Home Search
కేంద్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మాజీ సిఎం కుమారస్వామి కుమారుడి పెళ్లిలో సామాజిక దూరం ఏదీ?
బెంగళూరు : మాజీ సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...
భయపడొద్దు.. బైటకు రావొద్దు
ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలి
వలస కార్మికులకు అండగా ఉంటాం
వేములవాడలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన
ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు కదిలిన మంత్రి,
ఓ బాలుడితో సరదా సంభాషణ
మన తెలంగాణ/ సిరిసిల్ల/వేములవాడ : ఐటి,...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...
3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్ఎసి పల్లా రాజేశ్వర్...
52 కొత్త కేసులు
రాష్ట్రంలో మరో కరోనా రోగి మృతి
ఆసుపత్రి నుంచి 7గురు డిశ్చార్జ్
644కు చేరుకున్న వైరస్ బాధితులు
చికిత్స పొందుతున్న 516 మంది
10రోజుల్లో రెట్టింపైన కొవిడ్ కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది...
నిత్యావసరాల నిల్వలున్నాయి: అమిత్ షా
న్యూఢిల్లీ: లాక్డౌన్ పొడిగించారని ఆందోళనపడక్కర్లేదని, దేశంలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రజలకు హామీ ఇచ్చారు. దేశ హోంమంత్రిగా ఈ...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
మోడీ మదిలో 3 జోన్లు?!
కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని యోచన
రెడ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా ఎక్కువున్న ప్రాంతం
ఆరెంజ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా తక్కువున్న...
ఫోన్ కొట్టు.. ఫ్రూట్ పట్టు
ఫోన్ చేస్తే చాలు.. రూ.300లకే ఆరు రకాల పండ్లు
వీలైనంత ఎక్కువ మొత్తంలో సరఫరా చేయండి.. మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండ్ల వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని మార్కెటింగ్ శాఖ...
30 దాకా కఠినంగా లాక్డౌన్
ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం
1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు
ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు
విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి
క్యూఈ విధానంలో...
పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంటాం
ఉద్యోగుల భద్రతకు ఢోకా లేదు
పరిశ్రమల మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై
కేంద్రంతో చర్చిస్తున్నాం n కరోనా వైరస్ను
అందరం కలిసి దేశం నుంచి తరిమికొడదాం
పారిశ్రామిక ఔత్సాహికులకు పిలుపు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై
చర్చించిన మంత్రి...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
ప్రైవేట్ లో “నో” ట్రీట్మెంట్
ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యాలు
90% హాస్పిటల్స్లో ఇదే పరిస్థితి
ప్రజలను ఆదుకుంటున్న సర్కార్ దవాఖానాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే దిక్కు అవుతున్నాయి. దాదాపు 90 శాతం...
కట్టుదిట్టంగా లాక్ డౌన్
ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి
రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి
రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం
యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు
సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి
ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...
కోవిడ్తో కొత్త పాఠాలు
#AskKTR
అందరికీ ఇది ఒక కనువిప్పు లాంటిది n లాక్డౌన్ కొద్ది రోజులు పొడిగించాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం n వ్యాక్సిన్ వచ్చేంత వరకు అంతర్జాతీయ రాకపోకలు అసాధ్యం n వైరస్ కట్టడికి గట్టి...
లక్ష ఎకరాల్లో పంట నష్టం
లక్ష ఎకరాలు.. రూ.510 కోట్లు
మార్చిలో 61 వేలు, ఈ నెలలో 38 వేల ఎకరాల్లో అకాల వర్షాలకు పంట నష్టం, ఇన్ఫుట్ సబ్సిడీపై కేంద్రానికి ప్రతిపాదన పంపే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
నేడు మంత్రివర్గ...
పేదలకు ఇచ్చే అంగన్వాడీ సరుకులు ఆగొద్దు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి బారీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమ్రంతి కెసిఆర్ ఆలోచన మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన బాలింతలు,...
ఎపి ఇసి నిమ్మగడ్డ ఉద్వాసనకు రంగం సిద్ధం
హైదరాబాద్ : కరోనా కట్టడి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించేందుకు ఆర్డినెన్సు ద్వారా సవరించి జివొ నంబర్...
కరోనా పరీక్షలు ఫ్రీ
ప్రైవేటు ల్యాబ్స్లో వసూళ్లు వద్దు
వీలయితే సర్కారే చెల్లించాలి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశ పౌరులకు కరోనా వైరస్ పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా...
వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేత
వుహాన్ : కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరంలో పరిస్థితులు కుదుటపడ్డాయి. దీంతో బుధవారం అక్కడ లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. కరోనా కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు...