Sunday, May 12, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Don't Move coal from Bhupalpally: Vinod Kumar

కరోనాపై సిఎం కెసిఆర్ దేశానికే దిశానిర్ధేశం

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా క్రియాశీల కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని అంతర్జాతీయ వైద్యనిపుణులు, హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి అన్నారు....

10వ తేదీ కల్లా తెలంగాణలో కరోనా తగ్గుముఖం: ఈటెల

  హైదరాబాద్: మార్చి 10వ తేదీ కల్లా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అని చర్యలు చేపట్టిందని,...

పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్

  కరోనాకు ముందు జాగ్రత్తే మందు మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలి వైరస్‌పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...

కొలువులను కబళిస్తున్న కరోనా

  ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కరోనా వైరస్ సృష్టించిన ఆర్ధికమాంద్యం వల్ల విలవిలలాడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. సంక్షేమ కార్యక్రమాలకు పుల్ స్టాప్ పడింది. వైరస్ ను అదుపు చేయకపోతే దాదాపు 2 కోట్ల 23...

రైతన్నకు వరి కోత కష్టాలు

  ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు అకాల వానల భయం పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి కూపన్ తేదీ ప్రకారమే...

తబ్లీగ్ ఎఫెక్ట్: అమెరికన్లు, చైనీయుల వీసాలు కట్

  న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిన వారిలో నలుగురు అమెరికన్లు, తొమ్మండుగురు బ్రిటిష్‌వారు, ఆరుగురు చైనావారు కూడా ఉన్నారు. తబ్లీగ్ సదస్సుకు హాజరైన 960 మంది విదేశీయుల వీసాను కేంద్ర హోం...
corona

ఎవరూ ఆందోళన చెందొద్దు

రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చుతాం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బియ్యం అందిస్తాం 15 రోజుల నిబంధనను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నాం ప్రతి కుటుంబానికి రూ. 1500లను అందిస్తాం రేషన్ బియ్యం పంపిణీకీ, నగదుకు సంబంధం...

విద్వేషాలకు ఇది వేళ కాదు

  దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...

ఒకటి నుంచి 8 తరగతుల సిబిఎస్‌ఇ విద్యార్థులకు పరీక్షలు రద్దు

  పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ 9, 11 తరగతులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు తర్వాత 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యయంలో...

ఢిల్లీ వెళ్లినవారి కోసం జల్లెడపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు

  తెలంగాణ, తమిళనాడులపైనే అధిక ప్రభావం ఈ రెండు రాష్ట్రాలనుంచి 2వేలకు పైగా హాజరు మర్కజ్ ఘటన కలకలం చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెండానికి ఢిల్లీలోని మర్కత్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్...
etela

160 మందిని తప్ప అందరినీ గుర్తించాం: ఈటెల

  హైదరాబాద్: కరోనా కట్టడికి దేశంలో పకడ్బందీగా పని చేస్తున్న రాష్ట్ర తెలంగాణ అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదటి కోరింది సిఎం కెసిఆరేనని...

కరీంనగర్ లో 80 నుంచి 90 మందిని క్వారంటైన్ చేశాం: గంగుల

  హైదరాబాద్:  కరీంనగర్ లో పర్యటించిన 10 మంది ఇండోనేషియా వ్యక్తులతో పాటు మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకిందని ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడారు. 13...

కొవిడ్ 19 కాదు ఆకలి 20

  Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్‌లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...

కూలీలు, కార్మికులకు బియ్యం, నగదు అందజేత

  గ్రేటర్ వ్యాప్తంగా లక్ష మందికి పంపిణీ ప్రతి మనిషికి 12కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ n 1200 మెట్రిక్ టన్నుల బియ్యం, విలువ రూ.3.93 కోట్లు, నగదు రూ.50 కోట్లు మన తెలంగాణ/హైదరాబాద్ :...

కరోనా కేసులు… తెలంగాణ@77…. ఎపి@40

  హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ 77 మందికి సోకగా 14 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ వ్యాధితో తెలంగాణలో ఎనిమిది మంది చనిపోయారు. నిజాముద్దీన్...

దిల్దార్ సిఎం

  వలస కూలీల పట్ల కెసిఆర్ ఔదార్యానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు మానవీయ దృక్పథంలో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార వర్గాలు, సినీ, మీడియా సంస్థల మెచ్చుకోలు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతున్న...

వాహనదారులకు మంత్రి హరీశ్ మందలింపు

  మూడు వాహనాలను సీజ్ చేయించిన మంత్రి మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించినప్పటికీ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మందలించారు. రోడ్లపై...
fake news

‘కరోనా’పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి భారీ మూల్యం

10 కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు   మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

సంగారెడ్డి, జహీరాబాద్ లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు

  సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎల్ఎ మాణిక్ రావు, ఎంపి బిబిపాటిల్ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి...

Latest News