లు చేస్తుంటాం. అయితే ‘దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్’ అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఏదీ ఉచితం కాదనేది దానర్థం. వినియోగదారుల్ని ఆకర్షించడానికి,...
కరోనా మృతుల్లో తొలి విదేశీయులు
అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి
చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు
జపాన్ ఓడలో మరికొందరికి కరోనా
బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
కరోనా భయంతో పోలాండ్లో భారతీయుడ్ని దించివేసిన బ్రెజిల్
న్యూఢిల్లీ : నోవల్ కరోనా వైరస్తో అల్లకల్లోల మౌతున్న వుహాన్ నుంచి కొంతమంది బ్రెజియన్లతోపాటు భారతీయుడ్ని బ్రెజిల్ మిలిటరీ దళం అక్కడి నుంచి తరలించినప్పటికీ మార్గమధ్యలో పోలాండ్లో భారతీయుడ్ని దించి వేసింది. కరోనా...
14,562 మందికి కరోనా
25 దేశాలకు వైరస్ వ్యాప్తి
ఢిల్లీకి 323మంది భారతీయులు
ఫిలిపీన్స్లో ఒకరి మృతి
ఇప్పటి వరకు 305 మరణాలు
బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...
చైనీయులకు ఇ-వీసా బంద్
బీజింగ్: కరోనా వైరస్ భయాల నేపథ్యంలో చైనా పౌరులకు భారతదేశం ఇ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనావారికి, చైనాలోని విదేశీయులకు ఈ చర్యతో ఇప్పుడు వీసాలు ఇవ్వబడవు. విస్తరిస్తోన్న కరోనా వైరస్తో...
కరోనా వైరస్ ప్రభావం: వుహాన్ నుంచి 324 మంది భారతీయులు ఢిల్లీకి చేరిక
న్యూఢిల్లీ : చైనా లోని వుహాన్ నగరం నుంచి 324 మంది భారతీయులు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 211 మంది విద్యార్థులు కాగా, 110...
కరోనా ఎమర్జెన్సీ
అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్ఓ
213కు చేరిన మృతుల సంఖ్య
చైనా అత్యవసర చర్యలు
లోహియా ఆస్పత్రిలో అనుమానితులు
బ్రిటన్లో రెండు కరోనా కేసులు
బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు
హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
కెటిఆర్ మనసు దోచిన ‘సామజవరగమన’
హైదరాబాద్: సామజవరగమనపాటు అద్భుతం.. తన మనస్సును మైమరిపించింది.. హృదయాన్ని అత్తుకుంది. వెంటనే ఈ పాట తన ప్లే లిస్టులో చేరింది అంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. పాటకు ప్రాణం పోసి...
కాసేపట్లో ఎపి బిజెపి నేతలతో పవన్ భేటీ
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. బిజెపి, జనసేన పార్టీల సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ...
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు
ఇరాక్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడికి ప్రతిచర్య తీసుకోవడం లేదని ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత కాస్త తగ్గింది. ఇరాన్ అంతకు ముందు ప్రకటించినట్లే...
అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు హాజరైన జగన్
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న సిఎం జగన్ నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వచ్చారు....
ఘోర విమాన ప్రమాదం
176 మంది దుర్మరణం
ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం
విమానంలో 82మంది ఇరాన్, 63 మంది కెనడా పౌరులు
లభించిన బ్లాక్ బాక్సులు
వాటిని అమెరికాకు ఇవ్వబోం : ఇరాన్
టెహరాన్: ఏడు దేశాలకు...
పుణే చేరిన కోహ్లి సేన
పుణే: చివరి ట్వంటీ20 కోసం టీమిండియా క్రికెటర్లు బుధవారం పుణే చేరుకున్నారు. శ్రీలంక భారత్ జట్ల మధ్య శుక్రవారం పుణేలో చివరి ట్వంటీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు పుణే...