Sunday, April 28, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

‘నరేగా’ దుస్థితి!

  కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
Digvijaya Singh

సింధియా విషయంలో అది మా తప్పే

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి, నాలుగుసార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ స్థానానికి ఎంపికైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడతారని తాము కలలో కూడా ఊహించలేదని, అది తమ తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్...
Jyotiraditya Scindia, JP Nadda

బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

  న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు....
Agriculture is festival not bad at telangana

మోడీ… వాటికి నిధులు రావడం లేదు: ఎర్రబెల్లి

  హైదరాబాద్: 15వ ఆర్థిక సంఘం ద్వారా ఎంపిటిసి, జడ్‌పిటిసి, ఎంపిపిలకు నిధులు, విధులు కేటాయించేలా ఆలోచిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శాసన సభలో తెలంగాణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎర్రబెల్లి...
KTR

పాతబస్తీలో మెట్రో పూర్తి చేస్తాం: కెటిఆర్

  హైదరాబాద్: పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా  కెటిఆర్ మాట్లాడారు. మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజా...
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...

2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

  సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్‌షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది....

చేతికి చెయ్యిచ్చిన సింధియా

  కాంగ్రెస్‌కు గుడ్‌బై... మోడీ, అమిత్‌షాతో భేటీ రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్‌ఎలు ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు మధ్యప్రదేశ్‌లో చరమాంకంలో...

మధ్యప్రదేశ్ పరిణామాలు!

  మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా...

మావోలపై ప్రత్యేక నిఘా

  మన తెలంగాణ/హైదరాబాద్ : మావోలపై ప్రత్యేక నిఘా కొనసాగించే విధంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోలు రాష్ట్రంలోకి రాకుండా నిరోధించేందుకు అనువుగా మావోలపై ప్రత్యేక నిఘా కొనసాగించే...

ముగ్గురు మాజీ సిఎంలను విడుదల చేయండి

  న్యూఢిల్లీ : ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని జమ్మూకశ్మీర్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత...

సంక్షేమం..సాగు

  మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట...

సమతుల్యమైన.. ప్రగతిశీల బడ్జెట్

  ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావును ప్రశంసించిన సిఎం కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : 2020-21 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి సమతుల్యతతో ఉందని...
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...
Judgment in Akbaruddin case adjourned till tomorrow

కెసిఆర్ మైనారిటీల బాంధవుడు

  వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు కేటాయించారు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది అందుకే రెండో సారి కూడా కెసిఆర్‌కు జై కొట్టారు శాసనసభలో అక్బరుద్దీన్ హైదరాబాద్...
CM KCR

వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు

  హైదరాబాద్:  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్‌ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...
KCR

తెలంగాణలో కరోనా లేదు, రానివ్వం: సిఎం కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి మాత్రమే కరోనా సోకిందని.. అంతేకానీ, రాష్ట్రానికి కరోనా వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పష్టం చేశారు. శనివారం గవర్నర్‌...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...

మార్పు వైపు తొలి అడుగు

  పట్టణ ప్రగతి విజయవంతం కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాం : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో మార్పుదిశగా ఒక ముందడుగు పడిందని పురపాలక శాఖ మంత్రి...

కరోనా కట్టడిలో తెలంగాణ భేష్

  ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి : వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రశంస హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ...

Latest News