Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
సంపాదకీయం: నిర్దోషులు
కొన్ని పరిణామాలకు వ్యాఖ్యానం అవసరముండదు. దానిని అవే నుదుట రాసుకొని పుడతాయి. స్థల కాలాల నేపథ్యమే అలా చేయిస్తుంది. దాదాపు 28 ఏళ్ల క్రితం సునామీ మాదిరిగా, పెను గాలివానలా దేశాన్ని కుదిపేసి...
నల్లితో వచ్చిపడి నలిపివేస్తుంది
పల్గార్ : మహారాష్ట్రలో కాంగో ఫివర్ భయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పల్గార్ జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరించారు. ఈ జ్వరం ప్రత్యేకించి తలలో ఉండే పేలతో వ్యాపిస్తుంది. క్రిమియన్...
చీకటి పర్యాటక స్థలాలు
హిట్లర్ నరమేధానికి జాతి ప్రక్షాళన ప్రధాన కార ణం. ఇది నేటి భారతంలో దాపురించింది. కోటలు, యుద్ధ భూములు, శ్మశాన వాటికలు, కారాగారాలు, సహజ/మానవ కల్పిత విపత్తు ప్రదేశాలు, మానవ మారణ హోమాల...
ఐఎన్ఎస్ విరాట్కు తుది వీడ్కోలు పలికిన నౌకాదళం
ముంబై: భారత నౌకా దళం నుంచి విరమించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ తుక్కుగా మారేందుకు గుజరాత్లోని అలంగ్ పోర్టుకు శనివారం ఇక్కడి నౌకాదళ డాక్ యార్డు నుంచి బయల్దేరింది. మూడు దశాబ్దాలకు పైగా...
భాగ్యనగరవాసులకు మరో కనువిందు
రేపు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం, అత్యాధునిక టెక్నాలజీని వాడిన ఇంజనీర్లు, కేబుల్ బ్రిడ్జిపైకి వెళితే మైమరిచిపోతాం.. రూ.184 కోట్ల వ్యయం..22 నెలల సమయం
హైదరాబాద్: హైదరాబాద్లో చారిత్రక కట్టడం ప్రారంభం కానుంది....
దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత
ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
దేశంలో గణనీయంగా పెరిగిన రికవరీ రేటు..
దేశంలో గణనీయంగా పెరిగిన రికవరీ రేటు
పది రాష్ట్రాల్లో జాతీయ సగటుకన్నా ఎక్కువే
90 శాతంతో అగ్రస్థానంలో ఢిల్లీ..తర్వాతి స్థానాల్లో హర్యానా, తమిళనాడు
తెలంగాణలో 77.40 శాతం
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో...
27లక్షలు దాటిన కరోనా కేసులు
దాదాపు 20 లక్షల మంది రికవరీ
24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
51 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల...
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
దేశంలో కరోనా కేసులు తగ్గాయి
దేశంలో కరోనా కేసులు తగ్గాయి
కొత్తగా 53,601 మందికి వైరస్, 871 మరణాలు
45 వేలు దాటిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో గత నాలుగు రోజులుగా 60,000కు పైగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు మంగళవారం కాస్త...
హర్యానాలో గాడిద పాల డెయిరీ..!
చండీగఢ్ : హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్(ఎన్ఆర్సీఈ) త్వరలో కొత్తగా ఓ పాల కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఆ డెయిరీ ఆవు, గెదెలతో కూడినది కాదు. గాడిద...
ప్రతి 100లో 70 మంది కోలుకుంటున్నారు
ప్రతి100లో 70 మంది కోలుకుంటున్నారు
చత్తీస్ఘడ్ తర్వాత మన దగ్గరే వేగంగా డిశ్చార్జ్లు
సకాలంలో వైద్యం అందడంతో సత్పలితాలు
మరణాలు తగ్గిస్తూ, రికవరీని పెంచేందుకు కృషి చేస్తున్న వైద్యశాఖ
కరోనా కంట్రోల్పై యుద్ధం ఆగదంటున్న హెల్త్ డైరెక్టర్
మన...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
దేశంలో కరోనా రికార్డు మరణాలు
ఒక్క రోజే 803 మంది వైరస్కు బలి
39 వేలకు చేరువలో మొత్తం మరణాలు
కొత్తగా మరో 52 వేల మందికి పాజిటివ్
12 లక్షలు దాటిన రికవవరీలు
ఒక్క రోజే 44 వేల మంది డిశ్చార్జి
66.31 శాతానికి...
కల్తీ సారా విషాదం
పంజాబ్లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
అదే తీరు.. అదే జోరు
15 లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
గడచిన 24 గంటల్లో 47,703 పాజిటివ్ కేసులు
33,425కు చేరిన మరణాలు
64.25 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గడచిన 24 గంటల్లో...
న్యూస్ యాంకర్ను కారులో వెంబడిస్తూ… వేధింపులు
అహ్మదాబాద్: ఓ న్యూస్ యాంకర్ను లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన గుజరాత్లోని వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... భవానీ పటేల్ (33) అనే వ్యక్తి...